Home » Bharath
ఇండియా అంటే బానిసత్వ చిహ్నమని చెప్తూ, ప్రాచీన కాలంనాటి పేరు అయిన ‘భారత్’ను తిరిగి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ప్రచారం ఊపందుకోవడంతో వివిధ రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మన దేశం పేరును ఇండియా నుంచి భారత్గా మార్చబోతున్నట్లు విపరీతంగా చర్చ జరుగుతోంది. ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడతారనే ప్రచారం జరుగుతోంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో సంచలనం సృష్టించబోతున్నట్లు కనిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, డిజిటల్ ఇండియా, చంద్రయాన్-3 వంటివాటి సరసన దేశం పేరు మార్పు కూడా జత కలవబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 9న రాష్ట్రపతి భవన్లో విందు ఇస్తున్నారని, ఈ విందుకు హాజరుకావాలని కోరుతూ అతిథులకు పంపిన ఆహ్వాన పత్రికల్లో మన దేశం పేరును ఇండియా అని కాకుండా భారత్ అని పేర్కొన్నారని మండిపడింది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) వచ్చే వారం న్యూఢిల్లీ రాబోతున్నారు. జీ20 సదస్సులో పాల్గొనేందుకు వస్తున్న ఆయన ఈ నెల 8న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.
మన దేశం హిందూ దేశమని, దీనిని ఇండియా అని కాకుండా భారత్ అని పిలవాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ (RSS chief Mohan Bhagwat) అన్నారు. మన దేశంలో ఉన్నవారందరినీ తెలియజేసే పదమే హిందూ అని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ అధికార వైసీపీ (YSR Congress) ఆగడాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిచి వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy) అండ్ కో చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. మరోవైపు..
ఎంపీ మార్గాని భరత్ ఎన్నికల సమయంలో ఏడు నియోజకవర్గాల్లో ఓట్ల కోసం అమలు చేయలేని హామీలు గుప్పించారు. ఎంపీగా గెలిచిన తర్వాత నియోజకవర్గాలకు
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మంగళవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం పునఃప్రారంభం...
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తాజాగా కొవిడ్ ప్రోటోకాల్ అనుసరించాలని సూచించారు....