• Home » Bharath

Bharath

Bharat : దేశం పేరు మార్పుపై రాజకీయ పార్టీల స్పందనలు

Bharat : దేశం పేరు మార్పుపై రాజకీయ పార్టీల స్పందనలు

ఇండియా అంటే బానిసత్వ చిహ్నమని చెప్తూ, ప్రాచీన కాలంనాటి పేరు అయిన ‘భారత్’ను తిరిగి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ప్రచారం ఊపందుకోవడంతో వివిధ రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయి.

Bharat : దేశం పేరు మార్పుపై అమితాబ్ బచ్చన్, వీరేంద్ర సెహ్వాగ్ సంచలన ట్వీట్స్

Bharat : దేశం పేరు మార్పుపై అమితాబ్ బచ్చన్, వీరేంద్ర సెహ్వాగ్ సంచలన ట్వీట్స్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మన దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మార్చబోతున్నట్లు విపరీతంగా చర్చ జరుగుతోంది. ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడతారనే ప్రచారం జరుగుతోంది.

Bharat : ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో ఇండియా పేరును భారత్‌గా మార్చే బిల్లు రాబోతోందా?

Bharat : ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో ఇండియా పేరును భారత్‌గా మార్చే బిల్లు రాబోతోందా?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో సంచలనం సృష్టించబోతున్నట్లు కనిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ, డిజిటల్ ఇండియా, చంద్రయాన్-3 వంటివాటి సరసన దేశం పేరు మార్పు కూడా జత కలవబోతున్నట్లు తెలుస్తోంది.

G20 invite : దేశం పేరు మార్పుపై కాంగ్రెస్ ఆగ్రహం

G20 invite : దేశం పేరు మార్పుపై కాంగ్రెస్ ఆగ్రహం

ఈ నెల 9న రాష్ట్రపతి భవన్‌లో విందు ఇస్తున్నారని, ఈ విందుకు హాజరుకావాలని కోరుతూ అతిథులకు పంపిన ఆహ్వాన పత్రికల్లో మన దేశం పేరును ఇండియా అని కాకుండా భారత్ అని పేర్కొన్నారని మండిపడింది.

Modi-Biden : మోదీ-బైడెన్ ద్వైపాక్షిక చర్చలు న్యూఢిల్లీలో ఈ నెల 8న : శ్వేత సౌధం

Modi-Biden : మోదీ-బైడెన్ ద్వైపాక్షిక చర్చలు న్యూఢిల్లీలో ఈ నెల 8న : శ్వేత సౌధం

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) వచ్చే వారం న్యూఢిల్లీ రాబోతున్నారు. జీ20 సదస్సులో పాల్గొనేందుకు వస్తున్న ఆయన ఈ నెల 8న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.

RSS : మన దేశాన్ని ‘భారత్’ అని పిలవాలి : మోహన్ భగవత్

RSS : మన దేశాన్ని ‘భారత్’ అని పిలవాలి : మోహన్ భగవత్

మన దేశం హిందూ దేశమని, దీనిని ఇండియా అని కాకుండా భారత్ అని పిలవాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ (RSS chief Mohan Bhagwat) అన్నారు. మన దేశంలో ఉన్నవారందరినీ తెలియజేసే పదమే హిందూ అని చెప్పారు.

Target Kuppam : కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని వైసీపీ పదే పదే చెప్పడం వెనుక ఇంత కుట్ర దాగుందా.. బాగోతం బట్టబయలు..!

Target Kuppam : కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని వైసీపీ పదే పదే చెప్పడం వెనుక ఇంత కుట్ర దాగుందా.. బాగోతం బట్టబయలు..!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ అధికార వైసీపీ (YSR Congress) ఆగడాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిచి వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy) అండ్ కో చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. మరోవైపు..

YSRCPలో కలవరం..రాజమండ్రిలో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో..?

YSRCPలో కలవరం..రాజమండ్రిలో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో..?

ఎంపీ మార్గాని భరత్ ఎన్నికల సమయంలో ఏడు నియోజకవర్గాల్లో ఓట్ల కోసం అమలు చేయలేని హామీలు గుప్పించారు. ఎంపీగా గెలిచిన తర్వాత నియోజకవర్గాలకు

Rahul Gandhi: భారత్ జోడో యాత్ర యూపీలో పునఃప్రారంభం...3వేల కిలోమీటర్ల దూరం పూర్తి

Rahul Gandhi: భారత్ జోడో యాత్ర యూపీలో పునఃప్రారంభం...3వేల కిలోమీటర్ల దూరం పూర్తి

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మంగళవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం పునఃప్రారంభం...

Smriti Irani:రాహుల్ గాంధీ కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలి...కేంద్రమంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యలు

Smriti Irani:రాహుల్ గాంధీ కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలి...కేంద్రమంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యలు

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తాజాగా కొవిడ్ ప్రోటోకాల్ అనుసరించాలని సూచించారు....

తాజా వార్తలు

మరిన్ని చదవండి