Home » Bharath
‘ఇండియా’ కూటమి ఏర్పడినప్పటి నుంచి మన దేశం పేరు మార్పుపై తెగ చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా.. జీ20 సదస్సు అతిథులకు పంపిన రాష్ట్రపతి విందు ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ముద్రించినప్పటి నుంచి...
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్పై చేసిన ఆరోపణలు.. ఇరు దేశాల మధ్య దౌత్య వివాదానికి దారి తీశాయి. రోజురోజుకూ ఈ వివాదం..
గత కొన్ని రోజుల నుంచి దేశం పేరు మార్పపై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రపతి భవన్లో జీ20 దేశాధినేతలకు పంపిన ఆహ్వానాలపై ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించడం...
దేశం పేరు మార్పుపై కొన్ని రోజుల నుంచి జాతీయంగా తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఎప్పుడైతే రాష్ట్రపతి జీ20 విందు ఆహ్వానాలపై ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ స్థానంలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ముద్రించారో..
చైనా తలపెట్టిన బెల్ట్-రోడ్-ఇనీషియేటివ్ ప్రారంభమై మరికొద్ది రోజుల్లో పదేళ్లు పూర్తి కావస్తోంది. ఈ సమయంలో భారత్, అమెరికా, యూఏఈ, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూరోపియన్ యూనియన్ కలిసికట్టుగా చైనాకు గట్టి సవాల్ విసిరాయి.
ఇండియా-భారత్ వివాదంలో ప్రభుత్వ భయాందోళన కనిపిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగంలో ‘ఇండియా, అంటే భారత్’ అని ఉందని, అది తనకు పూర్తిగా సంతృప్తికరమేనని చెప్పారు.
'భారత్-ఇండియా' పేరుకు సంబంధించి చెలరేగిన వివాదంపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా కేంద్రాన్ని సవాలు చేశారు. కేంద్రానికి ధైర్యం ఉంటే ముందు రాజ్యాంగాన్ని మార్చాలని ఛాలెంజ్ చేశారు.
రాష్ట్రపతి భవనంలో నిర్వహించనున్న జీ20 విందు ఆహ్వానాలపై ‘ఇండియా’ స్థానంలో ‘భారత్’ ముద్రించడంతో.. దేశవ్యాప్తంగా దేశం పేరు మార్పుపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. దేశం పేరుని ‘భారత్’గా మారుస్తారా?...
రాష్ట్రపతి భవన్లో నిర్వహించనున్న జి20 సమ్మిట్ విందు ఆహ్వానంలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కి బదులు ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని పేర్కొనడం.. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దేశం పేరుని..
జీ20 సదస్సుకు హాజరయ్యే విదేశీ నేతలను విందుకు ఆహ్వానిస్తూ రాష్ట్రపతి భవన్ పంపిన ఆహ్వాన పత్రాల్లో రాష్ట్రపతిని ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని సంబోధించడంతో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరుగుతోంది.