• Home » Bharath

Bharath

Stock Market Updates: రెండు రోజుల నష్టాల తర్వాత లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు..ఇవే ట్రెండింగ్ స్టాక్స్

Stock Market Updates: రెండు రోజుల నష్టాల తర్వాత లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు..ఇవే ట్రెండింగ్ స్టాక్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ సహా బ్యాంక్ నిఫ్టీ సూచీలు కూడా గరిష్ట సూచీల దిశగా దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతున్న స్టాక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Fuel Prices: పెట్రోల్ ధరల తగ్గింపుపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

Fuel Prices: పెట్రోల్ ధరల తగ్గింపుపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

దేశంలో ఇంధన ధరలు తగ్గుతాయని ఆశిస్తున్న వారికి బ్యాడ్ న్యూస్. ఎందుకంటే కొత్త ఏడాదిలో ఇంధన రేట్లు తగ్గుతాయని(Fuel price cut) వచ్చిన వార్తల్లో నిజం లేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ(hardeep singh poori) స్పష్టం చేశారు.

Whatsapp: ఒక్క నెలలోనే 71 లక్షల వాట్సాప్ ఖాతాలు తొలగింపు..అలా చేస్తే మీ అకౌంట్ కూడా!

Whatsapp: ఒక్క నెలలోనే 71 లక్షల వాట్సాప్ ఖాతాలు తొలగింపు..అలా చేస్తే మీ అకౌంట్ కూడా!

వాట్సాప్(whatsapp) భారతదేశంలో ఒక్క నెలలోనే ఏకంగా 71 లక్షల ఖాతాలను నిషేధించింది. అంతేకాదు అందుకు గల కారణాలను కూడా తెలిపింది. దీంతోపాటు వాట్సాప్ ఖాతాను దుర్వినియోగం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.

Sribharat: 2024లో టీడీపీ ప్రభుత్వం రావాలి

Sribharat: 2024లో టీడీపీ ప్రభుత్వం రావాలి

2024లో వైసీపీ ప్రభుత్వం ( YCP GOVT ) మారి... టీడీపీ ప్రభుత్వం ( TDP GOVT ) రావాలని విశాఖ పార్లమెంట్ ఇన్‌చార్జి మతుకుమిల్లి శ్రీభరత్ ( Sribharat Mathukumilli ) తెలిపారు. సోమవారం నాడు టీడీపీ జిల్లా కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలల్లో టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, విశాఖ పార్లమెంట్ ఇన్‌చార్జ్ భరత్, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి పాల్గొన్నారు.

Covid Update: 227 రోజుల తర్వాత దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదు

Covid Update: 227 రోజుల తర్వాత దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదు

దేశంలో కోవిడ్ ప్రభావం నాలుగేళ్లు దాటినా కూడా ఇంకా తగ్గడం లేదు. పలు రకాల వేరియంట్ల రూపంలో వ్యాపిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. ఈ క్రమంలో తాజాగా దేశంలో 227 రోజుల తర్వాత అత్యధిక కేసులు నమోదయ్యాయి.

India-Canada: కెనడా పౌరులకు ఈ-వీసా సేవల పునరుద్ధరణ

India-Canada: కెనడా పౌరులకు ఈ-వీసా సేవల పునరుద్ధరణ

భారత, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రికతలు కొనసాగుతున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుమారు రెండు నెలలుగా కెనడా పౌరులకు నిలిపివేసిన ఈ-వీసా సేవలను భారత్ పునరుద్ధరించింది. జీ-20 దేశాధినేతల వర్చువల్ సమావేశానికి ముందు ఈ నిర్ణయం వెలువడటం విశేషం.

India Name Change: పుస్తకాల్లో ఇండియా పేరు మార్పు.. ఇండియా కూటమికి మోదీ భయపడుతున్నారంటూ విపక్షాల మండిపాటు

India Name Change: పుస్తకాల్లో ఇండియా పేరు మార్పు.. ఇండియా కూటమికి మోదీ భయపడుతున్నారంటూ విపక్షాల మండిపాటు

‘ఇండియా’ కూటమి ఏర్పడినప్పటి నుంచి మన దేశం పేరు మార్పుపై తెగ చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా.. జీ20 సదస్సు అతిథులకు పంపిన రాష్ట్రపతి విందు ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ముద్రించినప్పటి నుంచి...

India vs Canada: భారత్-కెనడా వివాదం.. అమెరికా సంచలన నిర్ణయం.. భలే ట్విస్ట్ ఇచ్చిందే!

India vs Canada: భారత్-కెనడా వివాదం.. అమెరికా సంచలన నిర్ణయం.. భలే ట్విస్ట్ ఇచ్చిందే!

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్‌పై చేసిన ఆరోపణలు.. ఇరు దేశాల మధ్య దౌత్య వివాదానికి దారి తీశాయి. రోజురోజుకూ ఈ వివాదం..

Arvind Kejriwal: దమ్ముంటే దేశం పేరు మార్చండి.. బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన కేజ్రీవాల్

Arvind Kejriwal: దమ్ముంటే దేశం పేరు మార్చండి.. బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన కేజ్రీవాల్

గత కొన్ని రోజుల నుంచి దేశం పేరు మార్పపై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రపతి భవన్‌లో జీ20 దేశాధినేతలకు పంపిన ఆహ్వానాలపై ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించడం...

Inidia vs Bharat: ఇండియాను భారత్‌గా మారుస్తున్నాం.. నచ్చకపోతే దేశం వదిలి వెళ్లిపోండి.. బీజేపీ లీడర్ హెచ్చరిక

Inidia vs Bharat: ఇండియాను భారత్‌గా మారుస్తున్నాం.. నచ్చకపోతే దేశం వదిలి వెళ్లిపోండి.. బీజేపీ లీడర్ హెచ్చరిక

దేశం పేరు మార్పుపై కొన్ని రోజుల నుంచి జాతీయంగా తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఎప్పుడైతే రాష్ట్రపతి జీ20 విందు ఆహ్వానాలపై ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ స్థానంలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ముద్రించారో..

తాజా వార్తలు

మరిన్ని చదవండి