Home » Bharath
2024లో వైసీపీ ప్రభుత్వం ( YCP GOVT ) మారి... టీడీపీ ప్రభుత్వం ( TDP GOVT ) రావాలని విశాఖ పార్లమెంట్ ఇన్చార్జి మతుకుమిల్లి శ్రీభరత్ ( Sribharat Mathukumilli ) తెలిపారు. సోమవారం నాడు టీడీపీ జిల్లా కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలల్లో టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, విశాఖ పార్లమెంట్ ఇన్చార్జ్ భరత్, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి పాల్గొన్నారు.
దేశంలో కోవిడ్ ప్రభావం నాలుగేళ్లు దాటినా కూడా ఇంకా తగ్గడం లేదు. పలు రకాల వేరియంట్ల రూపంలో వ్యాపిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. ఈ క్రమంలో తాజాగా దేశంలో 227 రోజుల తర్వాత అత్యధిక కేసులు నమోదయ్యాయి.
భారత, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రికతలు కొనసాగుతున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుమారు రెండు నెలలుగా కెనడా పౌరులకు నిలిపివేసిన ఈ-వీసా సేవలను భారత్ పునరుద్ధరించింది. జీ-20 దేశాధినేతల వర్చువల్ సమావేశానికి ముందు ఈ నిర్ణయం వెలువడటం విశేషం.
‘ఇండియా’ కూటమి ఏర్పడినప్పటి నుంచి మన దేశం పేరు మార్పుపై తెగ చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా.. జీ20 సదస్సు అతిథులకు పంపిన రాష్ట్రపతి విందు ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ముద్రించినప్పటి నుంచి...
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్పై చేసిన ఆరోపణలు.. ఇరు దేశాల మధ్య దౌత్య వివాదానికి దారి తీశాయి. రోజురోజుకూ ఈ వివాదం..
గత కొన్ని రోజుల నుంచి దేశం పేరు మార్పపై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రపతి భవన్లో జీ20 దేశాధినేతలకు పంపిన ఆహ్వానాలపై ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించడం...
దేశం పేరు మార్పుపై కొన్ని రోజుల నుంచి జాతీయంగా తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఎప్పుడైతే రాష్ట్రపతి జీ20 విందు ఆహ్వానాలపై ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ స్థానంలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ముద్రించారో..
చైనా తలపెట్టిన బెల్ట్-రోడ్-ఇనీషియేటివ్ ప్రారంభమై మరికొద్ది రోజుల్లో పదేళ్లు పూర్తి కావస్తోంది. ఈ సమయంలో భారత్, అమెరికా, యూఏఈ, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూరోపియన్ యూనియన్ కలిసికట్టుగా చైనాకు గట్టి సవాల్ విసిరాయి.
ఇండియా-భారత్ వివాదంలో ప్రభుత్వ భయాందోళన కనిపిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగంలో ‘ఇండియా, అంటే భారత్’ అని ఉందని, అది తనకు పూర్తిగా సంతృప్తికరమేనని చెప్పారు.
'భారత్-ఇండియా' పేరుకు సంబంధించి చెలరేగిన వివాదంపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా కేంద్రాన్ని సవాలు చేశారు. కేంద్రానికి ధైర్యం ఉంటే ముందు రాజ్యాంగాన్ని మార్చాలని ఛాలెంజ్ చేశారు.