• Home » Bharath

Bharath

Vinay Mohan Kwatra: అమెరికాకు భారత కొత్త రాయబారిగా క్వాత్రా

Vinay Mohan Kwatra: అమెరికాకు భారత కొత్త రాయబారిగా క్వాత్రా

అమెరికాకు భారతదేశ కొత్త రాయబారిగా ప్రస్తుత భారత విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా నియమితులయ్యారు. త్వరలోనే ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. జనవరిలో రిటైర్ అయిన తరణ్‌జిత్ సింగ్ సంధు స్థానంలో క్వాత్రా బాధ్యతలు చేపట్టనున్నారు.

S&P: భారత వృద్ధి రేటును 6.8%కి తగ్గించిన S&P..ఆర్బీఐ కంటే తక్కువగా..

S&P: భారత వృద్ధి రేటును 6.8%కి తగ్గించిన S&P..ఆర్బీఐ కంటే తక్కువగా..

S&P గ్లోబల్ రేటింగ్స్ సంస్థ సోమవారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారతదేశ(india) GDP వృద్ధి రేటు అంచనాను 6.8 శాతానికి తగ్గించింది. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అంచనా వేసిన 7.2% కంటే తక్కువగా ఉండటం విశేషం.

India and Bangladesh: భారత్, బంగ్లాదేశ్ మధ్య 10 ఒప్పందాలపై సంతకాలు.. హసీనా రాక నేపథ్యంలో..

India and Bangladesh: భారత్, బంగ్లాదేశ్ మధ్య 10 ఒప్పందాలపై సంతకాలు.. హసీనా రాక నేపథ్యంలో..

భారత్, బంగ్లాదేశ్(India and Bangladesh) మధ్య 10 ఒప్పందాలకు ఇరు దేశాలు సంతకాలు(signing agreements) చేశాయి. ఈ క్రమంలో శనివారం కోల్‌కతా, రాజ్‌షాహి ప్రాంతాల్లో కొత్త రైలు సర్వీస్, కోల్‌కతా, చిట్టగాంగ్ మధ్య కొత్త బస్సు సర్వీస్‌ను ప్రకటించాయి.

Delhi : చైనా కంపెనీల వీసా అక్రమాలు

Delhi : చైనా కంపెనీల వీసా అక్రమాలు

భారత్‌లోకి చైనా ఉత్పత్తుల దిగుమతుల్లో అనేక అవకతవకలను జాతీయ భద్రతా ఏజెన్సీలు గుర్తించాయి. వీసాల కోసం చైనా కంపెనీలు సరైన డాక్యుమెంటేషన్‌ చేయకపోవడం, స్థానిక పన్నుల ఎగవేత...

Toll Tax: ముగిసిన ఎన్నికలు.. ఇకపై బాదుడే బాదుడు

Toll Tax: ముగిసిన ఎన్నికలు.. ఇకపై బాదుడే బాదుడు

ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో జూన్ 1న టోల్ రేట్ల(toll rates) పెంపుదల ఉండగా, ఈసారి లోక్ సభ ఎన్నికల కారణంగా తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ క్రమంలో నేడు (జూన్ 2న) అర్ధరాత్రి 12 గంటల నుంచి దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల(Toll Plaza) వద్ద పెరిగిన రేట్లు అమల్లోకి రానున్నాయి.

Viral Video: టగ్ ఆఫ్ వార్‌లో చైనా సైనికులపై భారత్ సైనికుల విజయం

Viral Video: టగ్ ఆఫ్ వార్‌లో చైనా సైనికులపై భారత్ సైనికుల విజయం

భారత్(india), చైనా(china) సైనికుల మధ్య క్రీడ ఏదైనా తగ్గపోరు పోటీ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన టగ్ ఆఫ్ వార్‌(tug of war)లో చైనా సైనికులను భారత ఆర్మీ సైనికులు చిత్తు చిత్తుగా ఓడించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Indian Economy: చైనాకు షాక్, భారత్‌కు గుడ్ న్యూస్..UNO రిపోర్ట్‌లో..

Indian Economy: చైనాకు షాక్, భారత్‌కు గుడ్ న్యూస్..UNO రిపోర్ట్‌లో..

భారతదేశ ఆర్థిక వృద్ధి పనితీరు చాలా బాగుందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఓ నిపుణుడు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఓ వైపు చైనా(china)లో పెట్టుబడులు(investments) తగ్గుముఖం పడుతుండగా, అనేక పాశ్చాత్య దేశ కంపెనీలకు ప్రస్తుతం భారత్ ప్రత్యామ్నాయ పెట్టుబడి గమ్యస్థానంగా మారిందని తెలిపారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Delhi : ఆంక్షలు విధించడానికి వెనుకాడబోం

Delhi : ఆంక్షలు విధించడానికి వెనుకాడబోం

ఇరాన్‌లోని చాబహార్‌ పోర్టు నిర్వహణకు ఆ దేశంతో భారత్‌ ఒప్పందం కుదుర్చుకున్న కొన్ని గంటల్లోనే అమెరికా తీవ్రంగా స్పందించింది. ఇరాన్‌తో వ్యాపార లావాదేవీలు జరిపే దేశాలపై తాము ఆంక్షలు విధించడానికి వెనుకాడబోమని భారత్‌ను హెచ్చరించింది.

E-Bike: రూ.57 వేలకే ప్రముఖ ఈ బైక్.. ఆఫర్, సబ్సిడీ గురించి తెలుసా

E-Bike: రూ.57 వేలకే ప్రముఖ ఈ బైక్.. ఆఫర్, సబ్సిడీ గురించి తెలుసా

ప్రస్తుత రోజుల్లో మీరు డబ్బు ఆదా చేసుకోవడానికి కొత్త బైక్ కొనాలని ఆలోచిస్తున్నారా. అయితే మీరు ఈ వార్తపై ఫోకస్ చేయండి. ఎందుకంటే మీరు పెట్రోల్ వాహానానికి బదులు ఈ బైక్(Electric Two Wheeler) తీసుకుంటే డబ్బు ఆదా చేసుకోవడంతోపాటు పర్యావరణానికి కూడా మేలు చేసినవారు అవుతారు. అయితే ప్రస్తుతం తక్కువ ధరల్లో ఉన్న ఈ బైక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Pakistan: ‘భారత్ సూపర్‌పవర్‌గా ఎదుగుతుంటే.. మనం భిక్షాటన చేస్తున్నాం’

Pakistan: ‘భారత్ సూపర్‌పవర్‌గా ఎదుగుతుంటే.. మనం భిక్షాటన చేస్తున్నాం’

భారతదేశంపై ఎప్పుడూ విషం చిమ్మే పాకిస్తాన్ స్వరంలో ఇప్పుడు మార్పు వచ్చింది. ముఖ్యంగా.. జీ20 సమ్మిట్‌కి ఆతిథ్యం ఇవ్వడంతో పాటు చంద్రయాన్-3 ప్రాజెక్ట్‌తో చంద్రుడిని చేరిన తర్వాత ఆ దాయాది దేశం భారత్‌పై...

తాజా వార్తలు

మరిన్ని చదవండి