Home » Bharath
ఇజ్రాయెల్పై గత అక్టోబర్ 1న బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ దాడులు జరిపింది. దీనిపై ప్రతీకారం తప్పదని హెచ్చరించిన ఇజ్రాయెల్ శనివారం తెల్లవారుజామున టెహ్రాన్పై వైమానిక దాడులతో విరుచుకుపడింది. టెహ్రాన్లోని సుమారు20 లక్ష్యాలపై ఇజ్రాయెల్ 100 యుద్ధ విమానాలను ప్రయోగించి బాంబులు విడిచింది.
భారత్, చైనా మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ప్రతిష్ఠంభన, దీనిపై ఇరుదేశాల మధ్య జరుగుతున్న చర్చల్లో కీలక పురోగతి కనిపించింది.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పదవి అనుభవించిన ఎమ్మెల్సీ భరత్.. ప్రభుత్వం మారగానే అడ్రస్ లేకుండా పోయారంటూ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లూ పదవి అనుభవించిన భరత్.. ప్రస్తుతం కార్యకర్తలను పట్టించుకోవడం లేదని వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ భరత్ కనబడుటలేదంటూ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం..
సంక్షుభిత పరిస్థితుల్లో అల్లాడుతున్న ప్రజలను ఆదుకునేందుకు పెద్దఎత్తున ఔషధాలను భారత్ పంపుతోంది. ఇందులో భాగంగా 33 టన్నుల మానవతా సరఫరాలను పంపుతున్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు.
ప్రపంచ ఆకలి సూచిక 2024లో భారతదేశం ర్యాంక్ మెరుగు పడింది. కానీ పొరుగు దేశాలైన శ్రీలంక, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్ల కంటే మాత్రం వెనుకబడి ఉంది. అయితే ఉత్తమ, చివరి స్థానంలో ఉన్న దేశాలు ఏంటనేది ఇక్కడ తెలుసుకుందాం.
పారిస్ పారాలింపిక్స్లో దేశానికి తొలి బంగారు పతకం లభించింది. 10 మీటర్ల మహిళల ఎయిర్ పిస్టల్ సింగిల్స్లో భారత క్రీడాకారిణి అవనీ లేఖరా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అవనీ దేశం అంచనాలను అందుకుంది.
ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు(supreme court) ఇటీవల ఇచ్చిన నిర్ణయానికి నిరసనగా నేడు (ఆగస్టు 21న) భారత్ బంద్కు(Bharat Bandh) ఆరక్షన్ బచావో సంఘర్ష్ సమితి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అన్నీ మూసి ఉంచాలని, ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. అయితే స్కూల్స్, బ్యాంకులు బంద్ ఉంటాయా లేదా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
మంకీపాక్స్(Monkeypox) వైరస్ భారత్ పొరుగున ఉన్న పాకిస్థాన్కు చేరింది. దీంతో ఇండియా(india)లో ఉన్న ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అయితే ఈ వ్యాధి లక్షణాలు ఏంటి, ఎలా వ్యాపిస్తుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఖలిస్తానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ మరోసారి రెచ్చిపోయారు. వాషింగ్టన్ డీసీ నుంచి మెల్బోర్న్ వరకూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని భారత రాయబార కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాన్ని దహనం చేయబోతున్నామని హెచ్చరించారు.
పారిస్ ఒలింపిక్స్ 2024(Paris Olympics 2024)లో తొలిరోజు భారత్కు(bharat) ఒక్క పతకం కూడా దక్కలేదు. ఈ నేపథ్యంలో షూటింగ్(shooting), అర్చరీ(archery) ఈవెంట్లలో ఇండియా తన ఖాతాను నేడు(జులై 28న) తెరవాలని చూస్తోంది. 20 ఏళ్లలో ఒలింపిక్స్ ఫైనల్కు అర్హత సాధించిన తొలి భారతీయ మహిళా షూటర్గా మను భాకర్(manu bhaker) రికార్డు సృష్టించింది.