• Home » Bharath

Bharath

India-Canada: ఉగ్రవాదులు, వేర్పాటు వాదులను ఉపేక్షించొద్దు... కెనడాలో దాడి ఘటనపై భారత్

India-Canada: ఉగ్రవాదులు, వేర్పాటు వాదులను ఉపేక్షించొద్దు... కెనడాలో దాడి ఘటనపై భారత్

హింస, దాడులు వంటి చోటుచేసుకుంటున్న నేపథ్యంలో కౌన్సిలర్ సేవలపై రణదీప్ జైశ్వాల్ మాట్లాడుతూ, ఎలాటి దాడులు, వేధింపులు, హింసకు భారత దౌత్యవేత్తలు లొంగరని చెప్పారు. కెనడాలో భారతీయులకు కాన్సులర్ సేవకు కొనసాగిస్తామని తెలిపారు.

India-Canada: అమిత్‌షాపై అసంబద్ధ ఆరోపణలు.. కెనడా హైకమిషన్ ప్రతినిధికి భారత్ సమన్లు

India-Canada: అమిత్‌షాపై అసంబద్ధ ఆరోపణలు.. కెనడా హైకమిషన్ ప్రతినిధికి భారత్ సమన్లు

కెనడా గడ్డపై ఖలిస్థానీ సానుభుతిపరులపై దాడుల వెనుక భారత్ పాత్ర ఉందంటూ ఆ దేశ మంత్రి డేవిడ్ మోరిసన్ ఆరోపణలు చేయడంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది.

India-China: లద్దాఖ్‌లో భారత్-చైనా బలగాల ఉపసంహరణ పూర్తి

India-China: లద్దాఖ్‌లో భారత్-చైనా బలగాల ఉపసంహరణ పూర్తి

ఇరుదేశాలు తమ మౌలిక సదుపాయాలను, ఇతర సామాగ్రిని వెనక్కి తీసుకున్నాయని, కోఆర్డినేటెడ్ పెట్రోలింగ్‌ త్వరలోనే మొదలవుతుందని, ఇందుకోసం గ్రౌండ్ కమాండర్ల చర్చలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. గురువారం దీపావళి సందర్భంగా ఇరువర్గాలు మిఠాయిలు పంచుకుంటాయని వెల్లడించారు.

India:  ఇజ్రాయెల్-ఇరాన్ దాడులు ఎవరికీ మంచిది కాదు.. భారత్ హితవు

India: ఇజ్రాయెల్-ఇరాన్ దాడులు ఎవరికీ మంచిది కాదు.. భారత్ హితవు

ఇజ్రాయెల్‌పై గత అక్టోబర్ 1న బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ దాడులు జరిపింది. దీనిపై ప్రతీకారం తప్పదని హెచ్చరించిన ఇజ్రాయెల్ శనివారం తెల్లవారుజామున టెహ్రాన్‌పై వైమానిక దాడులతో విరుచుకుపడింది. టెహ్రాన్‌లోని సుమారు20 లక్ష్యాలపై ఇజ్రాయెల్ 100 యుద్ధ విమానాలను ప్రయోగించి బాంబులు విడిచింది.

India-China: సరిహద్దుల వివాదంలో కీలక పురోగతి.. భారత్-చైనా మధ్య ఒప్పందం

India-China: సరిహద్దుల వివాదంలో కీలక పురోగతి.. భారత్-చైనా మధ్య ఒప్పందం

భారత్, చైనా మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ప్రతిష్ఠంభన, దీనిపై ఇరుదేశాల మధ్య జరుగుతున్న చర్చల్లో కీలక పురోగతి కనిపించింది.

MLC Missing: వైసీపీ ఎమ్మెల్సీ మిస్సింగ్.. సోషల్ మీడియాలో పోస్టలు వైరల్..!

MLC Missing: వైసీపీ ఎమ్మెల్సీ మిస్సింగ్.. సోషల్ మీడియాలో పోస్టలు వైరల్..!

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పదవి అనుభవించిన ఎమ్మెల్సీ భరత్.. ప్రభుత్వం మారగానే అడ్రస్ లేకుండా పోయారంటూ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లూ పదవి అనుభవించిన భరత్.. ప్రస్తుతం కార్యకర్తలను పట్టించుకోవడం లేదని వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ భరత్ కనబడుటలేదంటూ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం..

India Aid: లెబనాన్‌కు భారత్‌ మానవతా సాయం

India Aid: లెబనాన్‌కు భారత్‌ మానవతా సాయం

సంక్షుభిత పరిస్థితుల్లో అల్లాడుతున్న ప్రజలను ఆదుకునేందుకు పెద్దఎత్తున ఔషధాలను భారత్ పంపుతోంది. ఇందులో భాగంగా 33 టన్నుల మానవతా సరఫరాలను పంపుతున్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు.

Global Hunger Index 2024: ప్రపంచ ఆకలి సూచీలో నేపాల్, బంగ్లాదేశ్ కంటే వెనుకబడిన భారత్.. షాకిచ్చిన చైనా

Global Hunger Index 2024: ప్రపంచ ఆకలి సూచీలో నేపాల్, బంగ్లాదేశ్ కంటే వెనుకబడిన భారత్.. షాకిచ్చిన చైనా

ప్రపంచ ఆకలి సూచిక 2024లో భారతదేశం ర్యాంక్ మెరుగు పడింది. కానీ పొరుగు దేశాలైన శ్రీలంక, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్‌ల కంటే మాత్రం వెనుకబడి ఉంది. అయితే ఉత్తమ, చివరి స్థానంలో ఉన్న దేశాలు ఏంటనేది ఇక్కడ తెలుసుకుందాం.

Paris Paralympics 2024: పారాలింపిక్స్‌ షూటింగ్‌లో స్వర్ణం, కాంస్యం గెలిచిన భారత్

Paris Paralympics 2024: పారాలింపిక్స్‌ షూటింగ్‌లో స్వర్ణం, కాంస్యం గెలిచిన భారత్

పారిస్ పారాలింపిక్స్‌లో దేశానికి తొలి బంగారు పతకం లభించింది. 10 మీటర్ల మహిళల ఎయిర్ పిస్టల్ సింగిల్స్‌లో భారత క్రీడాకారిణి అవనీ లేఖరా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అవనీ దేశం అంచనాలను అందుకుంది.

Bharat Bandh: నేడు భారత్ బంద్.. స్కూళ్లు, బ్యాంకులు తెరిచే ఉంటాయా..

Bharat Bandh: నేడు భారత్ బంద్.. స్కూళ్లు, బ్యాంకులు తెరిచే ఉంటాయా..

ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు(supreme court) ఇటీవల ఇచ్చిన నిర్ణయానికి నిరసనగా నేడు (ఆగస్టు 21న) భారత్ బంద్‌కు(Bharat Bandh) ఆరక్షన్ బచావో సంఘర్ష్ సమితి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అన్నీ మూసి ఉంచాలని, ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. అయితే స్కూల్స్, బ్యాంకులు బంద్ ఉంటాయా లేదా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి