• Home » Bharath

Bharath

Kailash Mansarovar Yatra: కైలాస్ మానస సరోవర్ యాత్ర పునరుద్ధరణ.. ఇండియా-చైనా కీలక నిర్ణయం

Kailash Mansarovar Yatra: కైలాస్ మానస సరోవర్ యాత్ర పునరుద్ధరణ.. ఇండియా-చైనా కీలక నిర్ణయం

2020 నుంచి నిలిచిపోయిన 'కైలాస్ మానస సరోవర్ యాత్ర' ను పునరుద్ధరించాలని ఇండియా- చైనా నిర్ణయించాయి. ఇరుదేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు పునరుద్ధరించేందుకు కూడా సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చాయి.

Emergency: కంగనా రనౌత్‌ 'ఎమర్జెన్సీ'కి యూకేలో అడ్డంకులు.. స్పందించిన భారత విదేశాంగ శాఖ

Emergency: కంగనా రనౌత్‌ 'ఎమర్జెన్సీ'కి యూకేలో అడ్డంకులు.. స్పందించిన భారత విదేశాంగ శాఖ

ఎమర్జెన్సీ చిత్రాన్ని ప్రదర్శించే థియేటర్ల వద్ద మాస్కులు ధరించిన కొందరు ఖలీస్థానీ సానుభూతి పరులు బెదరింపులకు పాల్పడినట్టు వార్తలు రావడంపై వారాంతపు మీడియా సమావేశంలో భారత విదేశాంగ శాఖ ప్రతినిధి జైశ్వాల్ స్పందించారు.

Republic Day 2025: రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్‌, షెడ్యూల్ ఇదే..

Republic Day 2025: రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్‌, షెడ్యూల్ ఇదే..

ఇండియా కీలక విధానమైన 'యాక్ట్ ఈస్ట్ పాలసీ'లో కీలక భాగస్వామిగా ఇండోనేషియా ఉంది. 2024 అక్టోబర్‌లో దేశాధ్యక్షుడుగా ప్రభోవొ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్‌లో పర్యటించనుండటం ఇదే ప్రథమం.

Donald Trumph: ట్రంప్ రిటర్న్స్.. భారత్‌కు కలిసొచ్చే అంశాలివే..

Donald Trumph: ట్రంప్ రిటర్న్స్.. భారత్‌కు కలిసొచ్చే అంశాలివే..

రెండోసారి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టగానే అంతగానే వేగంగానే నిర్ణయాలు తీసుకుంటామని, అమెరిను గొప్పగా మారుస్తామని, అక్రమ వలసలు అరికడతామని ట్రంప్ బహిరంగంగానే ప్రకటించారు.

New Delhi: సరిహద్దు ఉద్రిక్తతలపై బంగ్లా రాయబారికి ఇండియా సమన్లు

New Delhi: సరిహద్దు ఉద్రిక్తతలపై బంగ్లా రాయబారికి ఇండియా సమన్లు

బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్‌ నూరల్ ఇస్లాంకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారంనాడు సమన్లు పంపింది. దీంతో నూరల్ ఇస్లాం సౌత్ బ్లాక్ కార్యాలయానికి వెళ్లారు.

Indian Army: ఎల్ఏసీ వద్ద పరిస్థితి సున్నితంగా ఉన్నా.. ఆర్మీ చీఫ్

Indian Army: ఎల్ఏసీ వద్ద పరిస్థితి సున్నితంగా ఉన్నా.. ఆర్మీ చీఫ్

పెట్రోలింగ్ వెరిఫికేషన్‌కు సంబంధించి ఇరువైపుల అధికారుల మధ్య రెండు రౌండ్ల చర్చలు కూడా పూర్తయ్యాయని, ఉభయ వర్గాలు సంతృప్తి వ్యక్తం చేశాయని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది చెప్పారు.

Bangladesh: సరిహద్దు ఉద్రిక్తతలపై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు

Bangladesh: సరిహద్దు ఉద్రిక్తతలపై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు

ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇండో-బంగ్లా సరిహద్దుల వెంబడి ఐదు చోట్ల ఫెన్సింగ్ నిర్మాణానికి భారత్ ప్రయత్నిస్తోందని బంగ్లాదేశ్ ఇంతకుముందు ఆరోపణలు చేసిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది.

China: బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యామ్, లద్దాఖ్‌లో కొత్తగా రెండు కౌంటీలు.. భారత్ అభ్యంతరం

China: బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యామ్, లద్దాఖ్‌లో కొత్తగా రెండు కౌంటీలు.. భారత్ అభ్యంతరం

చైనాలోని హోటాన్ ప్రాంతంలో కొత్తగా రెండు కౌంటీల నిర్మాణానికి సంబంధించిన ప్రకటన కూడా తాము చూసామని, ఈ కౌంటీల్లో కొంత భాగం లద్దాఖ్ పరిధిలోకి వస్తుందని జైశ్వాల్ తెలిపారు.

India-Pakistan: అణు స్థావరాల జాబాతాను మార్చుకున్న భారత్-పాక్

India-Pakistan: అణు స్థావరాల జాబాతాను మార్చుకున్న భారత్-పాక్

ఒక దేశం అణు కేంద్రాలపై మరొక దేశం దాచి చేయకూడదనే ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఈ జాబితాను పరస్పరం అందించుకున్నట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది.

Women's Team Clinches : దీప్తి ఆల్‌రౌండ్‌ షో

Women's Team Clinches : దీప్తి ఆల్‌రౌండ్‌ షో

వెస్టిండీ్‌సతో ఆఖరి వన్డేలోనూ భారత మహిళల జట్టు సత్తా చాటింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి