• Home » bharat jodo yatra

bharat jodo yatra

 Rahul Gandhi: 15 రాష్ట్రాలు, 6700 కి.మీ..మరో యాత్రకు రాహుల్ గాంధీ శ్రీకారం

Rahul Gandhi: 15 రాష్ట్రాలు, 6700 కి.మీ..మరో యాత్రకు రాహుల్ గాంధీ శ్రీకారం

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరో యాత్రతో ప్రజల ముందుకు వస్తున్నారు. ఇదివరకు భారత్ జోడో యాత్ర చేపట్టగా.. ఇప్పుడు భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టనున్నారు. 15 రాష్ట్రాల గుండా, 67 రోజుల పాటు యాత్ర కొనసాగుతోంది.

Bharat Jodo Yatra 2.0: రెండో విడత భారత్ జోడో యాత్ర ఎప్పుడు మొదలవుతోందంటే..?

Bharat Jodo Yatra 2.0: రెండో విడత భారత్ జోడో యాత్ర ఎప్పుడు మొదలవుతోందంటే..?

కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ రాహుల్ గాంధీ గత ఏడాది చేపట్టిన తొలివిడత భారత్ జోడో యాత్ర విజయవంతం కావడం కాంగ్రెస్ పార్టీలో నూతనోత్సాహాన్ని నింపింది. ఇదే ఉత్సాహంతో ''భారత్ జోడో యాత్ర రెండో దశ''కు ఆ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్, వచ్చే ఏడాది ఫిబ్రవరి మధ్యలో ''భారత్ జోడో యాత్ర 2.0'' మొదలయ్యే అవకాశం ఉంది.

Rahul Gandhi : ప్రజల సహకారం చూసి కన్నీళ్లు పెట్టుకున్నా..

Rahul Gandhi : ప్రజల సహకారం చూసి కన్నీళ్లు పెట్టుకున్నా..

భారత్ జోడో యాత్ర ముగిసింది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగింపు సభను నేడు శ్రీనగర్‌లో నిర్వహించారు.

Bharat Jodo Yatra: ఫరీదాబాద్‌కు చేరిన భారత్ జోడో యాత్ర...ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక

Bharat Jodo Yatra: ఫరీదాబాద్‌కు చేరిన భారత్ జోడో యాత్ర...ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక

భారత్ జోడో యాత్ర శుక్రవారం హర్యానాలోని సోహ్నాలోని ఖేర్లీ లాలా నుంచి తిరిగి ప్రారంభమైంది...

Raghuram Rajan: భారత్ జోడో యాత్రలో రాహుల్ వెంట నడచిన రఘురాం రాజన్

Raghuram Rajan: భారత్ జోడో యాత్రలో రాహుల్ వెంట నడచిన రఘురాం రాజన్

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో కలిసి నడిచారు...

Jairam Ramesh: రాహుల్ సైద్ధాంతిక దిక్సూచి, భారత్ జోడో రియల్ బూస్టర్ డోస్

Jairam Ramesh: రాహుల్ సైద్ధాంతిక దిక్సూచి, భారత్ జోడో రియల్ బూస్టర్ డోస్

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ సారథ్యంలోని భారత్ జోడో యాత్రతో తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ నూతనోత్తేజం తొణికిసలాడుతోందని..

Big Boost to Bharat Jodo Yatra: రాహుల్ భారత్ జోడో యాత్రకు కొత్త జోష్

Big Boost to Bharat Jodo Yatra: రాహుల్ భారత్ జోడో యాత్రకు కొత్త జోష్

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు(Bharat Jodo Yatra) నవంబర్ 8వతేదీన కొత్త జోష్ రానుంది.(Big Boost to Rahul Gandhi) భారత్ జోడో యాత్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)(Nationalist Congress Party) అధినేత శరద్ పవార్ (Sharad Pawar) పాల్గొననున్నారు.

bharat jodo yatra Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి