Home » Bhagwant Mann
'ఇండియా' కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ''కాంగ్రెస్ ఒకప్పుడు ఉండేది'' అంటూ తల్లులు తమ పిల్లలకు చెప్పుకుంటారంటూ పంజాబ్ ముఖ్యమంత్రి భగ్వంత్ మాన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిప్పులు చెరిగింది. ఆప్ను విశ్వసించలేమని, ఆ పార్టీ సుప్రీం అరవింద్ కేజ్రీవాల్కు కూటమి రాజకీయాలపై అవగాహనం లేదని మండిపడింది.