• Home » Bhadradri Kothagudem

Bhadradri Kothagudem

TG News: అనుమతి లేకుండా బయటకొచ్చిన విద్యార్థులకు అనుకోని ప్రమాదం..

TG News: అనుమతి లేకుండా బయటకొచ్చిన విద్యార్థులకు అనుకోని ప్రమాదం..

Telangana: వారంతా ఆశ్రమ పాఠశాల విద్యార్థులు.. ఇంటికి దూరంగా ఉంటూ ఆశ్రమంలో చదువుతున్నారు. వీరు ఇంటికి వెళ్లాలంటే ఆశ్రమ సిబ్బంది పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. లేదా తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్తుంటారు. కానీ కొత్తపల్లి ఆశ్రమ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఎలాంటి అనుమతి లేకుండానే బయటకు వచ్చారు.

Heavy Rainfall: వణికించిన వర్షం..

Heavy Rainfall: వణికించిన వర్షం..

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. మంగళవారం రాత్రి ప్రారంభమైన వాన.. బుధవారమంతా కొనసాగింది. కొన్ని చోట్ల అతి తక్కువ వ్యవధిలోనే భారీ వర్షం పడడంతో వాగులు, వంకలు పొంగి పొర్లాయి.

Tummala: ఇరిగేషన్ అధికారులపై మంత్రి తుమ్మల ఆగ్రహం.. కారణమిదే!

Tummala: ఇరిగేషన్ అధికారులపై మంత్రి తుమ్మల ఆగ్రహం.. కారణమిదే!

Telangana: ఇరిగేషన్ అధికారులపై మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రామాలయం అన్నదాన సత్రం వద్ద వరద నీరు నిలవడంపై మండిపడ్డారు. మంత్రి ఆదేశాలను గోదావరి నది కరకట్ట స్లూయిజ్ లాక్‌లను ఎత్తి పట్టణంలోని వర్షపు నీటిని గోదావరిలోకి ఇరిగేషన్ అధికారులు విడుదల చేశారు. ఈ క్రమంలో ఉదయం నుంచి నీటిలో మునిగి వున్న రామాలయ ప్రాంతం వాసులకు ఉపశమనం కలిగనట్లైంది.

Kothagudem: కాలం చెల్లిన టవర్ల కూల్చివేత.. అరుదైన ఘట్టం ఆవిష్కృతం

Kothagudem: కాలం చెల్లిన టవర్ల కూల్చివేత.. అరుదైన ఘట్టం ఆవిష్కృతం

దేశ చరిత్రలోనే అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్‌లో కాలం చెల్లిన 8 కూలింగ్ టవర్లను సోమవారం కూల్చివేశారు.

Krishna Basin: కృష్ణా ఆయకట్టుకు నీరు..

Krishna Basin: కృష్ణా ఆయకట్టుకు నీరు..

కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ నిండటంతో.. వాటి కింద ఉన్న ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొద్ది రోజులుగా ఎగువ నుంచి కృష్ణమ్మకు భారీగా వరద వస్తుండటంతో జలాశయాలన్నీ నిండు కుండలా మారాయి.

Geothermal Power: ‘జియో థర్మల్‌’ కేంద్రంగా మణుగూరు..

Geothermal Power: ‘జియో థర్మల్‌’ కేంద్రంగా మణుగూరు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు వద్ద భూగర్భ క్షేత్రంలో జియో థర్మల్‌ విద్యుత్తు కోసం వేడి నీటి ఊటల అన్వేషణ, పరిశీలన, అభివృద్ధిపై సింగరేణి కాలరీస్‌, ఓఎన్‌జీసీ, తెలంగాణ రెడ్కో మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది.

Sitarama Project: సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ 2 ట్రాయల్ రన్ సక్సెస్...

Sitarama Project: సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ 2 ట్రాయల్ రన్ సక్సెస్...

Telangana: జిల్లాలోని సీతారామ ప్రాజెక్ట్‌లో మరో కీలక ఘట్టం విజయవంతమైంది. సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ 2 ట్రయిల్ రన్ సక్సెస్ అయ్యింది. ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ పేస్ 2 విజయవంతంగా ట్రయల్ రన్ పూర్తి అయ్యింది. గోదావరి జలాలను అధికారులు దిగువకు విడుదల చేశారు. బాహుబలి మోటర్లు ఆరు ఉండగా ఒక మోటర్‌తో పదిహేను వందల క్యూసెక్కుల నీటిని ట్రయల్ ద్వారా

Manuguru: కుటుంబ కలహాలతో వృద్ధ దంపతుల ఆత్మహత్య

Manuguru: కుటుంబ కలహాలతో వృద్ధ దంపతుల ఆత్మహత్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పగిడేరులో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకోవడం విషాదం నింపింది.

Godavari: భద్రాచలం వద్ద  కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక

Godavari: భద్రాచలం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం వద్ద గోదావరి పరవళ్ళు తొక్కుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53.40 అడుగుల వద్ద 14,45,047 క్యూసెక్కుల వరద ప్రవాహిస్తుండడంతో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. రహదారులపై వరద నీరు పోటెత్తడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం ఏజెన్సీ జల దిగ్బంధంలో చిక్కుకుంది.

Thummala: గోదావరి వరదలపై అప్రమత్తంగా ఉండాలి

Thummala: గోదావరి వరదలపై అప్రమత్తంగా ఉండాలి

గోదావరి వరదలపై అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) తెలిపారు. గోదావరి వరదలపై భద్రాచలం ఆర్డీవో కార్యాలయంలో మంత్రి తుమ్మల సమీక్ష సమావేశం నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి