Home » Bhadradri Kothagudem
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సహజ, సేంద్రియ వ్యవసాయానికి ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)’ ఏర్పాటుకు రూ.10 కోట్లు మంజూరు చేయాలన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తికి ఆమోదం తెలిపింది.
ఒకప్పుడు అధికారులు చెప్పిన పనులు చేయడం ఆయన విధి. రోజు వారి కూలీగా పనిచేసే ఆఫీసు బాయ్ ఆయన నేడు ఆరు మండలాలకు ఓ బాధ్యత గల ఉన్నతాధికారిగా ఎదిగాడు. ఆయనే మణుగూరు అసిస్టెంట్ లేబర్ అధికారి బండి నాగరాజు(Bandi Nagaraju).
విద్యుత్ చౌర్యం ఘటనలో కేసు లేకుండా చేసేందుకు ఓ వ్యక్తి వద్ద నుంచి లంచం తీసుకుంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లైన్ఇన్స్పెక్టర్ జిలుగు నాగరాజు ఏసీబీకి చిక్కాడు.
పినపాక ఏజెన్సీ ప్రాంతంలో పోస్ట్ వైరల్ ఫీవర్స్(Post viral fever) ప్రజలను వణికిస్తున్నాయి. మణుగూరు, పినపాక, అశ్వాపురం, కరకగూడెం తదితర మండలాల్లో కొత్తగా వస్తున్న జ్వరాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. 12న విజయదశమి సందర్భంగా భద్రాద్రి రామయ్యకు పట్టాభిషేకం, విజయోత్సవం, ఆయుధపూజ, శ్రీరామ్లీలా మహోత్సవం నిర్వహించనున్నారు. అక్టోబర్ 17న శబరి స్మృతియాత్ర సైతం నిర్వహించనున్నారు.
చర్ల అటవీ ప్రాంతంలో కెమెరా, జీపీఎస్ ట్రాకర్ అమర్చిన ‘గూఢచార రాబందు’ సంచారం కలకలం సృష్టించింది.
ఆపరేషన్ కగార్లో భాగంగా భారీగా కూంబింగ్ సాగుతున్నా.. పూసుగుప్ప క్యాంప్పై మావోయిస్టుల దాడితో నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. సుమారు అరగంట పాటు మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. అయితే ప్రాణ నష్టంపై పోలీస్ అధికారులు, మావోయిస్ట్ పార్టీ ఎలాంటి అధికారక ప్రకటన చేయలేదు.
బిల్లుల చెల్లింపుకు క్లియరెన్స్ ఇచ్చేందుకు రూ. 1.14 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి.
సరైన రోడ్లు, రవాణా సదుపాయాలు లేనికారణంగా భద్రాది కొత్తగూడెం జిల్లాలోని ఆదివాసీ ప్రాంత ప్రజలు ముఖ్యంగా గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని రఘునాథపాలెం అడవిలో జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయంపై విచారణకు