Home » Bhadradri Kothagudem
భద్రాద్రి రామయ్య సన్నిధిలో వసంతోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘
బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నా.. ఎవరితో పొత్తు పెట్టుకున్నా నిరంతరం ప్రజల సమస్యల కోసమే పోరాటాలు చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావ్ అన్నారు.
కాంగ్రెస్ నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకుండేది లేదని నాలుక చీరుస్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు హెచ్చరించారు.
జిల్లాలో తమాషా రాజకీయాలు నడుస్తున్నాయని... కార్యకర్తలు, గులాబీ సైనికులు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా ఇవాళ పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో భాగంగా ఎక్కువగా వ్యభిచార గృహాలపై పోలీసు (Police)లు ఫోకస్ పెట్టి దాడులు నిర్వహించడం జరిగింది.
‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN-Andhra Jyothi) వార్తా చానల్లో భద్రాద్రికొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం (Kothagudem) రిపోర్టర్గా పనిచేస్తున్న కాళ్లూరి యతిరాజ్కుమార్ అలియాస్..
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి.. ప్రయోజకులను చేయాల్సిన పవిత్రమైన వృత్తిలో ఉన్న ఆ ఉపాధ్యాయుడు (Teacher) బాధ్యత మరిచాడు.
భక్తులకు బూజుపట్టిన లడ్డూలను విక్రయించిన సంఘటన భద్రాద్రి దేవస్థానం తీవ్ర దుమారాన్ని రేపింది. ఆదివారం ప్రసాదం కొన్న కొందరు భక్తులకు బూజుపట్టిన లడ్డూలు రావడంతో...
భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.