Home » Bhadradri Kothagudem
భద్రాద్రి జిల్లా: పోడు పట్టాల పేరుతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రొంపేడు సర్పంచ్ అజ్మీర శంకర్ అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు. రెండేళ్ల క్రితం పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తామని సర్పంచ్ శంకర్.. మరో ఇద్దరు వ్యక్తులను బినామీలుగా ఉంచి...
జల సంరక్షణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) ములకలపల్లి మండలం జగన్నాథపురం గ్రామానికి జాతీయస్థాయి అవార్డు లభించింది.
సీపీఐ తలపెట్టిన ప్రజా పోరు సభకు లక్ష మంది జనం తరలివచ్చారని.. ప్రజాపోరు సభ డిమాండ్స్ పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణ చేపట్టామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.
కుటుంబ కలహాలతో క్షణికావేశంలో ఆ దంపతులు తీసుకున్న నిర్ణయం చివరకు వారి ప్రాణాలను తీసింది. ఒక్క రోజు వ్యవధిలో వారి బలవన్మరణానికి కారణమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం జానకీపురం గ్రామంలో జరిగిన ఈ విషాద సంఘటన వివరాలివీ.
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. అశ్వారావు పేట మండలంలో ఈదురు గాలులకు రేకుల షెడ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి. చెట్లు కూలి రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి.
పేదల ఆస్పత్రిలో వైద్యం భారంగా మారింది. వరంగల్ ఎంజీఎం (Warangal MGM)లో స్ట్రెచర్లు కరువై వృద్ధ రోగిని మరో వృద్ధుడు భుజాలపై మోసుకెళుతున్న దృశ్యం కలవరపెట్టింది.
తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ రావు సంచలన వార్తలకు కేరాఫ్గా మారారు.
జిల్లాలోని దమ్మపేట మండలం వడ్లగూడెంలో దారుణం చోటు చేసుకుంది.
తెలంగాణలో పేపర్ లీకేజీ లో బండి సంజయ్ ప్రధాన సూత్రధారి అని మణుగూరు ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు.
తెలంగాణలో పోడు రైతులకు పట్టాల అంశం మరోసారి పెద్ద సమస్యగా మారుతోంది. పోడు రైతుల పట్టాల వ్యవహారం అంటేనే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు...