Home » Betting apps
బెట్టింగ్ యాప్ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి సీబీఐ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆ వివరాలు..
తెలంగాణలో బెట్టింగ్ యాప్లు పెరుగుతున్న నేపథ్యంతో సీఐడీకి ఈ కేసులు బదిలీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. సెలబ్రిటీలు, ఇన్ఫ్లూయెన్సర్లు ఈ యాప్లను ప్రమోటు చేసి, చైనా కంపెనీలు కూడా దీనిలో ఉన్నట్లు తెలుస్తోంది
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లకు బానిసైన సోమేశ్వర్రావు మూడు సంవత్సరాల్లో 3 లక్షల వరకు డబ్బులు పోగొట్టాడు. ఈ సందర్భంగా అతను డబ్బులు కోల్పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
Betting Apps Investigation: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారంలో రీతూ చౌదరి, విష్ణుప్రియలకు పోలీసులు మరోసారి నోటీసులు ఇవ్వగా.. ఈరోజు విచారణకు రావాల్సి ఉంది. అయితే ఈ విచారణకు ఇద్దరు కూడా డుమ్మా కొట్టేశారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో యాంకర్ విష్ణుప్రియ హైకోర్టులో పిటిషన్ వేశారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాల్సిందిగా కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో పంజాగుట్ట పోలీసులు యాంకర్ శ్యామలను 4 గంటలు విచారించారు. ఇప్పటికే ఆమె హైకోర్టు ద్వారా అరెస్టు నుంచి రక్షణ పొందగా.. పోలీసులు నోటీసులు జారీ చేయడం తో సోమవారం ఉదయం తన న్యాయవాదితో కలిసి విచారణకు హాజరయ్యారు.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రమే కాదు.. పెద్ద పెద్ద సినీ, క్రీడా సెలెబ్రిటీల మీద కూడా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా, సచిన్, విరాట్ కోహ్లీపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది.
Betting App Police Action: బెట్టింగ్ యాప్ కేసులో 19 మంది యాప్ ఓనర్లపై కేసులు నమోదు చేశారు పోలీసులు. సెలబ్రిటీలను సాక్షులుగా చేర్చే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.
Anchor Shyamala Investigation: బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో యాంకర్ శ్యామల పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇప్పటి వరకు ఈ కేసులో నలుగురు పోలీసుల విచారణను ఎదుర్కున్నారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల రచ్చలోకి తెలుగు సినీ రంగ అగ్ర నటులు వచ్చి చేరారు. ఈ మేరకు సినీనటులు బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్పై సైబర్ క్రైం విభాగానికి ఆన్లైన్లో న్యాయవాది ఇమ్మనేని రామారావు ఆదివారం ఫిర్యాదు చేశారు.