Home » Bengaluru
Karnataka EX DGP Om Prakash Murder Update: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య కేసులో నిజాలు ఒకటొకటిగా వెలుగులోకి వస్తున్నాయి. కుమార్తె బలవంతపెట్టి అలా చేయడం వల్లే ఆయన భార్య చేతిలో హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు.
Karnataka: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ భార్య చేతిలోనే దారుణంగా హత్యకు గురవడం కలకలం రేపుతోంది. ఆస్తి, తగాదాల విషయంలోనే భార్య పల్లవి ఈ అకృత్యానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించగా.. హత్య కేసులో మరికొన్ని భయంకర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి..
ట్రాఫిక్ సమస్య అనేది వాహనదారులకు నిత్యం ఒక సమస్యగా మారిపోయింది. ఈ సమస్యను తొలగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్లాన్ ప్రకటించింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా రూ. 73,600 కోట్లను ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
Bengaluru Airport Tempo Accident: బెంగళూరు ఎయిర్పోర్ట్లో టెంపో ట్రావెలర్ విమానాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. అసలేం జరిగిందంటే..
దేశంలో కుమార్తెలను పెంచడం తల్లిదండ్రులకు ఒక బాధ్యత మాత్రమే కాదని, ఓ వ్యక్తి తన అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అసలు ఆయన ఏం చెప్పారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Bengaluru Auto Ride Language Controversy: బెంగళూరు వీధుల్లో ఓ ఆటో డ్రైవర్ విషయంలో జరిగిన తాజా వివాదం మరోసారి హిందీ భాషాధిపత్యాన్ని తెరమీదకు తెచ్చింది. 'బెంగళూరులో ఉండాలంటే హిందీలో మాట్లాడు' అంటూ ఓ వ్యక్తి బెదిరింపులకు దిగడంతో సౌత్ ఇండియన్ భాషలు, సంస్కృతులపై హిందీ మాట్లాడే వారి ఆధిపత్య ధోరణిని బట్టబయలు చేసినట్లయింది.
Bengaluru Man Viral Video: నడిరోడ్డుపై వీడియో తీయటమే కాకుండా.. ఆ వీడియోను తన ఇన్గ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు. వైరల్గా మారిన వీడియో పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లింది. ఈ నేపథ్యంలోనే అతడిపై పోలీసు కేసు నమోదైంది.
బెంగళూరులోని ఓ వ్యక్తి పేరు సతీష్. కానీ జనాలు అతన్ని "డాగ్ సతీష్" అని పిలుస్తారు. ఎందుకంటే అతను ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వోల్ఫ్డాగ్ను రూ.50 కోట్లు పెట్టి కొన్నానని చెప్పాడు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అందరి దృష్టి అతనిపై పడింది. కానీ ఈ విషయం తెలిసిన ఈడీ అధికారులు దర్యాప్తు చేయడంతో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.
Bengaluru: బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. ఐదేళ్ల చిన్నారిని ఓ వ్యక్తి కిడ్నాప్ చేసి.. అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఇంతలో బాలిక బిగ్గరగా కేకలు వేసింది. దీంతో ఆ బాలికను హత్య చేసి అక్కడి నుంచి సదరు యువకుడు పరారయ్యాడు. అతడిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు.
Bengaluru: బెంగళూరు మెట్రో స్టేషన్లో తోటి ప్రయాణీకులు ఉన్నారనే స్పృహ కూడా లేకుండా లవర్స్ అసభ్యకరంగా ప్రవర్తించారు. అందరి కళ్లెదుటే రెచ్చిపోయి మరీ ఎంత బరితెగించి ప్రవర్తించారో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..