Home » Bengaluru
రాకేష్ భార్యను చంపిన తర్వాత శవాన్ని ముక్కలుగా కోశాడు. ఆ కోసిన శరీర భాగాలను ఓ సూట్ కేసులో కుక్కాడు. సూట్ కేసు బరువుగా ఉందని చెప్పి అక్కడే పడేశాడు. తర్వాత గౌరి తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. పోలీసులు రంగంలోకి రాకేష్ను వెతికి పట్టుకున్నారు. విచారణలో భార్యను ఎందుకు చంపాడో చెప్పాడు.
బెంగళూరులో ప్రీస్కూల్ ప్రిన్సిపాల్ శ్రీదేవి, ఇద్దరు రౌడీషీటర్లు వ్యాపారిని బెదిరించి డబ్బు డిమాండ్ చేశారు. వ్యాపారి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అరెస్టు చేశారు
Bengaluru Teacher: విద్యార్థి తండ్రిని ఓ పథకం ప్రకారం ముగ్గులోకి దింపింది ఓ టీచర్. అనంతరం భారీగా నగదు డిమాండ్ చేసింది. ఆ క్రమంలో కొంత నగదు ఇస్తానంటూ ఒప్పందం కుదిరింది. కానీ బెదిరింపులు, బ్లాక్ మెయిల్ మాత్రం ఆగలేదు. దీంతో సదరు బాధితుడిగా మారిన వ్యక్తి.. తన ఫ్యామిలీని మరో రాష్ట్రానికి తీసుకు వెళ్లాడు. దీంతో తన కుమార్తె స్టడీ సర్టిఫికేట్ కోసం స్కుల్కు వెళ్లాడు.
Bengaluru: పిల్లలను స్కూల్లో దించడానికి వచ్చే రాకేష్తో ఆమె పరిచయం పెంచుకుంది. కొద్దిరోజుల తర్వాత ఇద్దరూ కలిసి తిరగటం మొదలెట్టారు. ఫోన్లలో గంటలు గంటలు మాట్లాడేవారు. ఓ రోజు శ్రీదేవి ఇచ్చిన షాక్కు రాకేష్ మతి పోయింది.
రుణం తిరస్కరించడమేనన్న కారణంతో, ఓ వ్యక్తి తన ముఠాతో బ్యాంకు లాకర్లలో ఉన్న రూ.12.95 కోట్ల విలువైన బంగారాన్ని అపహరించాడు. పోలీసుల దర్యాప్తుతో ఆ బంగారం స్వాధీనం అయింది
Bengaluru: ఈ బస్టాండ్ మీదుగా ప్రతిరోజూ దాదాపు 200 బస్సులు తిరుగుతూ ఉంటుంది. నిత్యం ఈ ప్రదేశం ఎప్పుడూ ప్రయాణీకులతో కిటకిటలాడుతూ ఉంటుంది. స్కూలుకు వెళ్లే పిల్లలు, వృద్ధులు, మహిళలు ఎండ, వర్షం వచ్చినపుడు ఇక్కడే గుమిగూడతారు. ఎప్పుడూ రద్దీ ఉండే ఈ బస్టాప్ కొన్ని రోజుల క్రితం అకస్మాత్తుగా అదృశ్యమైపోవడమే అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.
బెంగళూరు నగరంలో పది రోజుల్లో రెండు దారుణ సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఓ ఘటనలో బిజినెస్ మ్యాన్.. తన భార్య, అత్త చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. మరో ఘటనలో ఓ వ్యక్తి తన భార్యను చంపేశాడు.
ఈ మధ్య కాలంలో కల్తీ రాయుళ్లు బరితెగించేస్తున్నారు. ప్రజల ప్రాణాల గురించి ఏ మాత్రం ఆలోచించకుండా కల్తీకి పాల్పడుతున్నారు. వెజ్ తినే వాళ్లు ఎంతో ఇష్టపడే పనీర్ను సైతం వదిలిపెట్టడం లేదు.
అనంతపురం, గుంతకల్లు మీదుగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 28వ తేదీన బెంగళూరు-కలబురగి మధ్య (వయా గుంతకల్లు) అప్ అండ్ డౌన్ ట్రిప్ ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగంచుకోవాలని అధికారులు కోరారు.
మార్చి 3న బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్యారావు 12.56 కోట్లు విలువచేసే బంగారంతో పట్టుబడింది. ఆ తర్వాత ఆమె నివాసంపై జరిపిన దాడుల్లో 2.06 కోట్లు విడుదల చేసే నగలు, 2.06 కోట్ల నగదు పట్టుబడింది.