• Home » Bengaluru

Bengaluru

New Delhi: ఇళ్ల ధరల పెరుగుదలలో టాప్ 15 నగరాలు.. ఇండియా నుంచి..

New Delhi: ఇళ్ల ధరల పెరుగుదలలో టాప్ 15 నగరాలు.. ఇండియా నుంచి..

దేశ రాజధాని ఢిల్లీ అరుదైన ఘనతను దక్కించుకుంది. ఈ క్రమంలో లగ్జరీ హౌసింగ్ ఇళ్ల విషయంలో 6.7% ధరల పెరుగుదలని నమోదు చేసింది. దీంతో గత ఏడాది 16వ స్థానంలో ఉన్న నగరం, ఈసారి ఆరో స్థానానికి చేరుకుంది.

 Traffic Challan: బాబోయ్.. ఈ బైక్‌పై 311 కేసులు.. రూ. 1.61 లక్షల ఫైన్..

Traffic Challan: బాబోయ్.. ఈ బైక్‌పై 311 కేసులు.. రూ. 1.61 లక్షల ఫైన్..

Traffic Challan: ఓ స్కూటర్‌పై బెంగళూరు పోలీసులు భారీగా చలాన్లు వేశారు. ఆయన నడిపే స్కూటర్‌పై ఏకంగా 311 కేసులను ట్రాఫిక్ పోలీసులు నమోదు చేశారు.

Atrocity Case: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

Atrocity Case: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

ఓ హనీ ట్రాప్‌ కేసులో తనను కావాలనే ఇరికించారని, అంతేకాకుండా ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఫ్యాకల్టీ విధుల నుంచి తనను తొలగించారంటూ ఐఐఎస్‌సీ మాజీ ప్రొఫెసర్ దుర్గప్ప ఫిర్యాదు చేశారు. దీంతో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాల కృష్ణన్, మరో 16 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదైంది.

Mallikarjun Kharge: దేశ స్వాతంత్ర్యం కోసం బీజేపీ చేసిందేమీ లేదు: ఖర్గే

Mallikarjun Kharge: దేశ స్వాతంత్ర్యం కోసం బీజేపీ చేసిందేమీ లేదు: ఖర్గే

రిపబ్లిక్ డే సందర్భంగా కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కార్యాలయంలో త్రివర్ణ పతాకావిష్కరణ అనంతరం కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ఖర్గే మాట్లాడుతూ, బీజేపీ అన్ని రాజ్యాంగ విలువలను తుంగలోకి తొక్కిందని విమర్శించారు.

ISRO: డాకింగ్‌పై సందేహాలు..!

ISRO: డాకింగ్‌పై సందేహాలు..!

అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానించడం కోసం రూ.370 కోట్ల వ్యయంతో చేపట్టిన స్పేడెక్స్‌ మిషన్‌లో ముందడుగు వేసినట్టే కనిపించిన ఇస్రో మరోసారి వెనక్కు తగ్గింది...! శనివారం సాయంత్రం ఎస్‌డీఎక్స్‌01, ఎస్‌డీఎక్స్‌02 ఉపగ్రహాల మధ్య దూరం 230 మీటర్లు ఉంది.

HMPV In India: భారత్‌లో కొత్త వైరస్ తొలి కేసు.. తెలుగు రాష్ట్రాలకు సమీపంలోనే

HMPV In India: భారత్‌లో కొత్త వైరస్ తొలి కేసు.. తెలుగు రాష్ట్రాలకు సమీపంలోనే

HMPV In India: చైనాలో శరవేగంగా వ్యాపిస్తున్న హెచ్‌ఎంపీవీ ఇండియాకూ చేరిందని తెలుస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రజల్లో ఈ వైరస్ గురించి భయాందోళనలు మొదలయ్యాయి. ఈ తరుణంలో ఓ 8 నెలల చిన్నారికి వైరస్ సోకడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

Karnataka: రోడ్డుకు సీఎం పేరు.. మండిపడిన విపక్షాలు

Karnataka: రోడ్డుకు సీఎం పేరు.. మండిపడిన విపక్షాలు

మైసూరు మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికైన బోర్డు కాదని, అధికారులను రాష్ట్ర ప్రభుత్వమే నియమించిందని జేడీఎస్ తెలిపింది. ఇందుకు ప్రతిగానే మైసూరు సిటీ రోడ్డుకు సిద్ధారమయ్య పేరు పెట్టాలని అధికారులు ప్రతిపాదన చేసినట్టు పేర్కొంది.

Viral News: వావ్.. వంట మనిషి కోసం రెజ్యూమ్.. వెల్లువలా వస్తున్న జాబ్ ఆఫర్లు..

Viral News: వావ్.. వంట మనిషి కోసం రెజ్యూమ్.. వెల్లువలా వస్తున్న జాబ్ ఆఫర్లు..

ప్రైవేట్ రంగంలో పనిచేసే నిపుణులందరికీ రెజ్యూమ్ అవసరం. అయితే వంట మనిషి కోసం కూడా రెజ్యూమ్ చేస్తారని మీకు తెలుసా? బెంగళూరు వ్యక్తి తన వంట మనిషి కోసం రెజ్యూమ్ తయారు చేశాడు. ఆ రెజ్యూమ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెకు జాబ్ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.

Priyanka Gandhi : దేశం కోసమే మా పోరాటం

Priyanka Gandhi : దేశం కోసమే మా పోరాటం

దేశం కోసమే తాము పోరాడుతున్నామని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, వయనాడ్‌ ఎంపీ ప్రియాంకాగాంధీ అన్నారు.

REVA University: ‘రేవా’లో 4,537మందికి పట్టాల ప్రదానం

REVA University: ‘రేవా’లో 4,537మందికి పట్టాల ప్రదానం

బెంగళూరులోని ప్రతిష్ఠాత్మక రేవా యూనివర్సిటీ తొమ్మిదో స్నాతకోత్సవంలో 4,537 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి