Home » BCCI
సూర్య టీ20 కెప్టెన్సీతో పాటు జట్టులో చోటు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని ప్రచారం జరుగుతోంది. అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. ఈ పరిణామాలపై టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ స్పందించాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ను టెస్టు వైస్ కెప్టెన్సీ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు.
అక్టోబర్ 22 నుంచి డిసెంబర్ 1 వరకు టీమిండియా.. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇందులో భాగంగా ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్ల్లో ఇరుజట్లు తలపడనున్నాయి.
భారత జట్టులోని సీనియర్ ఆటగాళ్ల ఫిట్నెస్పై బీసీసీఐ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ, హార్దిక్ను బీసీసీఐ బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు హాజరు కావాలని ఆదేశించింది. అయితే ఇప్పటి వరకు హార్దిక్ మాత్రమే స్పందించినట్లు సమాచారం.
గంభీర్ తర్వాత టీ20 కోచ్ రేసులో ఎవరున్నారనే విషయంపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. ఇంగ్లండ్తో మూడో టీ20లో బరిలోకి దిగిన హర్మన్.. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంది.
మూడు టీ20ల సిరీస్లో భాగంగా భారత మహిళలతో జరిగిన నిర్ణయాత్మక ఆఖరి మ్యాచ్లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో టీమిండియాను చిత్తు చేసింది. దీంతో 2-1 తేడాతో ఇంగ్లండ్ సిరీస్ కైవసం చేసుకుంది.
రంజీ క్రికెట్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన జమ్మూ కశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీకి మరోసారి అవమానం ఎదురైంది. అఫ్గానిస్థాన్తో జరగనున్న ఏకైక టెస్టుకు ఈ స్టార్ పేసర్ను నెట్ బౌలర్గా ఎంపిక చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ స్పిన్ బౌలింగ్ కోచ్గా వ్యవహరించిన సాయిరాజ్ బహుతులేకు భారత క్రికెట్ జట్టులో కీలక పదవి దక్కింది. ఈ మాజీ లెగ్ స్పిన్నర్ను టీమిండియా ప్రత్యేక స్పిన్ బౌలింగ్ కోచ్గా నియమించింది.
వైభవ్ సూర్యవంశీని వెంటనే టీమిండియాలోకి తీసుకోవాలంటూ గత కొద్దిరోజులుగా డిమాండ్లు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 15 ఏళ్ల కుర్రాడి ఎంపికపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారితీశాయి.