• Home » BCCI

BCCI

బీసీసీఐ ఇచ్చిన హామీ నెరవేరలేదు.. ర్యాన్ టెన్ జట్టును వీడటంపై కొత్త ప్రచారం!

బీసీసీఐ ఇచ్చిన హామీ నెరవేరలేదు.. ర్యాన్ టెన్ జట్టును వీడటంపై కొత్త ప్రచారం!

ఇంగ్లండ్‌తో సిరీస్ అనంతరం భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే తన పదవికి రాజీనామా చేస్తాడన్న అంశంపై మరో కొత్త ప్రచారం మొదలైంది. బీసీసీఐ అతడికి ఇచ్చిన హామీ ఇంకా తీర్చలేదని ర్యాన్ అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇంగ్లండ్‌తో తొలి వన్డే: కోహ్లీ అరుదైన ఘనత.. పలు రికార్డులు బద్దలు కొట్టిన భారత్

ఇంగ్లండ్‌తో తొలి వన్డే: కోహ్లీ అరుదైన ఘనత.. పలు రికార్డులు బద్దలు కొట్టిన భారత్

ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి.. పలు రికార్డులు బద్దలు కొట్టింది. టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ అనంతరం బరిలోకి దిగిన భారత్.. ఇంగ్లండ్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.

టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో మార్పులు.. రాజీనామాకు సిద్ధమైన ర్యాన్ టెన్..

టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో మార్పులు.. రాజీనామాకు సిద్ధమైన ర్యాన్ టెన్..

టీమిండియా సహాయక కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

భారత్‌తో తొలి వన్డే: టాస్ నెగ్గిన ఇంగ్లండ్

భారత్‌తో తొలి వన్డే: టాస్ నెగ్గిన ఇంగ్లండ్

బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్-భారత్ జట్లు తొలి వన్డేలో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ నెగ్గిన ఇంగ్లండ్.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత ఫీల్డింగ్ చేయనుంది.

ఇంగ్లండ్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు.. అరుదైన రికార్డుపై కన్నేసిన కోహ్లీ

ఇంగ్లండ్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు.. అరుదైన రికార్డుపై కన్నేసిన కోహ్లీ

విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డుపై కన్నేశాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకోవడానికి కోహ్లీకి ఇంకా 68 పరుగులు మాత్రమే అవసరం.

రోహిత్ ఇజ్ బ్యాక్.. ఇంగ్లండ్ తమ వ్యూహాలు మార్చుకోవాల్సిందే: అభిషేక్ నాయర్

రోహిత్ ఇజ్ బ్యాక్.. ఇంగ్లండ్ తమ వ్యూహాలు మార్చుకోవాల్సిందే: అభిషేక్ నాయర్

మరికాసేపట్లో ఇంగ్లండ్-భారత్ మధ్య తొలి వన్డే మ్యాచ్ బర్మింగ్‌హామ్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ తిరిగి రావడంపై భారత మాజీ సహాయ కోచ్ అభిషేక్ నాయర్ స్పందించాడు.

లార్డ్స్‌లో అద్భుత విజయం.. చరిత్ర సృష్టించిన భారత మహిళా జట్టు

లార్డ్స్‌లో అద్భుత విజయం.. చరిత్ర సృష్టించిన భారత మహిళా జట్టు

భారత మహిళలు అద్భుతం చేశారు. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో తొలిసారిగా ఆడిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఘన విజయం సాధించారు. ఏకంగా 270 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌పై టీమిండియా చరిత్రాత్మక విజయం సాధించింది.

ఒత్తిడికి బీసీసీఐ ప్రభావితం కావొద్దు.. వైభవ్ ఎంపికపై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఒత్తిడికి బీసీసీఐ ప్రభావితం కావొద్దు.. వైభవ్ ఎంపికపై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు

భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి అంతర్జాతీయ అరంగేట్రం కల్పించిన తీరు సరైనదేనా? బీసీసీఐ, టీమ్ మేనేజ్‌మెంట్ సోషల్ మీడియా ఒత్తిడికి తలొగ్గాయా? అంటూ మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశ్నించాడు.

జట్టుకు హర్షిత్- వరుణ్ చక్రవర్తి దూరం.. వారి స్థానంలో ఆ ఇద్దరు..

జట్టుకు హర్షిత్- వరుణ్ చక్రవర్తి దూరం.. వారి స్థానంలో ఆ ఇద్దరు..

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా స్టార్ ప్లేయర్లు హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి గాయపడిన సంగతి తెలిసిందే. వారు రానున్న ఇంగ్లండ్‌తో వన్డే, జింబాబ్వేతో టీ20 సిరీస్‌లకు దూరమవ్వనున్నట్లు బీసీసీఐ ధ్రువీకరించింది. వారిద్దరి స్థానంలో ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయ్‌లను రీప్లేస్‌మెంట్‌గా ప్రకటించింది.

వైభవ్‌ను అందుకే తప్పించాం.. మౌనం వీడిన శ్రేయస్ అయ్యర్

వైభవ్‌ను అందుకే తప్పించాం.. మౌనం వీడిన శ్రేయస్ అయ్యర్

ఐదో టీ20లో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని జట్టు నుంచి తప్పించడంపై చర్చ కొనసాగుతోంది. ఈ విషయంపై భారత టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి