• Home » Bapatla

Bapatla

RK Roja: ఆర్కే రోజాపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

RK Roja: ఆర్కే రోజాపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజాపై కర్నూలు మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో దళిత సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బాపట్లలో సూర్యలంక బీచ్‌లో దళితుడిని ఆర్కే రోజా అవమానించిందని ఆయా సంఘాలు ఆరోపించాయి.

వేకువన గుండెపోటుకు నివారణ

వేకువన గుండెపోటుకు నివారణ

బాపట్ల కాలేజి ఆఫ్‌ ఫార్మాశీలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ వి.సాయికిషోర్‌ తనవిద్యార్థులతో కలిసి చేసిన పరిశోధనకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 25న పేటెంట్‌ మంజూరు చేసింది.

AP News: దారుణం.. వెలుగు చూసిన మరో రెండు అత్యాచార ఘటనలు..

AP News: దారుణం.. వెలుగు చూసిన మరో రెండు అత్యాచార ఘటనలు..

బాపట్ల పట్టణంలో కామాంధుడు వికృత చేష్టలకు పాల్పడ్డాడు. 65 ఏళ్ల ఓ వృద్ధుడు తన వయస్సు కూడా మరిచి 11 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం చేశాడు.

వైసీపీ వేధింపులకు టీడీపీ కార్యకర్త బలి

వైసీపీ వేధింపులకు టీడీపీ కార్యకర్త బలి

బాపట్ల జిల్లా చీరాలలో వైసీపీ వేధింపులకు టీడీపీ కార్యకర్త బలయ్యాడు. ఊరి పెద్దల ముసుగులో వైసీపీ నేతలు.... గ్రామం నుంచి వెలివేయడంతో మనస్తాపం చెంది ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Bapatla: బరితెగించిన ప్రేమోన్మాది.. యువతిని..

Bapatla: బరితెగించిన ప్రేమోన్మాది.. యువతిని..

బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం కనగాలలో యువతి కుటుంబంపై ప్రేమోన్మాది కత్తితో దాడికి తెగపడ్డాడు. గ్రామానికి చెందిన యువతిని రాజోలుకు చెందిన భార్గవ్ రెడ్డి అనే యువకుడు కొన్ని రోజులుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు.

MP Mopidevi: వైసీపీకి భారీ షాక్.. రాజీనామా చేయనున్న ఎంపీ మోపిదేవి..

MP Mopidevi: వైసీపీకి భారీ షాక్.. రాజీనామా చేయనున్న ఎంపీ మోపిదేవి..

వైసీపీకి మరో భారీ షాక్ తగలనుంది. వైసీపీ సీనియర్ నేత, ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి ఆయన రేపు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.

కోనా.. ఇది తగునా!

కోనా.. ఇది తగునా!

ఆమె ఒక పేద ముస్లిం మహిళ. ఆమె పేరు మీద ఉన్న అరెకరం పొలమే కుటుంబానికి జీవనాధారం. ఆ భూమి దశాబ్దాల నుంచి వారి స్వాధీనంలోనే ఉంది.

Venkayya Naidu: అమరావతిలో మహనీయుల జీవిత చరిత్రలతో మ్యూజియం ఏర్పాటు చేయాలి..

Venkayya Naidu: అమరావతిలో మహనీయుల జీవిత చరిత్రలతో మ్యూజియం ఏర్పాటు చేయాలి..

ఏపీ రాజధాని అమరావతిలో మహనీయుల జీవిత చరిత్రతో మ్యూజియం ఏర్పాటు చేయాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Venkaiah Naidu) ఆకాంక్షించారు. మహనీయుల జీవిత చరిత్రలు నేటి తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

Baptla : బాలికపై సామూహిక అత్యాచారం

Baptla : బాలికపై సామూహిక అత్యాచారం

బాపట్ల జిల్లాలో ఓ బాలికపై ఐదుగురు సామూహిక అత్యా చారానికి పాల్పడ్డారు. నిందితులను అరెస్ట్‌ చేశామని రేపల్లె డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు.

Crime News: రామాపురం బీచ్‌కు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృతి..

Crime News: రామాపురం బీచ్‌కు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృతి..

వేటపాలెం మండలం రామాపురం బీచ్‌(Ramapuram beach)లో విషాద ఘటన చోటు చేసుకుంది. విహారయాత్రకు వచ్చిన యువకుల సంతోషం క్షణాల్లో ఆవిరైపోయింది. మంగళగిరి నుంచి రామాపురం బీచ్‌కు 12మంది యువకులు వచ్చారు. సముద్రంలో స్నానం చేస్తూ ఆడుకుంటుండగా.. పెద్దఎత్తున వచ్చిన అసలు ఇద్దరు యువకుల్ని లోపలికి లాక్కెళ్లాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి