Home » Bapatla
జిల్లాలో జరిగిన మత్స్యకారుల సభలో టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
‘‘గత ప్రభుత్వ పాలనకు మనందరి ప్రభుత్వ పాలనకు తేడా గమనించాలి. ఇది మీ ప్రభుత్వం.. మీ బిడ్డ ప్రభుత్వం’’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
అధికార, ప్రతిపక్ష నేతల సవాళ్లు ప్రతిసవాళ్లతో జిల్లాలో రాజకీయం ఆసక్తికరంగా మారింది.
బాపట్ల జిల్లా: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు (Nakka Anand Babu).. జగన్ ప్రభుత్వం (Jagan Govt.)పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
జిల్లాలోని వేమూరు - 2 సచివాలయ ఉద్యోగిని తోట సరళ ఆత్మహత్యలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.
బాపట్ల జిల్లా (Bapatla) కొరిశపాడు మండలం మేదరమెట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (road accident) జరిగింది.
బాపట్ల జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఆయన సోదరుడు ఆమంచి స్వాములు పొలిటికల్ సర్కిల్స్లో హాట్టాపిక్...
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రేపు(బుధవారం) బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం యడ్లపల్లిలో పర్యటించనున్నారు.
బాపట్లలో వైసీపీ కార్యాలయం (YCP Office) నిర్మాణం వివాదాస్పదమైంది. బాపట్లలలో ఆర్టీసీ (RTC) గ్యారేజీ పక్కన ఉన్న 1.45 ఎకరాల స్థలాన్ని వైసీపీకు ఆఫీస్కు అధికారులు కేటాయించారు.
అద్దంకిలో డ్రగ్స్ (Drugs) కలకలం సృష్టించాయి. డ్రగ్స్ వాడుతూ అస్వస్థతకు గురై అద్దంకిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ రోడ్డు పక్కన పడిపోయాడు.