Home » Bapatla
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రేపు(బుధవారం) బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం యడ్లపల్లిలో పర్యటించనున్నారు.
బాపట్లలో వైసీపీ కార్యాలయం (YCP Office) నిర్మాణం వివాదాస్పదమైంది. బాపట్లలలో ఆర్టీసీ (RTC) గ్యారేజీ పక్కన ఉన్న 1.45 ఎకరాల స్థలాన్ని వైసీపీకు ఆఫీస్కు అధికారులు కేటాయించారు.
అద్దంకిలో డ్రగ్స్ (Drugs) కలకలం సృష్టించాయి. డ్రగ్స్ వాడుతూ అస్వస్థతకు గురై అద్దంకిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ రోడ్డు పక్కన పడిపోయాడు.
Bapatla: టీడీపీ (TDP) అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సీఎం జగన్ (CM Jagan)ను సైకోతో పోల్చారు. ఏపీని సైకో పాలన సాగుతోందని విమర్శించారు. సంక్షేమం పేరిట దోపిడీ జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ హయాంలో
జిల్లాలోని వేటపాలెం గంగాపార్వతి సమేత భోగలింగేశ్వరస్వామి ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.
ఇప్పటం గ్రామంలో కాంగ్రెస్ నేతల బృందం పర్యటించింది.
జిల్లాలోని వేటపాలెంలో బండ్ల బాపయ్య విద్యాసంస్థల శతాబ్ది ఉత్సవాలలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు.
ఏపీకి అమరావతి రాజధాని అని చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చాక మాట తప్పారు.. మడమతిప్పారని ఏపీ బీజేపీ అధ్యక్షులు సోమువీర్రాజు మండిపడ్డారు.
జిల్లాలోని సంతమాగులూరు మండలం కామేపల్లిలో పాత కక్షలు భగ్గుమన్నాయి.