Home » Bangladesh
బంగ్లాదేశ్లో మహ్మద్ యూనుస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి మైనార్టీలపై హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయి.
కాన్పూర్లో జరుగుతున్న సిరీస్లోని రెండో టెస్టులో నాల్గో రోజు భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ తన పేరిట సరికొత్త రికార్డు లిఖించుకున్నాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న మరో రికార్డును బద్దలు కొట్టాడు. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.
కాన్పూర్ టెస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ను భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 233 పరుగులకు ఆలౌట్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన టీమిండియా అదిరిపోయేలా బ్యాటింగ్ చేస్తుంది. ఈ క్రమంలోనే టీమిండియా అరుదైన రికార్డులు సాధించింది.
ఈరోజు కూడా కాన్పూర్ టెస్టులో మూడో రోజు మ్యాచ్ ఆలస్యంగా మొదలు కానుంది. అంపైర్లు ఉదయం 10 గంటలకు తనిఖీ చేసి కీలక విషయాన్ని వెల్లడించారు.
భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల క్రికెట్ సిరీస్లో చివరి మ్యాచ్ కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగుతోంది. ఇప్పుడు రెండో రోజు మ్యాచ్లో బంగ్లాదేశ్ భారీ స్కోరు సాధించేందుకు ప్రయత్నిస్తుంది. కానీ వర్షం అంతరాయం కారణంగా మ్యాచ్ ఇంకా మొదలు కాలేదు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
కాన్పూర్లోని గ్రీన్పార్క్ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ కాసేపట్లో మొదలు కానుంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని టీం ఇండియా భావిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను డ్రాతో ముగించాలని బంగ్లాదేశ్ భావిస్తోంది.
బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వ పతనానికి కారణమైన ఇటీవలి ఆందోళనల వెనుక ఉన్న ‘సూత్రధారుల’ను ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ సారధి మొహమ్మద్ యూనస్ ప్రపంచానికి పరిచయం చేశారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా .. తన పదవికి రాజీనామా చేసిన అనంతరం అమెరికాపై తీవ్ర ఆరోపణలు చేశారు. అలాంటి వేళ.. బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ యూఎస్లో పర్యటించారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ పునర్ నిర్మాణానికి సహకరిస్తామని యూనస్కు యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ భరోసా ఇచ్చారు.
భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్ట్ మ్యాచ్ల క్రికెట్ సిరీస్ జరుగుతోంది. తొలి టెస్టులో విజయం సాధించి సిరీస్లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ నేపథ్యంలోనే కాన్పూర్ వేదికగా జరగనున్న రెండో టెస్ట్ వెదర్ గురించి షాకింగ్ అప్డేట్ వెలుగులోకి వచ్చింది.
చెన్నై టెస్టులో టీమిండియా బంగ్లాదేశ్ జట్టుపై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. అశ్విన్ ఆరు వికెట్లు పడగొట్టడంతో భారత్ 280 పరుగుల తేడాతో విజయం సాధించింది.