• Home » Bangladesh Protests

Bangladesh Protests

Bangladesh violence: ఢాకా నుంచి తిరిగొచ్చిన 205 మంది భారతీయులు

Bangladesh violence: ఢాకా నుంచి తిరిగొచ్చిన 205 మంది భారతీయులు

షెడ్యూల్ ప్రకారం బుధవారం ఢాకాకు రెండు ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు నడుపుతున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఇక విస్తారా, ఇండిగో విమాన సర్వీసులు సైతం షెడ్యూల్ ప్రకారం నడుస్తాయంది. విస్తారా ప్రతీ రోజు ముంబయి నుంచి ఢాకాకు విమాన సర్వీస్‌ నడుపుతుంది. ఢిల్లీ నుంచి ఢాకాకు మాత్రం వారంలో మూడు సర్వీసులను మాత్రమే నడుపుతుందని వెల్లడించింది.

Bangladesh: హసీనాను అప్పగించండి.. భారత్‌కు బంగ్లాదేశ్ డిమాండ్

Bangladesh: హసీనాను అప్పగించండి.. భారత్‌కు బంగ్లాదేశ్ డిమాండ్

షేక్ హసీనా‌తోపాటు ఆమె సోదరిని వెంటనే అరెస్ట్ చేసి బంగ్లాదేశ్‌కు అప్పగించాలని భారత్‌ను ఆ దేశపు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏఎం మహబూబ్ ఉద్దీన్ ఖోకాన్ డిమాండ్ చేశారు. ఢాకాలో మహబూబ్ ఉద్దీన్ ఖోకాన్ మాట్లాడుతూ.. పొరుగనున్న భారత్‌తో సానుకూల సంబంధాలు కొనసాగించడం తమకు ముఖ్యమని స్పష్టం చేశారు.

Bangladesh violence: హిందూవులను కాపాడండి.. సద్గురు జగ్గీ వాసుదేవన్ విజ్ఞప్తి

Bangladesh violence: హిందూవులను కాపాడండి.. సద్గురు జగ్గీ వాసుదేవన్ విజ్ఞప్తి

బంగ్లాదేశ్‌లోని హిందువులను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు, సద్గురు జగ్గీ వాసుదేవన్ కోరారు.

Hyderabad: మావాళ్లు ఎట్లున్నరో..! నగరంలో బంగ్లాదేశీయుల ఆందోళన

Hyderabad: మావాళ్లు ఎట్లున్నరో..! నగరంలో బంగ్లాదేశీయుల ఆందోళన

బంగ్లాదేశ్‌(Bangladesh)లో అల్లర్లు, సైనిక పాలన విధించడంతో వివిధ కోర్సులు అభ్యసించేందుకు నగరానికి వచ్చిన ఆ దేశ యువకులు ఆందోళన చెందుతున్నారు. తమ వారు ఎలా ఉన్నారోనని కంగారుపడుతున్నారు. విద్య, ఆరోగ్య తదితర రంగాల్లో హైదరాబాద్‌(Hyderabad)లో లభిస్తున్న అవకాశాల కారణంగా అనేకమంది నగరానికి వచ్చారు.

విద్యార్థుల పంతం నెగ్గింది

విద్యార్థుల పంతం నెగ్గింది

బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ వీడింది..! నోబెల్‌ అవార్డు గ్రహీత మహమ్మద్‌ యూన్‌సను తాత్కాలిక ప్రభుత్వాధినేతగా దేశాధ్యక్షుడు మహమ్మద్‌ షహబుద్దీన్‌ ప్రకటించారు.

Bangladesh Crisis: సంక్షోభంలో మరోసారి భారత్‌కు.. సరిగ్గా 50 ఏళ్ల తర్వాత..

Bangladesh Crisis: సంక్షోభంలో మరోసారి భారత్‌కు.. సరిగ్గా 50 ఏళ్ల తర్వాత..

బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం కారణంగా షేక్ హసీనా తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆమె బంగ్లాదేశ్ నుంచి మళ్లీ సుమారు ఐదు దశాబ్ధాల తర్వాత ప్రాణ రక్షణ కోసం భారత్ చేరుకుంది. బంగ్లాదేశ్‌ నుంచి సైనిక విమానంలో భారత్‌కు వస్తున్న క్రమంలో హసీనా వెంట తన చెల్లి రెహానా ఉన్నారు.

Bangladesh Crisis: బంగ్లా రాజకీయ సంక్షోభం వెనుక అతి పెద్ద కుట్ర.. !

Bangladesh Crisis: బంగ్లా రాజకీయ సంక్షోభం వెనుక అతి పెద్ద కుట్ర.. !

బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించిన తర్వాత షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు మొదలవ్వడం.. ఆందోళనల కారణంగా షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి.. ప్రాణరక్షణ కోసం పొరుగు దేశానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Bangladesh Crisis: బంగ్లాదేశ్ సంక్షోభం.. భారీగా పతనమైన భారత కంపెనీ షేర్లు

Bangladesh Crisis: బంగ్లాదేశ్ సంక్షోభం.. భారీగా పతనమైన భారత కంపెనీ షేర్లు

బంగ్లాదేశ్‌లో(Bangladesh Crisis) రాజకీయ సంక్షోభం, హింసాత్మక నిరసనలు, ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేయడం ఇవన్నీ.. భారత వ్యాపార వర్గాలపై తీవ్ర ప్రభావం చూపాయి. షేక్ హసీనా తొలిసారి 2009లో అధికారం చేపట్టినప్పటి నుంచి, బంగ్లాదేశ్ భారత్‌కి కీలక మిత్రదేశంగా ఉంది.

Bangladesh Crisis:రంగంలోకి షేక్ హసీనా శత్రువు.. ప్రధాని కాబోతున్నారా..!

Bangladesh Crisis:రంగంలోకి షేక్ హసీనా శత్రువు.. ప్రధాని కాబోతున్నారా..!

ప్రధాని షేక్ హసీనా రాజీనామాతో బంగ్లాదేశ్ రాజకీయం సంక్షోభంలో పడింది. ఆ దేశ రాజకీయదాలు వేగంగా మారుతున్నాయి. మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుకు ఆదేశాధ్యక్షుడు ఆదేశాలు జారీచేశారు.

Bangladesh Crisis: రక్షణగా రాఫెల్ యుద్ధ విమానాలు.. నాటకీయ పరిణామాల మధ్య హసీనా భారత్ ఎంట్రీ

Bangladesh Crisis: రక్షణగా రాఫెల్ యుద్ధ విమానాలు.. నాటకీయ పరిణామాల మధ్య హసీనా భారత్ ఎంట్రీ

శ్రీలంక ఆర్థిక సంక్షోభంపై పెద్ద ఎత్తున జరిగిన నిరసనలు .. చివరకు మాజీ అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష దేశం విడిచి మిలిటరీ జెట్‌లో పారిపోయేలా చేశాయి. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా వ్యవహారంలో అచ్చం ఇలాగే జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి