• Home » Bangalore

Bangalore

Bangalore : కర్ణాటక సీఎంకు గవర్నర్‌ నోటీసుపై మంత్రివర్గం అభ్యంతరం

Bangalore : కర్ణాటక సీఎంకు గవర్నర్‌ నోటీసుపై మంత్రివర్గం అభ్యంతరం

మైసూరు నగరాభివృద్ధ్ది ప్రాధికార(ముడా) ఇంటి స్థలాల కేటాయింపు అవినీతి వ్యవహారంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు గవర్నర్‌ థావర్‌ చంద్‌ గెహ్లాట్‌ నోటీసులు జారీ చేయడంపై మంత్రి వర్గం తీవ్ర అభ్యంతరం తెలిపింది.

Veg Orders: దేశంలో వెజ్ ఫుడ్ ఆర్డర్స్ ఎక్కువగా ఇస్తున్న నగరాలివే.. స్విగ్గీ సర్వేలో కీలక విషయాలు

Veg Orders: దేశంలో వెజ్ ఫుడ్ ఆర్డర్స్ ఎక్కువగా ఇస్తున్న నగరాలివే.. స్విగ్గీ సర్వేలో కీలక విషయాలు

ఆన్‌లైన్ ఫుడ్ సర్వీస్ మొదలైనప్పటి నుంచి రెస్టారెంట్ల నుంచి ఫుడ్ ఆర్డర్(online food orders) చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రధానంగా ఉద్యోగులు, బ్యాచులర్స్ ఈ సేవలను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. అయితే దేశంలో వెజ్ ఆర్డర్లు ఎక్కువగా వచ్చే నగరాల గురించి స్విగ్గీ కీలక విషయాలను తెలిపింది. ఆవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Bangalore : దివ్యాంగులను సమానత్వంతో చూడాలి : సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌

Bangalore : దివ్యాంగులను సమానత్వంతో చూడాలి : సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌

దివ్యాంగులను సమానత్వంతో చూసేలా సమాజంలోమార్పు రావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ అన్నారు.

AP Politics: బెంగళూరులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్

AP Politics: బెంగళూరులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ చేసిన దాడులు అన్నీ ఇన్నీ కావు..! ముఖ్యంగా పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో అయితే వైసీపీ నేతలు, అభ్యర్థులు విర్రవీగిపోయారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఇష్టానుసారం ప్రవర్తించారు. ఆఖరికి టీడీపీ అభ్యర్థులపైన దాడులు చేసి..

Karnataka: 14 గంటల డ్యూటీపై సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ల నిరసన

Karnataka: 14 గంటల డ్యూటీపై సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ల నిరసన

ఐటీ కంపెనీల్లో ఉద్యోగులకు పని సమయం 14 గంటలకు పెంచాలన్న కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై టెకీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజులుగా సోషల్‌ మీడియా వేదికగా వారు నిరసన తెలుపుతున్నారు.

 Jagan: నేడు  బెంగళూరు పర్యటనకు జగన్..

Jagan: నేడు బెంగళూరు పర్యటనకు జగన్..

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం మరోమారు బెంగళూరు పర్యటనకు వెళ్లనున్నారు. వారం రోజులపాటు ఆయన అక్కడే ఉంటారని సమాచారం. అయితే వరుస పర్యటనల మర్మమేమిటనే చర్చ కూడా జరుగుతోంది.

Bengaluru : జొమాటోకు రూ.60 వేల జరిమానా

Bengaluru : జొమాటోకు రూ.60 వేల జరిమానా

ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటోకు కర్ణాటక వినియోగదారుల ఫోరం రూ.60వేల జరిమానా విధించింది. ధారవాడకు చెందిన షీతల్‌ అనే మహిళ 2023 ఆగస్టు 31న ఆన్‌లైన్‌లో మోమోస్ ను ఆర్డర్‌ చేశారు.

Bengaluru : ‘బుక్‌ బ్రహ్మ సాహిత్య ఉత్సవ్‌’ పోస్టర్లు విడుదల

Bengaluru : ‘బుక్‌ బ్రహ్మ సాహిత్య ఉత్సవ్‌’ పోస్టర్లు విడుదల

దేశంలోనే అతిపెద్ద భారతీయ భాషా సాహిత్య ఉత్సవాన్ని ‘బుక్‌ బ్రహ్మ సాహిత్య ఉత్సవ్‌ 2024’ పేరిట ఆగస్టులో బెంగళూరులో నిర్వహించనున్నారు. ఉత్సవ్‌లో తెలుగు, కన్నడ, మళయాళం, తమిళం, ఇంగ్లీషు భాషలకు సంబంధించి 300 మందికిపైగా సాహితీవేత్తలు....

Bengaluru : కర్ణాటకలో ‘ముడా’ స్కాం కలకలం

Bengaluru : కర్ణాటకలో ‘ముడా’ స్కాం కలకలం

కర్ణాటక రాజకీయాల్లో మైసూరు అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(ముడా) కుంభకోణం కలకలం రేపుతోంది. ఇందులో సీఎం సిద్దరామయ్య, ఆయన సతీమణి పార్వతితో పాటు మరో ఇద్దరి ప్రమేయం.....

Virat Kohli: బెంగళూరులోని విరాట్ కోహ్లీ పబ్‌పై పోలీసుల రెయిడ్.. కేసు నమోదు.. కారణం ఏంటంటే..!

Virat Kohli: బెంగళూరులోని విరాట్ కోహ్లీ పబ్‌పై పోలీసుల రెయిడ్.. కేసు నమోదు.. కారణం ఏంటంటే..!

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో ``వన్8 కమ్యూన్`` పేరుతో పబ్ కమ్ రెస్టారెంట్ చైన్ ఉంది. బెంగళూరులోని ఎమ్‌జీ రోడ్డులో ఉన్న కోహ్లీకి చెందిన పబ్‌పై పోలీసులు రెయిడ్ చేశారు. అనుమతించిన సమయానికి మించి తెరిచి ఉంచుతున్నారనే కారణంతో ఆ పబ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి