• Home » Bangalore

Bangalore

Governor Shaktikanta Das : యూపీఐ తరహాలో.. యూఎల్‌ఐ

Governor Shaktikanta Das : యూపీఐ తరహాలో.. యూఎల్‌ఐ

యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫే్‌స(యూపీఐ) మాదిరిగా.. సులభతర రుణాల కోసం యూనిఫైడ్‌ లెండింగ్‌ ఇంటర్‌ఫే్‌స(యూఎల్‌ఐ)ని పరిచయం చేయనున్నట్లు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు.

Bengaluru : బీమా సొమ్ము కోసం చనిపోయినట్టుగా నాటకం

Bengaluru : బీమా సొమ్ము కోసం చనిపోయినట్టుగా నాటకం

జీవిత బీమా సొమ్ము పొందేందుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టు నమ్మించారు. అందుకు అవసరమైన మృతదేహం కోసం ఓ యాచకుడిని హత్య చేశారు.

SIT Officials : మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై చార్జ్‌షీట్‌

SIT Officials : మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై చార్జ్‌షీట్‌

జేడీఎస్‌ మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై 42వ ప్రత్యేక ప్రజాప్రతినిధుల కోర్టులో సిట్‌ అధికారులు శుక్రవారం చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు.

మా ఇంటి ఓనర్ నాకో గిఫ్ట్ ఇచ్చాడు: నెట్టింట సంచలనంగా వ్యక్తి పోస్ట్..

మా ఇంటి ఓనర్ నాకో గిఫ్ట్ ఇచ్చాడు: నెట్టింట సంచలనంగా వ్యక్తి పోస్ట్..

ఇంటి ఓనర్స్ అంటే సాధారణంగా ఎలా ఉంటారు? గోడకు మేకులు కొట్టొద్దు.. ఇంటికి ఎవరినీ తీసుకురావొద్దు.. ఏడాదికోసారి రెంట్ పెంచేస్తామంటూ సవాలక్ష రూల్స్ పెడతారు

Bangalore : కర్ణాటక గవర్నర్‌కు బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు

Bangalore : కర్ణాటక గవర్నర్‌కు బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు

కర్ణాటక గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌.. తన అధికారిక పర్యటనల కోసం బుల్లెట్‌ ప్రూఫ్‌ కారును తెప్పించుకున్నారు.

Bengaluru : ఏమిటీ ముడా స్కామ్‌ ?

Bengaluru : ఏమిటీ ముడా స్కామ్‌ ?

మైసూరులో దశాబ్దాల క్రితం సిటీ ఇంప్రూవ్‌మెంట్‌ ట్రస్టు బోర్డు (సీఐటీబీ) ఉండగా.. దాని స్థానంలో 1987లో మైసూరు అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(ముడా) ఏర్పడింది. సీఎం సిద్దరామయ్య బావమరిది మల్లికార్జునస్వామి కెసరె గ్రామం సర్వే నం.464లో ఉన్న 3.16 ఎకరాల వ్యవసాయ భూమిని 2004లో కొనుగోలు చేశారు.

Bengaluru : డీకే శివకుమార్‌ కేసులో తీర్పు రిజర్వు

Bengaluru : డీకే శివకుమార్‌ కేసులో తీర్పు రిజర్వు

కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై సీబీఐ నమోదుచేసిన అక్రమాస్తుల కేసుకు సంబంధించి ప్రభుత్వం అనుమతులను వాపసు తీసుకోవడంపై దాఖలైన కేసు విచారణ సోమవారం ముగిసింది. దీనిపై తీర్పును హైకోర్టు ధర్మాసనం రిజర్వులో పెట్టింది.

Bengaluru : బుక్‌బ్రహ్మ ఉత్సవ్‌లో తెలుగు సాహిత్య సౌరభం

Bengaluru : బుక్‌బ్రహ్మ ఉత్సవ్‌లో తెలుగు సాహిత్య సౌరభం

బుక్‌బ్రహ్మ సాహిత్య ఉత్సవ్‌లో తెలుగు సాహిత్య సౌరభం వెల్లివిరిసింది. మూడురోజులపాటు సాగిన ఉత్సవంలో వందలాదిమంది తెలుగు రచయితలు, సాహితీ అభిలాషులు పాల్గొన్నారు.

 Bengaluru : సమాజంలో పత్రికలదే విశ్వసనీయత

Bengaluru : సమాజంలో పత్రికలదే విశ్వసనీయత

సమాజంలో పత్రికలదే విశ్వసనీయత అని ‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌ అన్నారు. బుక్‌ బ్రహ్మ సాహిత్య ఉత్సవ్‌లో భాగంగా రెండోరోజు శనివారం ఐదు వేదికల ద్వారా బెంగళూరు కోరమంగళలోని సెయింట్‌ జాన్స్‌ ఆడిటోరియంలో ...

Literature writers : దక్షిణాది భాషలు ఏకతాటిపైకి రావాలి

Literature writers : దక్షిణాది భాషలు ఏకతాటిపైకి రావాలి

భిన్నత్వంలో ఏకత్వంలా ప్రతి భాషకు తనదైన గుర్తింపు ఉందని, దక్షిణాది భాషలను ఏకతాటిపైకి రావాల్సిన అవసరం వచ్చిందని ప్రముఖ సాహితీవేత్తలు అభిప్రాయపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి