• Home » Bangalore

Bangalore

Bangalore : కర్ణాటక గవర్నర్‌కు బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు

Bangalore : కర్ణాటక గవర్నర్‌కు బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు

కర్ణాటక గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌.. తన అధికారిక పర్యటనల కోసం బుల్లెట్‌ ప్రూఫ్‌ కారును తెప్పించుకున్నారు.

Bengaluru : ఏమిటీ ముడా స్కామ్‌ ?

Bengaluru : ఏమిటీ ముడా స్కామ్‌ ?

మైసూరులో దశాబ్దాల క్రితం సిటీ ఇంప్రూవ్‌మెంట్‌ ట్రస్టు బోర్డు (సీఐటీబీ) ఉండగా.. దాని స్థానంలో 1987లో మైసూరు అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(ముడా) ఏర్పడింది. సీఎం సిద్దరామయ్య బావమరిది మల్లికార్జునస్వామి కెసరె గ్రామం సర్వే నం.464లో ఉన్న 3.16 ఎకరాల వ్యవసాయ భూమిని 2004లో కొనుగోలు చేశారు.

Bengaluru : డీకే శివకుమార్‌ కేసులో తీర్పు రిజర్వు

Bengaluru : డీకే శివకుమార్‌ కేసులో తీర్పు రిజర్వు

కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై సీబీఐ నమోదుచేసిన అక్రమాస్తుల కేసుకు సంబంధించి ప్రభుత్వం అనుమతులను వాపసు తీసుకోవడంపై దాఖలైన కేసు విచారణ సోమవారం ముగిసింది. దీనిపై తీర్పును హైకోర్టు ధర్మాసనం రిజర్వులో పెట్టింది.

Bengaluru : బుక్‌బ్రహ్మ ఉత్సవ్‌లో తెలుగు సాహిత్య సౌరభం

Bengaluru : బుక్‌బ్రహ్మ ఉత్సవ్‌లో తెలుగు సాహిత్య సౌరభం

బుక్‌బ్రహ్మ సాహిత్య ఉత్సవ్‌లో తెలుగు సాహిత్య సౌరభం వెల్లివిరిసింది. మూడురోజులపాటు సాగిన ఉత్సవంలో వందలాదిమంది తెలుగు రచయితలు, సాహితీ అభిలాషులు పాల్గొన్నారు.

 Bengaluru : సమాజంలో పత్రికలదే విశ్వసనీయత

Bengaluru : సమాజంలో పత్రికలదే విశ్వసనీయత

సమాజంలో పత్రికలదే విశ్వసనీయత అని ‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌ అన్నారు. బుక్‌ బ్రహ్మ సాహిత్య ఉత్సవ్‌లో భాగంగా రెండోరోజు శనివారం ఐదు వేదికల ద్వారా బెంగళూరు కోరమంగళలోని సెయింట్‌ జాన్స్‌ ఆడిటోరియంలో ...

Literature writers : దక్షిణాది భాషలు ఏకతాటిపైకి రావాలి

Literature writers : దక్షిణాది భాషలు ఏకతాటిపైకి రావాలి

భిన్నత్వంలో ఏకత్వంలా ప్రతి భాషకు తనదైన గుర్తింపు ఉందని, దక్షిణాది భాషలను ఏకతాటిపైకి రావాల్సిన అవసరం వచ్చిందని ప్రముఖ సాహితీవేత్తలు అభిప్రాయపడ్డారు.

Bengaluru : పెళ్లయిన రోజే నరికేశాడు!

Bengaluru : పెళ్లయిన రోజే నరికేశాడు!

అనుమానమే పెనుభూతంగా మారి నవదంపతుల ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన కర్ణాటకలోని కోలార్‌ జిల్లాలో కేజీఎఫ్‌ తాలూకా చంబరసనహళ్లిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు...

Bengaluru : ‘యాక్సియోమ్‌ స్పేస్‌’తో ఇస్రో ఒప్పందం

Bengaluru : ‘యాక్సియోమ్‌ స్పేస్‌’తో ఇస్రో ఒప్పందం

ఇస్రో, అమెరికాకు చెందిన యాక్సియోమ్‌ స్పేస్‌ ఇంక్‌ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి మానవసహిత యాత్ర లక్ష్యంతో యాక్సియోమ్‌-4 మిషన్‌ను చేపట్టిన ఈ సంస్థతో తమ హ్యూమన్‌ స్పేస్‌ ఫ్లైట్‌ సెంటర్‌ ఒప్పందం చేసుకున్నట్టు ఇస్రో వెల్లడించింది.

Bangalore : కర్ణాటక సీఎంకు గవర్నర్‌ నోటీసుపై మంత్రివర్గం అభ్యంతరం

Bangalore : కర్ణాటక సీఎంకు గవర్నర్‌ నోటీసుపై మంత్రివర్గం అభ్యంతరం

మైసూరు నగరాభివృద్ధ్ది ప్రాధికార(ముడా) ఇంటి స్థలాల కేటాయింపు అవినీతి వ్యవహారంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు గవర్నర్‌ థావర్‌ చంద్‌ గెహ్లాట్‌ నోటీసులు జారీ చేయడంపై మంత్రి వర్గం తీవ్ర అభ్యంతరం తెలిపింది.

Veg Orders: దేశంలో వెజ్ ఫుడ్ ఆర్డర్స్ ఎక్కువగా ఇస్తున్న నగరాలివే.. స్విగ్గీ సర్వేలో కీలక విషయాలు

Veg Orders: దేశంలో వెజ్ ఫుడ్ ఆర్డర్స్ ఎక్కువగా ఇస్తున్న నగరాలివే.. స్విగ్గీ సర్వేలో కీలక విషయాలు

ఆన్‌లైన్ ఫుడ్ సర్వీస్ మొదలైనప్పటి నుంచి రెస్టారెంట్ల నుంచి ఫుడ్ ఆర్డర్(online food orders) చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రధానంగా ఉద్యోగులు, బ్యాచులర్స్ ఈ సేవలను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. అయితే దేశంలో వెజ్ ఆర్డర్లు ఎక్కువగా వచ్చే నగరాల గురించి స్విగ్గీ కీలక విషయాలను తెలిపింది. ఆవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి