Home » Bangalore
ఉత్తమ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం అని ప్రెసిడెన్సీ యూనివర్సిటీ ఫౌండర్ చాన్స్లర్ డాక్టర్ నిస్సార్ అహ్మద్ అభిప్రాయపడ్డారు. ఐదు దశాబ్దాల విద్యారంగ ప్రయాణాన్ని ఉద్ఘాటిస్తూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు
కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు వ్యక్తులు తాము ఎక్కడ ఉన్నాం అనే సోయి కూడా లేకుండా పబ్లిక్గానే రెచ్చిపోతున్నారు. చుట్టూ ఉన్న వాళ్లు వీరిని చూసి తలదించుకుంటున్నారు తప్ప.. ఈ కామాంధులు మాత్రం అస్సలు భయపడటం లేదు. తాజాగా ఓ జంట మెట్రో స్టేషన్లో అసభ్యపనులకు పాల్పడ్డారు. ఆ వివరాలు..
కర్నాటక రాష్ట్రంలోని దండేలి పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతంలో ఓ ఇంట్లో అనుమానాస్పదంగా ఉన్న రూ. 5 వందల నోట్ల కరెన్సీ, నోట్లు లెక్కింపు యంత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేపి దర్యాప్తు చేపట్టారు.
ఇండిగో విమాన సిబ్బందిపై దొంగతనం ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. ఇండిగో మహిళా సిబ్బంది ఒకరు ఐదేళ్ల వయసున్న చిన్నారి మెడలోంచి బంగారు నెక్లెస్ దొంగిలించదనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కామంతో కళ్లు మూసుకుపోయిన వారిలో విచక్షణ నశిస్తుంది. వారి అజెండా.. మహిళలను లైగింకగా వేధించడమే. అందుకోసం ఎలాంటి నీచానికైనా దిగజారతారు.. ఎంత ధైర్యమైనా చేస్తారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి.. ఎంతకు తెగించాడంటే..
ఓ కచేరీలో సంగీత విద్యాంసురాలితో పరిచయం బీజేపీ ఎంపీ తేజస్విని పెళ్లిపీటల దాకా తీసుకొచ్చింది. బెంగళూరు దక్షిణ లోక్సభ సభ్యుడు, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్విసూర్య, చెన్నైకి చెందిన గాయని శివశ్రీ స్కంద ప్రసాద్ ఒక ఇంటివారయ్యారు.
BJP MP Tejasvi Surya Wedding : భారతీయ జనతా పార్టీ (బీజేపి) ఎంపి తేజస్వి సూర్య, ప్రముఖ గాయని వివాహం బెంగళూరులో ఘనంగా జరిగింది. సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వివాహ వేడుకలో దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. సన్నిహితులే హాజరైన ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Kannada Actress Arrest: తరచూ బెంగళూరు వెళ్లి వస్తున్న కన్నడ నటిపై విమానాశ్రయం అధికారులు అనుమానించారు. ఆ నటిపై నిఘా పెట్టగా.. దిమ్మతిరిగే విషయాలు బయటకు వచ్చాయి.
బెంగళూరులో అతుల్ సుభాష్ ఆత్మహత్య ఘటన మరవక ముందే.. భార్య వేధింపులతో ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో మరో టెకీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ‘దయచేసి.. మగవాళ్ల గురించి కూడా ఆలోచించండి..
రక్షణ రంగంలో దేశం మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు హైదరాబాద్- బెంగళూరు డిఫెన్స్ కారిడార్ను ప్రకటించాలని సీఎం రేవంత్రెడ్డి ప్రతిపాదించారు.