• Home » Bangalore News

Bangalore News

Karnataka Cabinet : ప్రతిపక్ష నాయకులపై పాత కేసుల విచారణ

Karnataka Cabinet : ప్రతిపక్ష నాయకులపై పాత కేసుల విచారణ

బీజేపీ, జేడీఎస్‌ నాయకులపై నమోదైన నాలుగు పాత కేసులను తెరపైకి తేవాలని కర్ణాటక మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది.

Bengaluru : చిక్కుల్లో సిద్దూ

Bengaluru : చిక్కుల్లో సిద్దూ

మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార(ముడా) కుంభకోణం కీలక మలుపు తిరిగింది. ఈ అంశంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై క్రిమినల్‌ కేసు నమోదు చేసేందుకు (ప్రాసిక్యూషన్‌) గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌ శనివారం అనుమతులు ఇచ్చారు.

Bengaluru : జైలుకైనా పంపండి.. ఇంటికి మాత్రం వెళ్లను!

Bengaluru : జైలుకైనా పంపండి.. ఇంటికి మాత్రం వెళ్లను!

తనపై ఏ కేసు అయినా పెట్టుకోవాలని, అవసరమైతే జైలుకైనా పంపండని, ఇంటికి మాత్రం వెళ్లబోనని 34 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ విపిన్‌ గుప్త బెంగళూరు పోలీసులకు తేల్చి చెప్పారు.

Literature writers : దక్షిణాది భాషలు ఏకతాటిపైకి రావాలి

Literature writers : దక్షిణాది భాషలు ఏకతాటిపైకి రావాలి

భిన్నత్వంలో ఏకత్వంలా ప్రతి భాషకు తనదైన గుర్తింపు ఉందని, దక్షిణాది భాషలను ఏకతాటిపైకి రావాల్సిన అవసరం వచ్చిందని ప్రముఖ సాహితీవేత్తలు అభిప్రాయపడ్డారు.

Pawan Kalyan : రాష్ట్రానికి కన్నడ కుంకి ఏనుగులు

Pawan Kalyan : రాష్ట్రానికి కన్నడ కుంకి ఏనుగులు

కర్ణాటక-ఏపీ మధ్య సుహృద్భావ వాతావరణం ఉందని, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కలిసి పనిచేస్తే చాలా సమస్యలు తీరుతాయని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అన్నారు. గురువారం బెంగళూరు వెళ్లిన పవన్‌..

Bengaluru : ‘యాక్సియోమ్‌ స్పేస్‌’తో ఇస్రో ఒప్పందం

Bengaluru : ‘యాక్సియోమ్‌ స్పేస్‌’తో ఇస్రో ఒప్పందం

ఇస్రో, అమెరికాకు చెందిన యాక్సియోమ్‌ స్పేస్‌ ఇంక్‌ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి మానవసహిత యాత్ర లక్ష్యంతో యాక్సియోమ్‌-4 మిషన్‌ను చేపట్టిన ఈ సంస్థతో తమ హ్యూమన్‌ స్పేస్‌ ఫ్లైట్‌ సెంటర్‌ ఒప్పందం చేసుకున్నట్టు ఇస్రో వెల్లడించింది.

Bangalore : కర్ణాటక సీఎంకు గవర్నర్‌ నోటీసుపై మంత్రివర్గం అభ్యంతరం

Bangalore : కర్ణాటక సీఎంకు గవర్నర్‌ నోటీసుపై మంత్రివర్గం అభ్యంతరం

మైసూరు నగరాభివృద్ధ్ది ప్రాధికార(ముడా) ఇంటి స్థలాల కేటాయింపు అవినీతి వ్యవహారంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు గవర్నర్‌ థావర్‌ చంద్‌ గెహ్లాట్‌ నోటీసులు జారీ చేయడంపై మంత్రి వర్గం తీవ్ర అభ్యంతరం తెలిపింది.

Nirmala Sitaraman : పరిశోధన రంగంలో బెంగళూరుకు భారీ లబ్ధి

Nirmala Sitaraman : పరిశోధన రంగంలో బెంగళూరుకు భారీ లబ్ధి

పరిశోధనలు, ఆవిష్కరణలు, అభివృద్ధికి దోహదపడేలా బెంగళూరుకు భారీగా లబ్ధి చేకూరనుందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.

Bangalore : దివ్యాంగులను సమానత్వంతో చూడాలి : సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌

Bangalore : దివ్యాంగులను సమానత్వంతో చూడాలి : సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌

దివ్యాంగులను సమానత్వంతో చూసేలా సమాజంలోమార్పు రావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ అన్నారు.

Bengaluru : కన్నడిగులకు ఫోన్‌పే సీఈవో క్షమాపణలు

Bengaluru : కన్నడిగులకు ఫోన్‌పే సీఈవో క్షమాపణలు

కర్ణాటకలో కన్నడిగులకు ప్రైవేట్‌ సంస్థలు, పరిశ్రమల్లో ఉద్యోగాల రిజర్వేషన్‌ అంశానికి వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఫోన్‌ పే సంస్థ ఫౌండర్‌ అండ్‌ సీఈఓ సమీర్‌ నిగమ్‌ క్షమాపణ చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి