• Home » Bangalore News

Bangalore News

తండ్రి అప్పు కట్టలేదని కుమార్తెపై అత్యాచారం

తండ్రి అప్పు కట్టలేదని కుమార్తెపై అత్యాచారం

బెంగళూరు ఉత్తర తాలూకాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి రుణం చెల్లించలేదని అతని మైనర్‌ కుమార్తెపై వడ్డీ వ్యాపారి అత్యాచారానికి ఒడిగట్టాడు.

కుమారస్వామి 50 కోట్లు డిమాండ్‌ చేశారు

కుమారస్వామి 50 కోట్లు డిమాండ్‌ చేశారు

కేంద్ర మంత్రి కుమారస్వామి తనను రూ.50 కోట్లు అడిగారని బెంగళూరుకు చెందిన రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి విజయ్‌టాటా సంచలన ఆరోపణలు చేశారు.

లోకాయుక్త ఎదుట యడియూరప్ప హాజరు

లోకాయుక్త ఎదుట యడియూరప్ప హాజరు

డీ నోటిఫికేషన్‌ వివాదంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప శనివారం లోకాయుక్త ఎదుట విచారణకు హాజరయ్యారు.

యువతిని 30 ముక్కలు చేసి.. ఫ్రిజ్‌లో దాచి

యువతిని 30 ముక్కలు చేసి.. ఫ్రిజ్‌లో దాచి

బెంగళూరు వయ్యాలికావల్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో దారుణ హత్య జరిగింది. ఓ ఇంట్లో యువతిని హత్యచేసి 30 ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచారు.

కర్ణాటకలో మసీదుపై రాళ్లదాడి.. ఆరుగురి అరెస్టు

కర్ణాటకలో మసీదుపై రాళ్లదాడి.. ఆరుగురి అరెస్టు

దక్షిణకన్నడ జిల్లా కేంద్రం మంగళూరు తాలూకా కాటిపళ్లపేటలో ఆదివారం రాత్రి మసీదుపై రాళ్లు రువ్విన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది.

CM Siddaramaiah : పన్నుల వాటాలో అన్యాయంపై కొత్త వ్యూహం

CM Siddaramaiah : పన్నుల వాటాలో అన్యాయంపై కొత్త వ్యూహం

పన్నుల వాటా పంపిణీలో రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై జాతీయ స్థాయిలో పోరాటానికి కర్ణాటక సీఎం సిద్దరామయ్య సిద్ధమయ్యారు.

దర్శన్‌ విషయంలో ఓ మంత్రికి సిద్దూ హెచ్చరిక!

దర్శన్‌ విషయంలో ఓ మంత్రికి సిద్దూ హెచ్చరిక!

రేణుకాస్వామి హత్యకేసులో నిందితుడిగా ఉన్న నటుడు దర్శన్‌ విషయంలో జోక్యం చేసుకోవద్దని కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఓ మంత్రిని తీవ్రంగా హెచ్చరించినట్టు సమాచారం.

Bengaluru : బీమా సొమ్ము కోసం చనిపోయినట్టుగా నాటకం

Bengaluru : బీమా సొమ్ము కోసం చనిపోయినట్టుగా నాటకం

జీవిత బీమా సొమ్ము పొందేందుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టు నమ్మించారు. అందుకు అవసరమైన మృతదేహం కోసం ఓ యాచకుడిని హత్య చేశారు.

Delhi : ఇస్రో బంగారు బాతు!

Delhi : ఇస్రో బంగారు బాతు!

ఇస్రో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి కేరాఫ్‌ అడ్రస్‌. ఇతర దేశాల కంటే తక్కువ ఖర్చులోనే రాకెట్‌ ప్రయోగాలు చేపడుతూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది.

Karnataka Cabinet : ప్రతిపక్ష నాయకులపై పాత కేసుల విచారణ

Karnataka Cabinet : ప్రతిపక్ష నాయకులపై పాత కేసుల విచారణ

బీజేపీ, జేడీఎస్‌ నాయకులపై నమోదైన నాలుగు పాత కేసులను తెరపైకి తేవాలని కర్ణాటక మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి