Home » Bandi Sanjay
రాష్ట్ర క్యాబినెట్లో అర్బన్ నక్సలైట్లు ఉన్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అనడంలో ఆంతర్యమేమిటని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రశ్నించారు.
ప్రజలకు మోసపూరిత హామీలిచ్చి, మభ్యపెట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డా ఆరోపించారు.
ఇంతకాలం సైలెంట్గా తెలంగాణ బీజేపీ నేతలు.. ఒక్కసారిగా దూకుడు పెంచాడు. సరూర్ నగర్ వేదికగా భారీ బహిరంగ సభ పెట్టి.. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటై ఏడాది పూర్తైన..
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ శనివారం హైదరాబాద్ సరూర్నగర్ స్టేడియంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరుకానుండడంతో రాష్ట్ర పార్టీ నాయకత్వం ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నవి విజయోత్సవాలు కావని, వికృత ఉత్సవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు.
తెలంగాణ ఏర్పడ్డాక గత ప్రభుత్వం పదేళ్లలో చేయనిది.. తాము ప్రజా ప్రభుత్వంలో పది నెలల్లో చేసి చూపించామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఏడాదిలోనే నిరుద్యోగ యువతకు 55 వేల ఉద్యోగాలు ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు ఇచ్చే జాతీయ ఉపాధి హామీ పథకం పనులతో కాంగ్రెస్ ప్రభుత్వం తన ఏడాది పాలన విజయోత్సవాలను ప్రారంభించుకోవడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు.
తెలంగాణలో త్వరలో ప్రజా తిరుగుబాటు రానున్నదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ తెలిపారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కరీంనగర్లోని మహాశక్తి ఆలయ ఆవరణలో శనివారం మీడియాతో మాట్లాడారు.
‘ది సబర్మతీ రిపోర్ట్’ సినిమాకు రాష్ట్ర ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. ఈ సినిమాకు ఉత్తర ప్రదేశ్లో ట్యాక్స్ మినహాయింపు ఇచ్చారని తెలిపారు.
సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్(సీఎ్ఫఎ్సఎల్) పనితీరు ప్రశంసనీయమని కేంద్ర హోంశాఖ సహా య మంత్రి బండి సంజయ్ అన్నారు.