Home » Bandi Sanjay
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ను గెలిపించేందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉన్నాయని.. దీంతో ఆ పార్టీల ఫెవికాల్ బంధం మరోసారి బట్టబయలైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వమే బీసీ రిజర్వేషన్లు అమలు చేయొచ్చని చెబుతున్న బండి సంజయ్.. కేంద్ర మంత్రిగా అధికారిక ప్రకటన చేస్తే రాష్ట్రంలో 24 గంటల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి చూపుతామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ చేశారు.
బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో కాంగ్రె్సది చేతకానితనం అని, ఆ నెపాన్ని కేంద్రంపై రుద్ది తప్పించుకోవాలనుకుంటోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు.
ఆ భూములను వేలం వేయడం కుదరదని.. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భూముల చదను పేరుతో కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. చెట్లను తొలగిస్తూ, మొక్కలను పీకేస్తూ పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతోందని ఆరోపించారు. ఆ భూములను డీఫారెస్టైజేషన్ చేసి అమ్మి వేల కోట్లు దండుకోవాలనుకోవడం దుర్మార్గమన్నారు.
Bandi Sanjay Comments On HCU: హెచ్సీయూలో విద్యార్థులను అరెస్ట్ చేయడంపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు ఈడ్చుకెళ్లిన దృశ్యాలను చూస్తుంటే బాధేస్తోందని అన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచనల వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దేశద్రోహ వ్యాఖ్యలు చేస్తూ.. దేశ విభజకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.
దొంగ నోట్ల కేసుతో సంబంధమున్నట్లు ఆరోపణలు వచ్చిన మాజీ సీఎం కేసీఆర్పై చర్యలు తీసుకోకుండా ఎందుకు మౌనంగా ఉన్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
కేసీఆర్ సన్నిహితుడైన ఓ బీఆర్ఎస్ నాయకుడికి బీదర్లో దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ మనుషులు బీదర్లో దొంగనోట్లు ముద్రించారన్నారు.
Bandi Sanjay Clarifies: తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపికపై కేంద్రమంత్రి బండి సంజయ్ క్లారిటీ ఇచ్చేశారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టేశారు కేంద్రమంత్రి.
అంకెల గారడీతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేసింది. దున్నపోతుకు పాలు పిండినట్లుంది రాష్ట్ర బడ్జెట్. అట్టహాసంగా ప్రకటించిన గ్యారెంటీల అమలుపై ప్రజలు ఆశలు వదులుకునేలా పద్దుల రూపకల్పన ఉంది.