Home » Bandi Sanjay Kumar
సీఎం కేసీఆర్, బీఆర్ఎస్పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ నేత బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్పై బీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత విమర్శలు గుప్పించారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించారు.
బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ని పార్టీ అధిష్ఠానం జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఇటీవల ఆయనను రాష్ట్ర పార్టీ సారథ్యం నుంచి తప్పించిన అధినాయకత్వం జాతీయ స్థాయిలో కీలక
రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ను (BJP Leader Bandi Sanjay) చూస్తుంటే కళ్లల్లో నీళ్లు తిరిగాయని ఆ పార్టీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి (Komatirreddy Rajagopal reddy) భావోద్వేగానికి గురయ్యారు. బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి (Telangana BJP Chief Kishan Reddy) బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభలో కోమటిరెడ్డి మాట్లాడారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ మార్పు ఆలోచన ఆత్మహత్య సదృశ్యమే అని మాజీమంత్రి విజయరామారావు వ్యాఖ్యలు చేశారు.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు జయంతి సందర్భంగా పీవీ ఘాట్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, చింత రామచంద్రారెడ్డి తదితరులు నివాళుర్పించారు.
తెలంగాణలో బీజేపీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని... ఒంటరిగా పోటీ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ స్పష్టం చేశారు. ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం జిల్లాలోని 57వ డివిజన్లో బండి సంజయ్ పర్యటించారు. 9 ఏళ్ల మోదీ పాలనను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో ఆరవ తరగతి విద్యార్థి ట్రాక్టర్ కింద పడి దుర్మరణం చెందిన ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ స్పందించారు. ప్రజల ఉసురు పోసుకునేందుకే బీఆర్ఎస్ సర్కార్ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తోందా అంటూ మండిపడ్డారు.