• Home » Bandi Sanjay Kumar

Bandi Sanjay Kumar

Bandi Sanjay: హరీశ్‌ వచ్చినా రాజీనామా చేయాల్సిందే

Bandi Sanjay: హరీశ్‌ వచ్చినా రాజీనామా చేయాల్సిందే

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రజల మనిషి అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. బీఆర్‌ఎ్‌సలో ఉన్న ఏకైక మంచి వ్యక్తి, వివాదరహితుడు హరీశ్‌రావు మాత్రమేనని ప్రశంసించారు.

Bandi Sanjay: ఇన్నాళ్లకు నేతన్నలు గుర్తొచ్చారా?

Bandi Sanjay: ఇన్నాళ్లకు నేతన్నలు గుర్తొచ్చారా?

‘ఇన్నాళ్లకు సిరిసిల్ల చేనేత కార్మికులు గుర్తుకొచ్చారా..? పదేళ్లు అధికారంలో కొనసాగిన మీరు ఎందుకు నేతన్నల సమస్యలు పరిష్కరించలేదు..? మీ హయాం నుంచి చేనేత కార్మికుల ఆకలి చావులు కొనసాగుతున్నది నిజం కాదా..?’’

KTR: సిరిసిల్లకు పవర్‌లూమ్‌ క్లస్టర్‌ తీసుకురండి

KTR: సిరిసిల్లకు పవర్‌లూమ్‌ క్లస్టర్‌ తీసుకురండి

ప్రధాని మోదీని ఒప్పించి సిరిసిల్లకు మెగా పవర్‌లూం క్లస్టర్‌ను తీసుకొచ్చేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కృషి చేయాలని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

Bandi Sanjay: కేటీఆర్‌కు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్

Bandi Sanjay: కేటీఆర్‌కు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్

కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్‌కు (Bandi Sanjay) మాజీ మంత్రి కేటీఆర్ (KTR) బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే కేటీఆర్‌కు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు.

KTR: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలి

KTR: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలి

కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్‌కి (Bandi Sanjay Kumar) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఈరోజు (గురువారం) బహిరంగ లేఖ రాశారు. ఈసారి కేంద్ర బడ్జెట్‌లో సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను తీసుకురావాలని కోరారు.

Sircilla: కుల సంఘాల భవనాలతో నాయకులకే లాభం!

Sircilla: కుల సంఘాల భవనాలతో నాయకులకే లాభం!

కుల సంఘాలకు కార్యాలయాలు నిర్మిస్తే ఆ సంఘంలోని నాయకులకే ఉపయోగపడుతుందని, కుల సంఘాల తరఫున కల్యాణ మండపాలు నిర్మిస్తే ఆ కులంలోని ప్రతి కుటుంబానికి ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అభిప్రాయపడ్డారు.

Bandi Sanjay : హామీలు అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం విఫలం

Bandi Sanjay : హామీలు అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం విఫలం

రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) విమర్శించారు.

Hyderabad: స్మార్ట్‌ సిటీల గడువు పొడిగింపు..

Hyderabad: స్మార్ట్‌ సిటీల గడువు పొడిగింపు..

తెలంగాణలో అమలవుతున్న స్మార్ట్‌ సిటీ మిషన్‌ గడువును కేంద్ర ప్రభుత్వం 2025 మార్చి 31 వరకు పొడిగించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. నిజానికి, స్మార్ట్‌ సిటీ మిషన్‌ గడువు ఆదివారంతోనే ముగిసింది.

Bandi Sanjay: డీఎస్‌‌కు నివాళి అర్పించనున్న కేంద్రమంత్రి  బండి సంజయ్

Bandi Sanjay: డీఎస్‌‌కు నివాళి అర్పించనున్న కేంద్రమంత్రి బండి సంజయ్

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ (Dharmapuri Srinivas) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డీఎస్.. తెల్లవారు జామున 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.

Parliament Sessions: తెలుగు భాషకు పట్టం

Parliament Sessions: తెలుగు భాషకు పట్టం

పార్లమెంటులో తెలుగు భాష పరిమళించింది. తెలుగు సంప్రదాయం ఉట్టిపడింది. తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు ఎంపీలు మాతృభాషలో ప్రమాణం చేశారు. మరికొందరు సంప్రదాయ దుస్తుల్లో మెరిసి లోక్‌సభకు వన్నె తెచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి