• Home » Banaganapalle

Banaganapalle

పిల్లలతో పనులు చేయిస్తే జైలుకే

పిల్లలతో పనులు చేయిస్తే జైలుకే

పిల్లలతో పనులు చేయిస్తే జైలు శిక్ష తప్పదని జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి, మండల న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షురాలు ప్రతిమ హెచ్చరించారు.

నంద్యాల బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సుడిగాలి పర్యటన

నంద్యాల బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సుడిగాలి పర్యటన

నంద్యాల జిల్లా బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. బనగానపల్లెలో మైనార్టీల కోసం నూతనంగా నిర్మిస్తున్న షాదీ ఖానా నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. అతి త్వరలో షాదీ ఖానాను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

భూ రీసర్వే పకడ్బందీగా నిర్వహించాలి

భూ రీసర్వే పకడ్బందీగా నిర్వహించాలి

గ్రామీణ ప్రాంతాలలో జరిగే భూముల రీసర్వే కార్యక్రమాన్ని పకడం్బందీగా నిర్వహించాలని బనగానపల్లె ఆర్డీవో వై . నరేంద్రనాథ్‌ రెడ్డి సూచించారు.

పబ్లిసిటీ కోసం వైసీపీ నేతలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు: జనార్ధన్ రెడ్డి

పబ్లిసిటీ కోసం వైసీపీ నేతలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు: జనార్ధన్ రెడ్డి

నంద్యాల జిల్లా బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ముస్లింల కోసం ప్రత్యేక షాదిఖానాను నిర్మిస్తున్నట్టు తెలిపారు. వైసీపీ నేతలు కావాలనే బురదజల్లేందుకు యత్నిస్తున్నారని.. వారి మాటలు నమ్మవద్దన్నారు.

Chandrababu: జాతీయ స్థాయిలో ఏ పార్టీకి దక్కని స్ధానం టీడీపీకే దక్కింది: చంద్రబాబు

Chandrababu: జాతీయ స్థాయిలో ఏ పార్టీకి దక్కని స్ధానం టీడీపీకే దక్కింది: చంద్రబాబు

నంద్యాల: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్రలో భాగంగా శుక్రవారం నంద్యాల జిల్లా , బనగానపల్లెలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం రోజున బనగానపల్లెకు రావడం సంతోషంగా ఉందని, జాతీయ స్థాయిలో ఏ పార్టీకి దక్కని స్ధానం టీడీపీకే దక్కిందన్నారు.

 Chandrababu: నంద్యాల, బనగానపల్లెలో నేడు చంద్రబాబు ఎన్నికల ప్రచారం

Chandrababu: నంద్యాల, బనగానపల్లెలో నేడు చంద్రబాబు ఎన్నికల ప్రచారం

నంద్యాల: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్రలో భాగంగా శుక్రవారం నంద్యాల జిల్లా, బనగానపల్లెలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ముందు బనగానపల్లెలో చంద్రబాబు రోడ్ షో జరుగుతుంది. అనంతరం పెట్రోల్ బంకు సర్కిల్‌ వద్ద ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తారు.

 CM Jagan: ఉమ్మడి కర్నూలు జిల్లాలో నేడు సీఎం జగన్ పర్యటన

CM Jagan: ఉమ్మడి కర్నూలు జిల్లాలో నేడు సీఎం జగన్ పర్యటన

కర్నూలు జిల్లా: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కర్నూలు శివారులోని జగన్నాథ గట్టుపై నేషనల్ లా యూనివర్సిటీకి శంకుస్థాపన చేయనున్నారు. తర్వాత బనగానపల్లెలో రూ.22 కోట్లతో నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి