Home » ayyappa swamy devotees
శబరిమలలో మకర జ్యోతి దర్శనం కోసం అయ్యప్ప భక్తులు ఎంతో భక్తిగా వేచి చూస్తుంటారు. ప్రతి సంక్రాంతి పండుగ రోజు దర్శనమిచ్చే మకర జ్యోతిని దర్శించుకునేందుకు లక్షలాది భక్తులు అయ్యప్ప కొండకు చేరుకుంటారు. ఈ నెల 14న సంక్రాంతి సందర్భంగా మకర జ్యోతి దర్శనం ఉంటుంది.
సంక్రాంతి రోజున మకరజ్యోతిని దర్శించుకునేందుకు కొండకు పోటెత్తుతారు. ఈ నేపథ్యంలో శబరిమల పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. అయ్యప్ప దర్శనానికి వచ్చిన కొందరు భక్తులు ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు.
శబరిమలలో అయ్యప్ప స్వామి మండల పూజకు సర్వం సిద్ధమైంది. నవంబరు 16న ప్రారంభమైన మండల పూజ సీజన్ ఈ నెల 26న సన్నిధానంలో జరిగే ప్రత్యేక పూజలతో ముగియనుంది.
శబరిమల యాత్రకు వెళ్లే మహిళల చిరకాల డిమాండ్ నెరవేరింది. కేరళ సర్కారు మహిళల కోసం పంపా బేస్లో ప్రత్యేక వసతి సదుపాయాన్ని కల్పించింది.
శబరిమలలో మొట్టమొదటి సారిగా.. పంపా బేస్ క్యాంప్ నుంచి సన్నిధానం వరకు ప్రతి అంగుళం కవర్ అయ్యేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
ఎంతో రుచిగా ఉండే అయ్యప్ప స్వామి ప్రసాదం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్. అయితే, దీనికి ప్రత్యేకించి ఈ రుచి రావడం వెనుక ఓ కారణం ఉంది...
మండల-మకరవిళక్కు దీక్షల సీజన్లో భాగంగా శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తెరుచుకుంది.
శబరిమల యాత్రికులకు సేవల కోసం కేరళ ప్రభుత్వం ‘స్వామి’ పేరుతో చాట్బాట్ అందుబాటులోకి వచ్చింది. కేరళ సీఎం పినరయి విజయన్ బుధవారం ‘స్వామి’ చాట్బాట్ లోగోను ప్రారంభించారు. స్మార్ట్ఫోన్ ఇంటర్ఫేస్ ద్వారా భక్తులకు ఆరు భాషల్లో-- ఆంగ్లం, తెలుగు, తమిళం, కన్నడ,
శబరిమల అయ్యప్ప మాల ధరించే స్వాములకు పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు తీపికబురు చెప్పారు.
హరిహర తనయుడు అయ్యప్ప స్వామి ( Ayyappa Swamy). అయ్యప్ప కొలువైన క్షేత్రం శబరిమల. మకర సంక్రాంతి రోజున మకర జ్యోతి దర్శనం ఇస్తుంది. నియమ, నిష్టలతో మాల ధరించిన స్వాములు శబరిమలకు చేరుకుంటున్నారు.