• Home » Ayodhya Ram mandir

Ayodhya Ram mandir

Ayodhya: బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి అయోధ్యకు ఆర్జేడీ, బీఎస్పీ సభ్యులు

Ayodhya: బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి అయోధ్యకు ఆర్జేడీ, బీఎస్పీ సభ్యులు

ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యేలు ఆదివారం నాడు అయోధ్య బాల రాముడిని దర్శించుకున్నారు. ఉదయం లక్నో నుంచి బస్సుల్లో అయోధ్యకు బయలుదేరారు. స్టార్ట్ అయ్యే ముందు జై శ్రీరామ్ అని గట్టిగా నినాదాలు చేశారు.

Ram Mandir: అయోధ్య రామమందిరంపై పార్లమెంటులో తీర్మానం.. ప్రవేశపెట్టనున్న బీజేపీ ఎంపీలు

Ram Mandir: అయోధ్య రామమందిరంపై పార్లమెంటులో తీర్మానం.. ప్రవేశపెట్టనున్న బీజేపీ ఎంపీలు

అయోధ్య రామమందిరంపై(Ayodhya Ram Mandir) శనివారం లోక్ సభలో చర్చ జరగనుంది. బీజేపీ(BJP) ఎంపీలు సత్యపాల్ సింగ్, ప్రతాప్ చంద్ర సారంగి, సంతోష్ పాండే రామమందిర తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు.

Yogi Adityanath: అయోధ్య, మధుర, కాశీ ఆలయాలనే 'సనాతన్' అడుగుతోంది..

Yogi Adityanath: అయోధ్య, మధుర, కాశీ ఆలయాలనే 'సనాతన్' అడుగుతోంది..

ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాలు గెలుచుకునేందుకు బీజేపీ పట్టుదలగా ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర అసెంబ్లీలో అయోధ్యలోని రామమందిరంతో పాటు మధుర, కాశీ ఆలయాల ప్రస్తావన చేశారు. అయోధ్యలోని రామాలయం రాష్ట్రానికి ఎలాంటి గుర్తింపు తెచ్చిందో సభలో వివరించారు.

Viral Video: ఫ్లైట్‌లో రామ భజన చేస్తూ ప్రయాణికుల రచ్చ.. వీడియో వైరల్

Viral Video: ఫ్లైట్‌లో రామ భజన చేస్తూ ప్రయాణికుల రచ్చ.. వీడియో వైరల్

ఇండిగో విమానంలో కొందరు ప్రయాణికులు వింతగా ప్రవర్తించారు. విమానం గాలిలో ఉండగానే రామ భజన చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది.

Ayodhya: రికార్డు స్థాయిలో అయోధ్య హుండీ ఆదాయం.. 10 రోజుల్లో ఎంతంటే..

Ayodhya: రికార్డు స్థాయిలో అయోధ్య హుండీ ఆదాయం.. 10 రోజుల్లో ఎంతంటే..

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య(Ayodhya) రాములవారి గుడికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి హుండీ ఆదాయంతో శ్రీ రాముడు పోటీ పడుతున్నాడని భక్తులు అంటున్నారు.

Ayodhya: అయోధ్యకు 8 నగరాల నుంచి నాన్‌స్టాప్ విమాన సేవలు.. అవి ఏంటంటే

Ayodhya: అయోధ్యకు 8 నగరాల నుంచి నాన్‌స్టాప్ విమాన సేవలు.. అవి ఏంటంటే

దేశంలోని పలు ప్రాంతాలను కలుపుతూ ప్రజాప్రతినిధులు అయోధ్యకు గురువారం విమాన సేవల్ని(Aeroplan Services) ప్రారంభించారు. ఇవి అందుబాటులోకి రావడంతో ఆయా ప్రాంతాల నుంచి అయోధ్య(Ayodhya)కు వచ్చే భక్తులకు ప్రయాస తప్పనుంది.

 Ram Mandir: కాలినడకన లక్నో నుంచి అయోధ్యకు 350 మంది ముస్లింలు

Ram Mandir: కాలినడకన లక్నో నుంచి అయోధ్యకు 350 మంది ముస్లింలు

అయోధ్య రాములోరిని దర్శించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఇతర మతాలకు చెందినవారు అయోధ్య చేరుకుంటున్నారు. వారిలో కొందరు ముస్లింలు ఉన్నారు. 350 మంది ముస్లింలు అయోధ్య రాములోరి దర్శనం కోసం వచ్చారు.

Ayodhya: అయోధ్య రాముడికి తిరుపతి వెంకన్న సాయం.. ఆ సమస్య పరిష్కారం కోసమే..

Ayodhya: అయోధ్య రాముడికి తిరుపతి వెంకన్న సాయం.. ఆ సమస్య పరిష్కారం కోసమే..

అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా పూర్తయింది. దేశవిదేశాల నుంచి వస్తున్న భక్తులతో సాకేతపురి భక్తజన సంద్రంగా మారింది.

Chennai - Ayodhya: రేపటి నుంచి చెన్నై - అయోధ్య విమాన సేవలు

Chennai - Ayodhya: రేపటి నుంచి చెన్నై - అయోధ్య విమాన సేవలు

చెన్నై నుంచి అయోధ్యకు ఫిబ్రవరి 1వ తేది నుంచి రోజువారీ విమానసేవలు ప్రారంభం కానున్నాయి. అదే సమయంలో చెన్నై సహా ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్‌, జైపూర్‌(Mumbai, Bangalore, Ahmedabad, Jaipur)

Ayodhya: అయోధ్య వెళ్లినందుకు బెదిరింపులు.. వెనక్కి తగ్గేది లేదన్న ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్..

Ayodhya: అయోధ్య వెళ్లినందుకు బెదిరింపులు.. వెనక్కి తగ్గేది లేదన్న ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్..

అయోధ్య రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైనందుకు తనను, తన కుటుంబాన్ని బెదిరిస్తున్నారని ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ ప్రధాన మతగురువు డాక్టర్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇలియాసీ ఆవేదన వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి