• Home » Ayodhya Ram mandir

Ayodhya Ram mandir

Priest Acharya Satyendra : అయోధ్య రామాలయం పైకప్పు లీక్‌

Priest Acharya Satyendra : అయోధ్య రామాలయం పైకప్పు లీక్‌

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన అయోధ్య రామాలయం గర్భగుడి పైకప్పు.. ఆర్నెల్లయినా కాకముందే.. కురిసిన తొలి భారీ వర్షానికే లీక్‌ అవుతోంది! శనివారం అర్ధరాత్రి అయోధ్యలో కురిసిన కుండపోత కారణంగా నీరు కారుతోందని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌ సోమవారం తెలిపారు.

Ayodhya Ram Mandir: అయోధ్య గర్భగుడిలోకి వర్షపు నీరు..

Ayodhya Ram Mandir: అయోధ్య గర్భగుడిలోకి వర్షపు నీరు..

బీజేపీ సర్కార్ 2024 జనవరి 22న ఎంతో అట్టహసంగా ప్రారంభించిన అయోధ్య రాముడి ఆలయ(Ayodhya Ram Mandir) గర్భ గుడిలో ఒక్క వర్షానికే నీరు వచ్చి చేరాయి. ఆలయాన్ని ప్రారంభించి ఏడాది కూడా గడవకముందే లీకేజీలు ఏర్పడటం విమర్శలకు తావిస్తోంది.

అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ చేసిన ఆచార్య లక్ష్మీకాంత్‌ దీక్షిత్‌ కన్నుమూత

అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ చేసిన ఆచార్య లక్ష్మీకాంత్‌ దీక్షిత్‌ కన్నుమూత

అయోధ్య రామాలయంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠలో ప్రధాన పూజారిగా వ్యవహరించిన ఆచార్య లక్ష్మీకాంత్‌ దీక్షిత్‌ శనివారం తుదిశ్వాస విడిచారు.

NCERT: పుస్తకాల్లో ద్వేషం, హింసకి తావులేదు.. బాబ్రీ మసీదు కూల్చివేతపై ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు

NCERT: పుస్తకాల్లో ద్వేషం, హింసకి తావులేదు.. బాబ్రీ మసీదు కూల్చివేతపై ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు

చిన్నతనంలోనే హింస, ద్వేషం వంటి అంశాలు బోధించి విద్యార్థుల మెదళ్లను పాడు చేయొద్దని ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లానీ పేర్కొన్నారు. ద్వేషం, హింస పాఠ్యాంశాలు కావని, వాటిపై దృష్టి పెట్టకూడదని అన్నారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో మార్పులు చేసి విడుదల చేసింది.

Politics: అయోధ్యలో బీజేపీ ఓటమిపై శరద్ పవార్, రాహుల్ విసుర్లు..

Politics: అయోధ్యలో బీజేపీ ఓటమిపై శరద్ పవార్, రాహుల్ విసుర్లు..

లోక్ సభ ఎన్నికల్లో అయోధ్య(Ayodhya)ఉన్న ఫైజాబాద్‌లో బీజేపీ ఓటమిపై ప్రతిపక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి. రాముడి పేరుతో రాజకీయాలు చేయాలని చూసిన వారికి ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఎన్సీపీ నేత శరద్ పవార్(Sharad Pawar) విమర్శించారు.

Lok Sabha Elections 2024: ప్రధానమంత్రి అయ్యేది ఆయనే.. అయోధ్య ప్రధాన పూజారి జోస్యం

Lok Sabha Elections 2024: ప్రధానమంత్రి అయ్యేది ఆయనే.. అయోధ్య ప్రధాన పూజారి జోస్యం

గతంలో కన్నా ఈసారి ఎన్డీఏ భారీ విజయం సొంతం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన నేపథ్యంలో.. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎలా వస్తాయని అందరూ..

Congress MLA: అయోధ్యలో సీతమ్మకు ఆలయం..

Congress MLA: అయోధ్యలో సీతమ్మకు ఆలయం..

లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ విజయం సాధించి ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే అయోధ్య నగరాన్ని మరింత అభివృద్ధి పరచడంతో పాటు సీతమ్మవారికి కూడా ఆలయం నిర్మిస్తామని తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ (టీఎన్‌సీసీ) మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌(MLA EVKS Ilangovan) పేర్కొన్నారు.

Viral Video: అయోధ్య రాముడిని దర్శించుకున్న గవర్నర్ మహ్మద్ ఖాన్.. సాష్టాంగ నమస్కారం చేసి పూజలు

Viral Video: అయోధ్య రాముడిని దర్శించుకున్న గవర్నర్ మహ్మద్ ఖాన్.. సాష్టాంగ నమస్కారం చేసి పూజలు

లోక్ సభ ఎన్నికల్లో హిందూ, ముస్లిం అంటూ విభజన రాజకీయాలు చేస్తున్న నేతల నడుమ.. మత సామరస్యాన్ని చాటారు ఓ రాష్ట్ర గవర్నర్. అయోధ్య రాముడి గుడిని దర్శించుకుని నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నారు.

Ayodhya: వామ్మో.. అయోధ్యలో భక్తులకు తిలకం దిద్దే బాలుడు ఈ రేంజ్‌లో సంపాదిస్తాడా!

Ayodhya: వామ్మో.. అయోధ్యలో భక్తులకు తిలకం దిద్దే బాలుడు ఈ రేంజ్‌లో సంపాదిస్తాడా!

అయోధ్యకు వచ్చే భక్తులకు తిలకం దిద్దే ఓ బాలుడు రోజుకు ఎంత సంపాదిస్తాడో తెలిసి జనాలు షాకైపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. నేనేమీ డాక్టర్ కంటే తక్కువగా కాదని ధీమాగా చెప్పిన అతడి తీరు జనాలకు విపరీతంగా నచ్చేసింది.

UP: దేశ విభజనకు ఇండియా కూటమి కుట్ర ..

UP: దేశ విభజనకు ఇండియా కూటమి కుట్ర ..

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్న ప్రధాని మోదీ ఆదివారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యకు చేరుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి