• Home » Ayodhya Ram mandir

Ayodhya Ram mandir

Ayodhya Deepotsav: దీపోత్సవ్‌కు నన్ను ఆహ్వానించలేదు.. అయోధ్య ఎంపీ ఆవేదన

Ayodhya Deepotsav: దీపోత్సవ్‌కు నన్ను ఆహ్వానించలేదు.. అయోధ్య ఎంపీ ఆవేదన

హిందూ ఆధ్యాత్మిక కేంద్రమైన అయోధ్య.. ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోకి వస్తుంది. అయోధ్యలోని భవ్య రామాలయం ఈ ఏడాది మొదట్లో ప్రారంభమైంది. దీపావళి సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బుధవారంనాడు దీపోత్సవ్‌ను ఘనంగా నిర్వహించనుంది.

PM Modi: అయోధ్య ఆలయంలో దీపావళి.. 500 ఏళ్లలో ఇదే తొలిసారి

PM Modi: అయోధ్య ఆలయంలో దీపావళి.. 500 ఏళ్లలో ఇదే తొలిసారి

రోజ్‌గార్ మేళా కింద ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న యువకులకు కూడా మోదీ అభినందనలు తెలిపారు. దేశమంతా పండుగ వాతావరణం నెలకొందని. ఈరోజు చాలా శుభదినమని, ఎంప్లాయిమెంట్ మేళాలో 51,000 యువతకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని చెప్పారు.

CJI: అయోధ్య వివాద పరిష్కారం కోసం దేవుడ్ని ప్రార్థించా.. జస్టిస్ చంద్రచూడ్ ఆసక్తికర వ్యాఖ్యలు

CJI: అయోధ్య వివాద పరిష్కారం కోసం దేవుడ్ని ప్రార్థించా.. జస్టిస్ చంద్రచూడ్ ఆసక్తికర వ్యాఖ్యలు

రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి పరిష్కారం కోసం తాను దేవుడిని ప్రార్థించానని, విశ్వాసం ఉంటే దేవుడు మార్గాన్ని చూపిస్తాడని జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు.

అయోధ్యకు విమాన సేవలు హర్షణీయం కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

అయోధ్యకు విమాన సేవలు హర్షణీయం కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌ నుంచి అయోధ్యకు శుక్రవారం నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కావడంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

Flight Services: శ్రీ రాముడి భక్తులకు అదిరిపోయే వార్త

Flight Services: శ్రీ రాముడి భక్తులకు అదిరిపోయే వార్త

అయోధ్య శ్రీరాముడిని(Ayodhya Sri Ram) దర్శించుకోవాలనుకుంటున్న తెలుగు రాష్ట్రాల భక్తులకు శుభవార్త. ఇండిగో ఎయిర్‌లైన్స్ శుక్రవారం హైదరాబాద్ నుంచి అయోధ్య, కాన్పూర్, ప్రయాగ్‌రాజ్‌లకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించింది.

Ayodhya Ramalayam: తిరుపతి లడ్డూ వివాదం.. స్పందించిన ఆచార్య సత్యేంద్రే దాస్

Ayodhya Ramalayam: తిరుపతి లడ్డూ వివాదం.. స్పందించిన ఆచార్య సత్యేంద్రే దాస్

గత జగన్ ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో జంతువుల అవశేషాలను నుంచి తీసిన కొవ్వును వినియోగించారంటూ ఎన్‌డీడీబీ నివేదిక సైతం స్పష్టం చేసింది. దీంతో తిరుపతి లడ్డూ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. అలాంటి వేళ.. ఈ అంశంపై అయోధ్య రామమందిరం ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్రే దాస్ స్పందించారు.

Uttar Pradesh: పీఎం మోదీ, సీఎం యోగిలను ప్రశంసించి భార్య.. ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త

Uttar Pradesh: పీఎం మోదీ, సీఎం యోగిలను ప్రశంసించి భార్య.. ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త

ఉత్తరప్రదేశ్‌ బహ్‌రైచ్ జిల్లాలో అర్షద్‌తో 19 ఏళ్ల మరియం షరీఫ్‌కు ఇటీవల వివాహమైంది. ఆ జంట తాజాగా అయోధ్యలో పర్యటించింది. ఈ సందర్భంగా ఆయోధ్యలో జరిగిన అభివృద్ధి.. రామాలయ నిర్మాణం, నగరాభివృద్ధి పట్ల సంతోషం వ్యక్తం చేసింది. ఆ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై ప్రశంసల జల్లు కురిపించింది.

Ram Mandir: అయోధ్య రామ మందిరానికి పోస్టులో రూ.2100 కోట్ల చెక్కు.. తర్వాత ఏమైందంటే..

Ram Mandir: అయోధ్య రామ మందిరానికి పోస్టులో రూ.2100 కోట్ల చెక్కు.. తర్వాత ఏమైందంటే..

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత ఇప్పటివరకు 2.85 కోట్ల మంది భక్తులు వచ్చారు. కోట్లాది రూపాయల విరాళాలు అందాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. అంతేకాదు ఓ భక్తుడు 2100 కోట్ల రూపాయల చెక్కు కూడా ఇచ్చారని తెలిపారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Ayodhya : అయోధ్యలో రూ. 50 లక్షల విలువైన వీధి బల్బులను ఎత్తుకెళ్లిన దొంగలు

Ayodhya : అయోధ్యలో రూ. 50 లక్షల విలువైన వీధి బల్బులను ఎత్తుకెళ్లిన దొంగలు

రామ జన్మభూమి అయోధ్యలో దొంగలు రూ.50 లక్షల విలువైన వీధి బల్బులను ఎత్తుకెళ్లారు. ఎల్లప్పుడూ భద్రతా సిబ్బంది కనుసన్నల్లో ఉండే భక్తి పథ్‌, రామ్‌ పథ్‌ మార్గాల వెంబడి వెదురు కర్రలకు అమర్చిన 3800

Janagama : సరయూలో జనగామ బాలిక గల్లంతు

Janagama : సరయూలో జనగామ బాలిక గల్లంతు

ఆధ్యాత్మిక యాత్ర ఆ కుటుంబానికి పెను విషాదం మిగిల్చింది. అయోధ్యలోని సరయూ నదిలో స్నానం చేస్తుండగా నదీ ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో ఆ ఉధృతికి 17 ఏళ్ల బాలిక గల్లంతైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి