• Home » Ayodhya Ram mandir

Ayodhya Ram mandir

అయోధ్య రామమందిర విరాళాల వివాదంలో కీలక మలుపు.. ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

అయోధ్య రామమందిర విరాళాల వివాదంలో కీలక మలుపు.. ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయానికి భక్తులు సమర్పించిన విరాళాల నిధుల దుర్వినియోగం వ్యవహారంలో ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఆలయ విరాళాల లెక్కింపు ప్రక్రియతో సంబంధం ఉన్న ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు.

అయోధ్యను విడిచి వెళ్లొద్దు

అయోధ్యను విడిచి వెళ్లొద్దు

అయోధ్యలోని శ్రీరామ మందిరానికి అందిన కానుకలు, విరాళాలు దుర్వినియోగమయినట్టు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.

రామాలయ విరాళాల చోరీపై చర్యలేవి?: అరవింద్ కేజ్రీవాల్

రామాలయ విరాళాల చోరీపై చర్యలేవి?: అరవింద్ కేజ్రీవాల్

అయోధ్య రామాలయ విరాళాల వివాదంపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కేంద్రం, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. కోట్ల రూపాయల విరాళాల చోరీపై ఇప్పటివరకు ఒక్క ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదని ఆరోపించారు.

దోషులను వదిలేది లేదు.. రామాలయం విరాళాల చోరీ వివాదంపై యోగి

దోషులను వదిలేది లేదు.. రామాలయం విరాళాల చోరీ వివాదంపై యోగి

అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ వివాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొలిసారి స్పందించారు. దోషులు ఎవరైనప్పటికీ విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. శుక్రవారంనాడు అయోధ్య పర్యటనలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ‌ వివాదం.. సిట్ దర్యాప్తు ప్రారంభం

అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ‌ వివాదం.. సిట్ దర్యాప్తు ప్రారంభం

అయోధ్యలోని రామాలయంలో విరాళాల దుర్వినియోగం, చోరీ ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సోమవారంనాడు లాంఛనంగా విచారణ ప్రారంభించింది.

అయోధ్యలో అద్భుతం: రామ్ లల్లా నుదుట సూర్య కిరణం.. భక్తిపారవశ్యంలో భక్తులు..

అయోధ్యలో అద్భుతం: రామ్ లల్లా నుదుట సూర్య కిరణం.. భక్తిపారవశ్యంలో భక్తులు..

శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా అయోధ్యలోని భవ్య రామమందిరంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. శుక్రవారం మధ్యాహ్నం సరిగ్గా 12:00 గంటలకు అభిజిత్ ముహూర్తంలో బాలరాముడి (రామ్ లల్లా) నుదుటిపై సూర్య కిరణాలు తిలకంలా మెరిసిపోయాయి.

LIVE: అయోధ్య నుంచి ప్రత్యక్ష ప్రసారం

LIVE: అయోధ్య నుంచి ప్రత్యక్ష ప్రసారం

శ్రీరామనవమి సందర్భంగా అయోధ్య రామ మందిరంలో వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయోధ్య రామాలయంలో కల్యాణోత్సవాన్ని లైవ్‌లో చూసేయండి..

అయోధ్య రామ యంత్ర ప్రతిష్ఠలో పాల్గొన్న రాష్ట్రపతి.. బాలరామునికి పూజలు

అయోధ్య రామ యంత్ర ప్రతిష్ఠలో పాల్గొన్న రాష్ట్రపతి.. బాలరామునికి పూజలు

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయాన్ని గురువారం నాడు దర్శించారు. బాలరామునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. టెంపుల్ కాంప్లెక్స్‌లో 'రామ యంత్ర' ప్రతిష్ఠలో పాల్గొన్నారు.

ఏప్రిల్ 30 నాటికి అయోధ్య రామాలయం పనులు పూర్తి.. మార్చి 19న రాష్ట్రపతి పర్యటన

ఏప్రిల్ 30 నాటికి అయోధ్య రామాలయం పనులు పూర్తి.. మార్చి 19న రాష్ట్రపతి పర్యటన

అయోధ్యలోని రామాలయ నిర్మాణ పనులన్నీ ఏప్రిల్ 30వ తేదీతో పూర్తికానున్నట్టు రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మార్చి 19న అయోధ్యలో పర్యటించనున్నారని చెప్పారు.

Ayodhya Visit: అయోధ్యలో పర్యటించనున్న పార్లమెంటరీ కమిటీ.. సభ్యులలో రాహుల్ గాంధీ

Ayodhya Visit: అయోధ్యలో పర్యటించనున్న పార్లమెంటరీ కమిటీ.. సభ్యులలో రాహుల్ గాంధీ

పార్లమెంటరీ కమిటీ ఆయా ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితులను సమీక్షించేందుకు పర్యటనలు జరుపుతుంటుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం డిఫెన్స్ కమిటీ తొలుత షెడ్యూల్ ఇన్‌స్పెక్షన్‌లో భాగంగా వారణాసిలోని ఆర్మీ కంటోన్మెంట్‌లో పర్యటిస్తుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి