• Home » Ayodhya Prana Prathista

Ayodhya Prana Prathista

Ayodhya: జనవరి 22 సెలవు దినం కొందరికేనా.. ఆ రోజు బ్యాంకులు పని చేస్తాయా..?

Ayodhya: జనవరి 22 సెలవు దినం కొందరికేనా.. ఆ రోజు బ్యాంకులు పని చేస్తాయా..?

అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమయ్యారు.

Ram Mandir: కీలక ఘట్టం ఆవిష్కృతం.. రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించిన అర్చకులు

Ram Mandir: కీలక ఘట్టం ఆవిష్కృతం.. రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించిన అర్చకులు

అయోధ్యలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. 51 అంగుళాల రామ్ లల్లా విగ్రహాన్ని ఆలయ అర్చకులు శుక్రవారం ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమం కనుల పండువగా జరిగింది. ప్రతిష్ఠాపన సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్యకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలరాముడికి సంబంధించిన కొత్త ఫొటోలను ఆలయ అధికారులు విడుదల చేశారు.

 Ayodhya: బాలరాముడి ఫొటో విడుదల.. ఎలా ఉన్నారంటే..?

Ayodhya: బాలరాముడి ఫొటో విడుదల.. ఎలా ఉన్నారంటే..?

అయోధ్య రామ మందిరం గర్భగుడిలోకి రామ్ లల్లా (బాలరాముడు) ప్రవేశించారు. రామ్ లల్లా ఐదేళ్ల బాలుడిగా దర్శనం ఇస్తారు. ఆ విగ్రహం ఎలా ఉండనుందో అనే సందేహాం ప్రతి ఒక్కరిలో నెలకొంది. బాల రాముడి విగ్రహ ఫొటోను ఓ జాతీయ వార్తా సంస్థ విడుదల చేసింది.

  Ayodhya: వరంగల్ నుంచి అయోధ్యకు స్పెషల్ ట్రైన్స్

Ayodhya: వరంగల్ నుంచి అయోధ్యకు స్పెషల్ ట్రైన్స్

అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. రైల్వేశాఖ స్పెషల్ ట్రైన్స్‌ నడిపిస్తోంది. వరంగల్, కాజీపేట నుంచి అయోధ్యకు స్పెషల్ ట్రైన్స్ వేశారు.

Pawan Kalyan: అయోధ్యకు ఇదే ఆహ్వానం.. ఆధ్యాత్మిక గీతం ఆవిష్కరణ

Pawan Kalyan: అయోధ్యకు ఇదే ఆహ్వానం.. ఆధ్యాత్మిక గీతం ఆవిష్కరణ

హైదరాబాద్: అయోధ్యలో రామ్ లల్లా (బాల రాముడి) ప్రాణ ప్రతిష్ఠ ఈ నెల 22వ తేదీన జరగనుంది. ఇప్పటికే బాలరాముడు గర్భగుడిలోకి అడుగిడారు. అయోధ్య శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్యాత్మిక గీతాన్ని రూపొందించింది.

Ayodhya: అయోధ్య రామ మందిర ఆసక్తికర విషయాలు మీకు తెలుసా

Ayodhya: అయోధ్య రామ మందిర ఆసక్తికర విషయాలు మీకు తెలుసా

అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠాపన తేదీ సమీపిస్తున్న కొద్దీ.. రామ జన్మ భూమికి సంబంధించి విశేషాలు తెలుసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. జనవరి 22న జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో సహా దేశ నలుమూలల నుంచి ప్రముఖులు, సామాన్యులు హాజరుకాబోతున్నారు. దేశంలోని అన్ని నగరాల్లో కార్యక్రమం లైవ్‌లో ప్రదర్శితం కానుంది.

Indian Railway: అయోధ్యకు స్పెషల్ రైళ్లు.. ఎక్కడినుంచంటే

Indian Railway: అయోధ్యకు స్పెషల్ రైళ్లు.. ఎక్కడినుంచంటే

అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 22న జరగనుండగా.. ఆ రోజు తరువాత భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే శాఖ 200 స్పెషల్ రైళ్లు నడపడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఆస్తా పేరుతో ప్రత్యేక రైళ్లు ప్రారంభించనుంది. దేశంలోని 66 ప్రధాన ప్రాంతాల మీదుగా అయోధ్య వరకు ఇవి నడవనున్నాయి.

Ayodhya: అయోధ్య ఇంజినీరింగ్ అద్భుతం.. వెయ్యేళ్లు నిలిచేలా ఎలా నిర్మించారంటే..

Ayodhya: అయోధ్య ఇంజినీరింగ్ అద్భుతం.. వెయ్యేళ్లు నిలిచేలా ఎలా నిర్మించారంటే..

అయోధ్య రామమందిర(Ayodhya Ram Mandir) ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమ తేది సమీపిస్తున్న కొద్దీ.. ఆలయ నిర్మాణ విశేషాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు ప్రజలు. ఎలాంటి భూకంపం, వరదలు వచ్చినా వెయ్యేళ్లపాటు తట్టుకునేలా ఆలయ డిజైన్ జరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. వారు అయోధ్యను ఒక ఇంజినీరింగ్ అద్భుతమని అభివర్ణిస్తున్నారు.

PM Modi: అయోధ్య ప్రారంభోత్సవం సందర్భంగా మోదీ దినచర్య ఇదే

PM Modi: అయోధ్య ప్రారంభోత్సవం సందర్భంగా మోదీ దినచర్య ఇదే

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాన్ని(Ayodhya Ram Mandir) పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అనుస్థాన్(ప్రత్యేక జపం) పాటిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన జనవరి 12 నుంచి కఠిక నేలపై నిద్ర పోతున్నారు. ఉదయం లేవగానే యోగా, వ్యాయామం, ధ్యానం చేస్తూ గడుపుతున్నారు.

Delhi: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ రోజు హాఫ్‌ డే హాలిడే

Delhi: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ రోజు హాఫ్‌ డే హాలిడే

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గురువారం గుడ్ న్యూస్ చెప్పింది. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠను పురస్కరించుకుని జనవరి 22న ఈ కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షించేందుకు అనువుగా సెలవు మంజూరు చేసింది. ఆ రోజు ఉద్యోగులకు సగం పని దినాన్ని వర్తింపచేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ దీన్ని ధ్రువీకరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి