• Home » Aviation Minister

Aviation Minister

Rammohan Naidu : డిజి యాత్రతో విమానయానం సులువు

Rammohan Naidu : డిజి యాత్రతో విమానయానం సులువు

ప్రయాణికులకు మెరుగైన సేవలందించడానికి పౌర విమానయాన శాఖ నిరంతరం కృషి చేస్తున్నదని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు.

Chandrababu: అందుకు కారణం చంద్రబాబే: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

Chandrababu: అందుకు కారణం చంద్రబాబే: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

ఆంధ్రప్రదేశ్‌లో విమానయాన సేవలపై పౌర విమానయాన శాఖ దృష్టిసారించింది. రాష్ట్రానికి మరిన్ని ఎయిర్ పోర్టులు తీసుకొస్తామని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. కేంద్రమంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యారు. కార్యాలయానికి చంద్రబాబును సాదరంగా ఆహ్వానించారు.

Fake Threat Calls: ఫేక్ బెదిరింపు కాల్స్‌.. ఏవియేషన్ సెక్యూరిటీ సంచలన నిర్ణయం!

Fake Threat Calls: ఫేక్ బెదిరింపు కాల్స్‌.. ఏవియేషన్ సెక్యూరిటీ సంచలన నిర్ణయం!

ఈమధ్య కాలంలో ఎయిర్‌పోర్టులకు, విమానయాన సంస్థలకు ఫేక్ బెదిరింపు కాల్స్ రెగ్యులర్‌గా వస్తున్నాయి. ఫలానా విమానంలో బాంబు ఉందంటూ.. గుర్తు తెలియని దుండగులు ఈ-మెయిల్...

Rammohan Naidu: కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రామ్మోహన్.. తెలుగు రాష్ట్రాలకు శుభవార్త!

Rammohan Naidu: కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రామ్మోహన్.. తెలుగు రాష్ట్రాలకు శుభవార్త!

టీడీపీ యంగ్ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని తన కార్యాలయంలో మధ్యాహ్నం 01:10 గంటల సమయంలో కేంద్ర పౌర విమానా శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. దేశంలో అత్యంత పిన్న వయసులో..

తాజా వార్తలు

మరిన్ని చదవండి