• Home » Aviation Minister

Aviation Minister

Vijayawada Airport: విమానయానం రయ్‌ రయ్‌

Vijayawada Airport: విమానయానం రయ్‌ రయ్‌

విజయవాడ ఎయిర్‌పోర్టు ఏపీలో అత్యధిక 40 శాతం వృద్ధితో అగ్రస్థానంలో నిలిచింది. రాజమండ్రి, తిరుపతి, విశాఖ వంటి విమానాశ్రయాల్లోనూ ప్రయాణికుల సంఖ్య పెరిగింది.

Aviation Minister: భోగాపురం ఎయిర్‌పోర్టును వేగవంతం చేయండి

Aviation Minister: భోగాపురం ఎయిర్‌పోర్టును వేగవంతం చేయండి

భోగాపురం విమానాశ్రయ పనులను వేగవంతం చేయాలని కోరిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. కేంద్ర మంత్రులను కలిసి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు

Minister TG Bharat: అనకాపల్లిలో మిట్టల్‌ నిప్పాన్‌ స్టీల్‌ప్లాంట్‌

Minister TG Bharat: అనకాపల్లిలో మిట్టల్‌ నిప్పాన్‌ స్టీల్‌ప్లాంట్‌

దేశంలోనే ఉత్పత్తి పరంగా అతిపెద్ద స్టీల్‌ ప్లాంట్‌ అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు కానుంది. ఈ జిల్లాలో దాదాపు రూ.1,47,162 కోట్ల పెట్టుబడితో మిట్టల్‌ నిప్పాన్‌ కంపెనీ స్టీల్‌ ప్లాంట్‌

Tirupati Airport: తిరుపతి విమానాశ్రయంలో అతిపెద్ద రన్‌వే

Tirupati Airport: తిరుపతి విమానాశ్రయంలో అతిపెద్ద రన్‌వే

ప్రస్తుతం ఈ విమానాశ్రయంలో అందుబాటులో ఉన్న 2,285 మీటర్ల రన్‌వేను రూ.156.16 కోట్లు వెచ్చించి 3,810 మీటర్లకు విస్తరించారు.

 K. Ram Mohan Naidu : కొత్తగా 120 ప్రాంతాలకువిమాన సౌకర్యం

K. Ram Mohan Naidu : కొత్తగా 120 ప్రాంతాలకువిమాన సౌకర్యం

విమానాశ్రయాల నిర్మాణం, సీప్లేన్‌, హెలికాప్టర్లు.. ఇలా ఏదో ఒక రూపంలో కనెక్టివిటీ కల్పిస్తామన్నారు. మంగళవారం గుంటూరులో బీజేపీ ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్‌ (2025-26)పై ఏర్పాటు చేసిన చర్చాగోష్ఠిలో ఆయన మాట్లాడారు.

Minister Ram Mohan Naidu : డ్రోన్ల హబ్‌గా రాష్ట్రం

Minister Ram Mohan Naidu : డ్రోన్ల హబ్‌గా రాష్ట్రం

‘రాష్ట్రం డ్రోన్ల హబ్‌గా మారనుంది. అందుకు సీఎం చంద్రబాబు సుముఖంగా ఉన్నారు’ అని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు.

Minister K. Ram Mohan Naidu : ఏవియేషన్‌ హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌

Minister K. Ram Mohan Naidu : ఏవియేషన్‌ హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌

ఆంధ్రప్రదేశ్‌ను ఏవియేషన్‌ హబ్‌గా మారుస్తామని, ఓర్వకల్లును డ్రోన్‌ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు చెప్పారు.

K. Rammohan Naidu : దేశంలో మరో 50 కొత్త ఎయిర్‌పోర్టులు

K. Rammohan Naidu : దేశంలో మరో 50 కొత్త ఎయిర్‌పోర్టులు

దేశంలో కొత్తగా మరో 50 విమానాశ్రయాలు నిర్మించనున్నట్టు పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌ చెప్పారు.

బాంబు బెదిరింపులకు వేదికగా నిలవొద్దు

బాంబు బెదిరింపులకు వేదికగా నిలవొద్దు

విమానాలకు బాంబు బెదిరింపులు తామరతంపరగా పెరిగిపోతున్న నేపథ్యంలో సోషల్‌ మీడియా కంపెనీలకు కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ శనివారం పలు సూచనలు జారీ చేసింది.

విమానాలకు బెదిరింపు కాల్స్‌ చేస్తే జీవిత ఖైదే

విమానాలకు బెదిరింపు కాల్స్‌ చేస్తే జీవిత ఖైదే

ఇటీవల భారత్‌లో పౌర విమానాలకు బాంబు బెదిరింపులు ఎక్కువవుతున్నాయి. ఈ నెల 14 నుంచి వారం రోజుల వ్యవధిలోనే సుమారు 100 బెదిదిరింపు కాల్స్‌ వచ్చాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి