• Home » Aviation Minister

Aviation Minister

Ram Mohan Naidu: విమాన ప్రమాదంపై ఉన్నతస్థాయి కమిటీ

Ram Mohan Naidu: విమాన ప్రమాదంపై ఉన్నతస్థాయి కమిటీ

ఎయిరిండియా విమానం కూలిపోవడానికి కారణాలను పరిశీలించేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు.

Bhogapuram Airport Land: భోగాపురానికే ఆ 500 ఎకరాలు

Bhogapuram Airport Land: భోగాపురానికే ఆ 500 ఎకరాలు

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి జగన్ హయాంలో వెనక్కి తీసుకున్న 500 ఎకరాలను మళ్లీ అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం వల్ల విమానాశ్రయ నిర్మాణానికి తగిన స్థలం పూర్తిగా సిద్ధమవుతుంది.

Ram Mohan Naidu: నా పని తీరుపై మూడు నిఘా నేత్రాలు

Ram Mohan Naidu: నా పని తీరుపై మూడు నిఘా నేత్రాలు

నాపై మోదీ, చంద్రబాబు, ప్రజల నిఘా ఉంది కాబట్టే పని తీరు మెరుగుపరుచుకుంటున్నాను అని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కొత్త ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Indigo Airlines: విశాఖ-బెజవాడ విమాన సర్వీస్‌ పునరుద్ధరణ

Indigo Airlines: విశాఖ-బెజవాడ విమాన సర్వీస్‌ పునరుద్ధరణ

జూన్ 1 నుంచి ఇండిగో సంస్థ విశాఖపట్నం-విజయవాడ మధ్య విమాన సర్వీస్‌ను పునఃప్రారంభిస్తోంది. ఉదయం 7.15కి విజయవాడ నుంచి బయలుదేరి 8.25కి విశాఖ చేరుకుని, తిరిగి 8.45కి బయలుదేరి 9.50కి విజయవాడకు చేరుకుంటుంది.

Vijayawada Airport: విమానయానం రయ్‌ రయ్‌

Vijayawada Airport: విమానయానం రయ్‌ రయ్‌

విజయవాడ ఎయిర్‌పోర్టు ఏపీలో అత్యధిక 40 శాతం వృద్ధితో అగ్రస్థానంలో నిలిచింది. రాజమండ్రి, తిరుపతి, విశాఖ వంటి విమానాశ్రయాల్లోనూ ప్రయాణికుల సంఖ్య పెరిగింది.

Aviation Minister: భోగాపురం ఎయిర్‌పోర్టును వేగవంతం చేయండి

Aviation Minister: భోగాపురం ఎయిర్‌పోర్టును వేగవంతం చేయండి

భోగాపురం విమానాశ్రయ పనులను వేగవంతం చేయాలని కోరిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. కేంద్ర మంత్రులను కలిసి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు

Minister TG Bharat: అనకాపల్లిలో మిట్టల్‌ నిప్పాన్‌ స్టీల్‌ప్లాంట్‌

Minister TG Bharat: అనకాపల్లిలో మిట్టల్‌ నిప్పాన్‌ స్టీల్‌ప్లాంట్‌

దేశంలోనే ఉత్పత్తి పరంగా అతిపెద్ద స్టీల్‌ ప్లాంట్‌ అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు కానుంది. ఈ జిల్లాలో దాదాపు రూ.1,47,162 కోట్ల పెట్టుబడితో మిట్టల్‌ నిప్పాన్‌ కంపెనీ స్టీల్‌ ప్లాంట్‌

Tirupati Airport: తిరుపతి విమానాశ్రయంలో అతిపెద్ద రన్‌వే

Tirupati Airport: తిరుపతి విమానాశ్రయంలో అతిపెద్ద రన్‌వే

ప్రస్తుతం ఈ విమానాశ్రయంలో అందుబాటులో ఉన్న 2,285 మీటర్ల రన్‌వేను రూ.156.16 కోట్లు వెచ్చించి 3,810 మీటర్లకు విస్తరించారు.

 K. Ram Mohan Naidu : కొత్తగా 120 ప్రాంతాలకువిమాన సౌకర్యం

K. Ram Mohan Naidu : కొత్తగా 120 ప్రాంతాలకువిమాన సౌకర్యం

విమానాశ్రయాల నిర్మాణం, సీప్లేన్‌, హెలికాప్టర్లు.. ఇలా ఏదో ఒక రూపంలో కనెక్టివిటీ కల్పిస్తామన్నారు. మంగళవారం గుంటూరులో బీజేపీ ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్‌ (2025-26)పై ఏర్పాటు చేసిన చర్చాగోష్ఠిలో ఆయన మాట్లాడారు.

Minister Ram Mohan Naidu : డ్రోన్ల హబ్‌గా రాష్ట్రం

Minister Ram Mohan Naidu : డ్రోన్ల హబ్‌గా రాష్ట్రం

‘రాష్ట్రం డ్రోన్ల హబ్‌గా మారనుంది. అందుకు సీఎం చంద్రబాబు సుముఖంగా ఉన్నారు’ అని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి