Home » AV Ranganath
జలవనరులన్నీ ప్రజల ఆస్తులేనని వాటిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. హైదరాబాద్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
అక్రమ నిర్మాణాలంటూ ఆగమేఘాల మీద భవనాలను కూల్చివేస్తున్న హైడ్రా తీరును హైకోర్టు తప్పుపట్టింది. ఏ అధికారంతో కూల్చివేస్తున్నారో చెప్పాలని హైడ్రా కమిషనర్ను ఆదేశించింది.
నగరంలో అక్రమ నిన్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోంది హైడ్రా. వరుస కూల్చివేతలతో హడలెత్తిస్తోంది. ఎక్కడ అక్రమ నిర్మాణాలున్నా.. రాత్రికి రాత్రే సదరు ప్రాంతానికి వెళ్లి.. అక్రమ కట్టడాలన్నీ కూల్చిపడేస్తున్నారు. చూస్తుండగానే నిర్మాణాలన్నింటినీ నేలమట్టం చేసేస్తున్నారు.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వచ్చే సోమవారం ఉదయం 10:30 గంటలకు హాజరవ్వాలని ఆదేశించింది. కోర్టులో పెండింగ్లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారని హైకోర్టు ప్రశ్నించింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా కూల్చివేతలతో స్థానికుల్లో టెన్షన్ మొదలవుతోంది. ఇప్పటికే వరుసగా కూల్చివేతలు జనుగుతుండడంతో బుల్ డోజర్లు తమ ఇళ్లమీదకి ఎప్పుడొస్తాయోనని తీవస్థాయిలో ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వ భూములు, పార్కు స్థలాలు, చెరువుల పరిరక్షణకు హైడ్రా బహుముఖ వ్యూహం అమలు చేస్తోంది.
జలవనరుల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రాకు సిబ్బందిని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటైన ‘హైడ్రా’ మరోసారి దూకుడు ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో అక్రమంగా నిర్మించిన రూ.కోట్ల విలువైన విల్లాలను నేలమట్టం చేస్తోంది.
హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ అక్టోబరులోపు ఆరినెన్స్ రాబోతుందని ఆ సంస్థ కమిషనర్ ఏవీ రంగనాథ్ వెల్లడించారు.
నగరంలో చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికారులపై చర్యలకు ఉన్నతాధికారులు సిద్ధమైనట్లు తెలిసింది.