• Home » ATM

ATM

ATM: నగరంలో అంతర్రాష్ట్ర దొంగలు.. 2 రోజుల్లో 2 ఏటీఎంలు లూటీ

ATM: నగరంలో అంతర్రాష్ట్ర దొంగలు.. 2 రోజుల్లో 2 ఏటీఎంలు లూటీ

నగరంలో అంతర్రాష్ట్ర దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. రెండు రోజుల క్రితం రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ఎస్‌బీఐ ఏటీఎంను టార్గెట్‌ చేసిన దొంగలు కేవలం 4 నిమిషాల్లోనే 30 లక్షలు లూటీ చేశారు.

ATM Robbery: ఏటీఎంలో చోరీ యత్నం.. బిగ్ ట్విస్ట్

ATM Robbery: ఏటీఎంలో చోరీ యత్నం.. బిగ్ ట్విస్ట్

ATM Robbery: హైదరాబాద్‌లో వరుస ఏటీఏం చోరీల ఘటనలు చోటు చేసుకొంటున్నాయి. మైలార్ దేవ్ పల్లిలోని ఏటీఏంలో దుండగులు చోరీకి యత్నించారు. అయితే అదే సమయంలో ఏటీఎంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

నాలుగు నిమిషాల్లో ఏటీఎంలో రూ. 29 లక్షల చోరీ

నాలుగు నిమిషాల్లో ఏటీఎంలో రూ. 29 లక్షల చోరీ

తెల్లవారుజామున ఓ ఏటీఎంను పగలగొట్టి రూ.29.60 లక్షలతో ఉడాయించారు దుండగులు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Hyderabad: ఏటీఎం సెంటర్లే టార్గెట్‌.. అమాయకుల దృష్టి మరల్చి కార్డుల చోరీ

Hyderabad: ఏటీఎం సెంటర్లే టార్గెట్‌.. అమాయకుల దృష్టి మరల్చి కార్డుల చోరీ

ఏటీఎం సెంటర్లే లక్ష్యంగా చేసుకొని వృద్ధులు, మహిళలు, అమాయకుల దృష్టి మరల్చి ఏటీఎం కార్డులను చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా ఆటకట్టించారు దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్‌, బహదూర్‌పురా(Bahadurpura) పోలీసులు. ముగ్గురిని అరెస్ట్‌ చేశారు.

RBI Alert: ATM కార్డు వినియోగదారులకు ఆర్‌బీఐ హెచ్చరిక..

RBI Alert: ATM కార్డు వినియోగదారులకు ఆర్‌బీఐ హెచ్చరిక..

సైబర్ నేరగాళ్లను నివారించడానికి ATM కార్డ్‌లోని కీ నంబర్‌ను తొలగించాలని RBI సూచించింది. ఆ సంఖ్య ఏమిటి? ఎందుకు తొలగించాలి? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం..

 ATM  ఏటీఎంలో చోరీ ఇంటి దొంగల పనే..!

ATM ఏటీఎంలో చోరీ ఇంటి దొంగల పనే..!

చంద్రగిరి పట్టణం కొత్తపేటలోని కోసూరి కాంప్లెక్స్‌లో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో గురువారం రాత్రి జరిగిన చోరీ ఇంటి దొంగల పనే అని పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితులను గుర్తించినట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులున్నట్లు సమాచారం.

Theft ఎస్బీఐ ఏటీఎంలో రూ.39 లక్షల చోరీ

Theft ఎస్బీఐ ఏటీఎంలో రూ.39 లక్షల చోరీ

చంద్రగిరి పట్టణం కొత్తపేటలోని కోసూరి కాంప్లెక్స్‌లో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో గురువారం రాత్రి చోరీ జరిగింది.

Visakhapatnam : ఏటీఎంల్లో భారీ చోరీ

Visakhapatnam : ఏటీఎంల్లో భారీ చోరీ

విశాఖలో కొందరు ఆగంతకులు రెండు ఎస్‌బీఐ ఏటీఎంలను కొల్లగొట్టి పోలీసులకు సవాల్‌ విసిరారు. పెందుర్తి, తగరపువలసలో రెండు చోట్ల కలిపి మొత్తం రూ.33లక్షలు అపహరించుకుపోయారు.

Krishnachandra Patra : దేశంలో మొట్టమొదటి రైస్‌ ఏటీఎం

Krishnachandra Patra : దేశంలో మొట్టమొదటి రైస్‌ ఏటీఎం

దేశంలోనే మొట్టమొదటి ’రైస్‌ ఎటీఎం‘ను ఒడిసా ప్రభుత్వం ప్రారంభించింది. భువనేశ్వర్‌లోని మంచేశ్వర్‌లో ఓ గోదాములో ఏర్పాటు చేసిన ఈ ఏటీఎంను ఆ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కృష్ణాచంద్ర పాత్ర ప్రారంభించారు.

Odisha: విద్యార్థులకు అస్వస్థత.. దేశంలోనే తొలి రైస్ ఏటీఎం ఏర్పాటు

Odisha: విద్యార్థులకు అస్వస్థత.. దేశంలోనే తొలి రైస్ ఏటీఎం ఏర్పాటు

మధ్యాహ్నం భోజనం తిని దాదాపు 100 మంది విద్యార్థులు తీవ్ర అనారోగ్యం పాలైయ్యారు. ఆ క్రమంలో వాంతులు, ఛాతీ నొప్పితో వారంతా తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొన్నారు. దాంతో వారిని సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించి.. వైద్య చికిత్స అందించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి