• Home » Assam

Assam

Central Govt: వారికి రూ. 2లక్షలు ప్రకటించిన కేంద్రం

Central Govt: వారికి రూ. 2లక్షలు ప్రకటించిన కేంద్రం

బంగాళఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాన్(Remal Cyclone) కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఘటనలో చనిపోయిన కుటుంబాలకు రూ.2 లక్షలు ఇస్తామని ప్రధాని మోదీ శుక్రవారం ప్రకటించారు.

Lok Sabha Polls: మూడో విడత ప్రారంభం.. బీజేపీ, కాంగ్రెస్‌లను వెంటాడుతున్న భయం..

Lok Sabha Polls: మూడో విడత ప్రారంభం.. బీజేపీ, కాంగ్రెస్‌లను వెంటాడుతున్న భయం..

దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఏడు విడతలకు గానూ మూడో విడత పోలింగ్ ఇవాళ ప్రారంభమైంది. 12 రాష్ట్రాల్లోని 93 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. బీజేపీ, కాంగ్రెస్‌లను భయం వెంటాడుతోంది. మూడో దశలో ఎన్నికలు జరగనున్న స్థానాల్లో 2014, 2019లో ఎన్డీయే కూటమి మెజార్టీ సీట్లు సాధించింది. బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలంటే ఈ విడతలో ఎక్కవ స్థానాలు గెలవాల్సి ఉంటుంది.

Delhi: నేడు మూడో దశ

Delhi: నేడు మూడో దశ

సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా మంగళవారం మూడో దశ పోలింగ్‌ జరగనుంది. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటింగ్‌ నిర్వహించనున్నారు.

LokSabha Elections: తెలంగాణలో ఓవైసీ.. అసోంలో అజ్మల్: ప్రియాంక గాంధీ

LokSabha Elections: తెలంగాణలో ఓవైసీ.. అసోంలో అజ్మల్: ప్రియాంక గాంధీ

ఆసోం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వాస్ శర్మ (Himanta Biswa Sarma)అత్యంత అవినీతిపరుడైన నాయకుడని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priaynka Gandhi) అభివర్ణించారు. ఆయన పాలనలో మాఫియా రాజ్యం నడుస్తుందని ఆరోపించారు.

Guwahati: కాంగ్రెస్‌ ఫేక్‌ ప్రచారం  బీజేపీ వస్తే రిజర్వేషన్లు తీసేస్తారంటూ తప్పుడు విమర్శలు.

Guwahati: కాంగ్రెస్‌ ఫేక్‌ ప్రచారం బీజేపీ వస్తే రిజర్వేషన్లు తీసేస్తారంటూ తప్పుడు విమర్శలు.

బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మార్చేస్తుందని, రిజర్వేషన్లు తీసేస్తారని కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం చేస్తోందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు.

Lok Sabha Elections 2024: అమ్మేది ఈ ఇద్దరు...కొనేది ఆ ఇద్దరు

Lok Sabha Elections 2024: అమ్మేది ఈ ఇద్దరు...కొనేది ఆ ఇద్దరు

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ రంగం సంస్థలను మోదీ, అమిత్‌షాలు పారిశ్రామికవేత్తలైన అంబానీ, అదానీలకు అమ్మేస్తున్నారని అన్నారు.

West Bengal: ఇండియా కూటమి గెలిస్తే సీఏఏ, ఎన్‌ఆర్‌సీ రద్దు.. దీదీ సంచలన ప్రకటన

West Bengal: ఇండియా కూటమి గెలిస్తే సీఏఏ, ఎన్‌ఆర్‌సీ రద్దు.. దీదీ సంచలన ప్రకటన

కేంద్రంలోని బీజేపీ(BJP) సర్కార్ దేశాన్ని నిర్బంధ శిబిరంగా మార్చిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) విమర్శలు గుప్పించారు. అస్సాంలో టీఎంసీ అభ్యర్థులకు మద్దతుగా బుధవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో దీదీ పాల్గొన్నారు.

Lok Sabha Polls: బహుబలిని మించి.. ఒక కుటుంబం కోసం ఏకంగా పోలింగ్ బూత్.. ఎంతమంది ఓటర్లు ఉన్నారంటే..

Lok Sabha Polls: బహుబలిని మించి.. ఒక కుటుంబం కోసం ఏకంగా పోలింగ్ బూత్.. ఎంతమంది ఓటర్లు ఉన్నారంటే..

దేశం మొత్తం ఓట్ల పండుగ జరుగుతోంది. రాజకీయ నాయకులంతా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఎక్కడ ఓటరుంటే అక్కడ నాయకులు వాలిపోతున్నారు. ఏ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయనే లెక్కలు తీస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది.

Congress: పాకిస్తాన్ కోసమే కాంగ్రెస్ మేనిఫెస్టో.. సీఎం ఘాటు వ్యాఖ్యలు..

Congress: పాకిస్తాన్ కోసమే కాంగ్రెస్ మేనిఫెస్టో.. సీఎం ఘాటు వ్యాఖ్యలు..

ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీలు మేనిఫెస్టో ( Manifesto ) ప్రకటిస్తుంటాయి. తాము అధికారంలోకి వచ్చాక చేపట్టనున్న పనులను ముందుగానే ఓటర్లకు వెల్లడిస్తుంటాయి. ప్రజలపై హామీల వర్షం కురిపిస్తాయి.

Himanta Sarma: పెళ్లి చేసుకుంటే ఇప్పుడే చేసుకోండి, యూసీసీ వచ్చిందో జైలుకే..

Himanta Sarma: పెళ్లి చేసుకుంటే ఇప్పుడే చేసుకోండి, యూసీసీ వచ్చిందో జైలుకే..

అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ‌కు , ధుబ్రి ఎంపీ, ఏఐయూడీఎఫ్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్‌ కు మధ్య మాటలు తూటాలు పేలాయి. మీరు కోరుకుంటే మళ్లీ పెళ్లి చేసుకోండి, యూసీసీ రాష్ట్రంలో అమల్లోకి వచ్చిందంటే మాత్రం బహుభార్యాత్వం చట్టవిరుద్ధమవుతుందంటూ బద్రుద్దీన్‌పై శర్మ విసుర్లు విసిరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి