• Home » Assam

Assam

Himanta Biswa Sarma: లవ్ జిహాద్‌పై కొత్త చట్టం.. అసోం సీఎం సంచలన వ్యాఖ్యలు..

Himanta Biswa Sarma: లవ్ జిహాద్‌పై కొత్త చట్టం.. అసోం సీఎం సంచలన వ్యాఖ్యలు..

వివాదస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే అసోం సీఎం హిమంత బిస్వా శర్మ.. తాజాగా లవ్ జిహాద్‌కు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

UNESCO: అసోం సమాధులకు యునెస్కో గుర్తింపు.. ప్రత్యేకతలు ఇవే

UNESCO: అసోం సమాధులకు యునెస్కో గుర్తింపు.. ప్రత్యేకతలు ఇవే

ఈశాన్య భారత దేశంలోని ఓ ప్రదేశానికి తొలిసారిగా యునెస్కో(UNESCO) గుర్తింపు వచ్చింది. అసోంలోని అహోమ్‌ రాజవంశీకులు నిర్మించిన సమాధులకు శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చోటుదక్కింది.

Himanta Biswa Sarma: 2041 నాటికి ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా...

Himanta Biswa Sarma: 2041 నాటికి ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా...

అసోం జనాభాలో 40 శాతం మంది ముస్లింలు ఉన్నారని, 2041 నాటికి అసోంలో మెజారిటీ జనాభా ముస్లింలే కానున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిస్వా శర్మ కుండబద్ధలు కొట్టారు. ఈ వాస్తవాన్ని ఎవరూ కాదనలేరని చెప్పారు.

Delhi: అసోంలో 40 శాతానికి ముస్లిం జనాభా: హిమంత

Delhi: అసోంలో 40 శాతానికి ముస్లిం జనాభా: హిమంత

అసోంలో మారుతున్న జనాభా నిష్పత్తి తనకో పెద్ద సమస్యగా మారిందని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు.

Weather Report: ఉత్తర భారతదేశాన్ని వణికిస్తున్న వరుణుడు.. ఇలాగే పరిస్థితి ఉంటే..!

Weather Report: ఉత్తర భారతదేశాన్ని వణికిస్తున్న వరుణుడు.. ఇలాగే పరిస్థితి ఉంటే..!

రుతు పవనాల ప్రభావంతో ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలు వర్షాలకు అతలాకుతలం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో పరిస్థితి దారుణంగా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ప్రవేశించడంతో వర్షాల ప్రభావం స్పష్టంగా తెలుస్తోంది. కుండపోత వర్షాలతో కొన్ని ప్రాంతాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.

Rahul Gandhi: ‘నేను సైనికుడిని’ అంటూ.. కేంద్రానికి రాహుల్ గాంధీ డిమాండ్

Rahul Gandhi: ‘నేను సైనికుడిని’ అంటూ.. కేంద్రానికి రాహుల్ గాంధీ డిమాండ్

కాంగ్రెస్ ఎంపీ, విపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం మణిపూర్‌కి వెళ్లడానికి ముందు అస్సాంలోని కాచార్ జిల్లాలో వరద బాధితుల్ని కలుసుకున్నారు. ఫులెర్తాల్ వద్ద వరద సహాయక శిబిరాన్ని సందర్శించి..

Viral News: టీచర్ ఆ పని చేసినందుకు.. విద్యార్థి ఏం చేశాడో తెలుసా?

Viral News: టీచర్ ఆ పని చేసినందుకు.. విద్యార్థి ఏం చేశాడో తెలుసా?

ఒకప్పుడు ఉపాధ్యాయులను విద్యార్థులు దైవంగా భావించేవారు. తమకు విద్యాబుద్ధులు నేర్పించి, భవిష్యత్తుకు బాట వేసి, జీవితాలకు ఒక రూపం కల్పిస్తారు కాబట్టి.. వారిని ఎంతో గౌరవించేవారు. కానీ..

Floods: వరదల ఎఫెక్ట్.. 38కి చేరిన మృతులు

Floods: వరదల ఎఫెక్ట్.. 38కి చేరిన మృతులు

అసోంలో వరదల(Assam floods) పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గత కొన్ని రోజులుగా భారీ వరదలతో అల్లాడుతున్న అసోం ప్రజలు తాత్కాలిక శిబిరాల్లో నివసిస్తున్నారు. ఈ వరదల్లో ఇప్పటివరకు 38 మంది మృత్యువాత చెందగా, గత 24 గంటల్లో వరద నీటిలో మునిగి ముగ్గురు వ్యక్తులు మరణించారు.

Heavy Rains: భారీ వర్షాలతో అసోం అతలాకుతలం.. మోదీ, షాలకు ఫోన్ చేసిన సీఎం

Heavy Rains: భారీ వర్షాలతో అసోం అతలాకుతలం.. మోదీ, షాలకు ఫోన్ చేసిన సీఎం

పొరుగున ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల(Heavy Rains) కారణంగా అసోంలో వరదలు పోటెత్తుతున్నాయని అసోం సీఎం హిమంత బిస్వా శర్మ(Himanta Biswa Sarma) సోమవారం తెలిపారు. బ్రహ్మపుత్ర దాని ఉపనదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

Delhi : అసోంలో ‘క్యాష్‌ ఫర్‌ మార్క్స్‌’ కుంభకోణం

Delhi : అసోంలో ‘క్యాష్‌ ఫర్‌ మార్క్స్‌’ కుంభకోణం

అసోం రాష్ట్రంలో ‘క్యాష్‌ ఫర్‌ మార్క్స్‌’ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. విద్యార్థుల మార్కులు పెంచడం కోసం యూనివర్సిటీ సిబ్బంది నగదు తీసుకున్నట్లు బయటపడింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి