Home » Assam
ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కుటుంబంపై భూముల ఆరోపణలున్నాయని, వాటి నుంచి దారి మళ్లించేందుకే తమపై ఆయన వివాదాలు సృష్టిస్తున్నారని గౌహతిలో మీడియాతో మాట్లాడుతూ గౌరవ్ గొగోయ్ చెప్పారు.
మేఘాలయలోని బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 16 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. తూర్పు జైంతియా హిల్స్ జిల్లాలో ఈ ఘోర ప్రమాదం జరిగింది.
అసోం రాజధాని గౌహతి పంజాబరిలో మానవత్వానికే మచ్చ తెచ్చే ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఒక ఇంట్లో బానిసలా మగ్గుతున్న 13 ఏళ్ల బాలికను జిల్లా కార్మిక టాస్క్ ఫోర్స్ అధికారులు రక్షించారు. బాలికను అత్యంత అమానవీయంగా మంచం లోపల ఉన్న ర్యాక్లో దాచిపెట్టారు.
భారతదేశ వైవిధ్యతను ఏకం చేస్తూ, వివిధ సమాజాల మధ్య ఐక్యతను పెంచే విధంగా అస్సాం రాష్ట్రంలో బగురుంబా నృత్య ప్రదర్శన జరిగింది. భావి తరాలకు సాంస్కృతిక వారసత్వాన్ని అందించే ఈ కార్యక్రమంపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. బగురుంబా ద్వౌ కార్యక్రమంపై ప్రశంసలు కురిపించారు.
అస్సాం, కేరళ, రాజస్థాన్, తమిళనాడు-పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్కు సీనియర్ పరిశీలకులను ఏఐసీసీ నియమించింది.
ఈశాన్య రాష్ట్రంలో భూప్రకంపనలు సంభవించాయి. అస్సామ్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లోని వేరు వేరు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించినట్టు ఎన్సీఎస్ పేర్కొంది.
అస్సాంలో తాజాగా దారుణ ఘటన వెలుగు చూసింది. క్షుద్రపూజలు చేస్తున్నారన్న అనుమానంతో కొందరు గ్రామస్థులు ఓ జంట ఉంటున్న ఇంటికి నిప్పుపెట్టారు. మంటల్లో చిక్కుకుని ఆ జంట సజీవదహనమైంది.
గత కొంత కాలంగా అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ప్రభుత్వం ఎంత కట్టడి చేసినా తరుచూ జరుగుతున్న అల్లర్లను కంట్రోల్ చేయలేకపోతుంది. ఇక్కడ మరోసారి చెలరేగిన అల్లర్లకు ఇద్దరు బలయ్యారు.
అసోం, ఈశాన్య రాష్ట్రాలకు దశాబ్దాలుగా కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని, కాంగ్రెస్ చేసిన తప్పిదాలను తాను సరిదిద్దుతున్నానని మోదీ చెప్పారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ అస్సాం పర్యటనలో భాగంగా గువాహటిలోని ‘లోకప్రియ గోపీనాథ్ బార్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం’ కొత్త ఇంటిగ్రెటెడ్ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. ఈ కొత్త టెర్మినల్ విశేషాలు ఏంటో తెలుసుకుందాం.