• Home » Assam

Assam

Rahul Gandhi: ‘నేను సైనికుడిని’ అంటూ.. కేంద్రానికి రాహుల్ గాంధీ డిమాండ్

Rahul Gandhi: ‘నేను సైనికుడిని’ అంటూ.. కేంద్రానికి రాహుల్ గాంధీ డిమాండ్

కాంగ్రెస్ ఎంపీ, విపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం మణిపూర్‌కి వెళ్లడానికి ముందు అస్సాంలోని కాచార్ జిల్లాలో వరద బాధితుల్ని కలుసుకున్నారు. ఫులెర్తాల్ వద్ద వరద సహాయక శిబిరాన్ని సందర్శించి..

Viral News: టీచర్ ఆ పని చేసినందుకు.. విద్యార్థి ఏం చేశాడో తెలుసా?

Viral News: టీచర్ ఆ పని చేసినందుకు.. విద్యార్థి ఏం చేశాడో తెలుసా?

ఒకప్పుడు ఉపాధ్యాయులను విద్యార్థులు దైవంగా భావించేవారు. తమకు విద్యాబుద్ధులు నేర్పించి, భవిష్యత్తుకు బాట వేసి, జీవితాలకు ఒక రూపం కల్పిస్తారు కాబట్టి.. వారిని ఎంతో గౌరవించేవారు. కానీ..

Floods: వరదల ఎఫెక్ట్.. 38కి చేరిన మృతులు

Floods: వరదల ఎఫెక్ట్.. 38కి చేరిన మృతులు

అసోంలో వరదల(Assam floods) పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గత కొన్ని రోజులుగా భారీ వరదలతో అల్లాడుతున్న అసోం ప్రజలు తాత్కాలిక శిబిరాల్లో నివసిస్తున్నారు. ఈ వరదల్లో ఇప్పటివరకు 38 మంది మృత్యువాత చెందగా, గత 24 గంటల్లో వరద నీటిలో మునిగి ముగ్గురు వ్యక్తులు మరణించారు.

Heavy Rains: భారీ వర్షాలతో అసోం అతలాకుతలం.. మోదీ, షాలకు ఫోన్ చేసిన సీఎం

Heavy Rains: భారీ వర్షాలతో అసోం అతలాకుతలం.. మోదీ, షాలకు ఫోన్ చేసిన సీఎం

పొరుగున ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల(Heavy Rains) కారణంగా అసోంలో వరదలు పోటెత్తుతున్నాయని అసోం సీఎం హిమంత బిస్వా శర్మ(Himanta Biswa Sarma) సోమవారం తెలిపారు. బ్రహ్మపుత్ర దాని ఉపనదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

Delhi : అసోంలో ‘క్యాష్‌ ఫర్‌ మార్క్స్‌’ కుంభకోణం

Delhi : అసోంలో ‘క్యాష్‌ ఫర్‌ మార్క్స్‌’ కుంభకోణం

అసోం రాష్ట్రంలో ‘క్యాష్‌ ఫర్‌ మార్క్స్‌’ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. విద్యార్థుల మార్కులు పెంచడం కోసం యూనివర్సిటీ సిబ్బంది నగదు తీసుకున్నట్లు బయటపడింది.

Assam: యూనివర్సిటీలో మార్క్‌షీట్ స్కాం.. తొమ్మిది మంది అరెస్ట్

Assam: యూనివర్సిటీలో మార్క్‌షీట్ స్కాం.. తొమ్మిది మంది అరెస్ట్

గౌహతి యూనివర్సిటీలో సంచలనం సృష్టించిన మార్క్‌షీట్ కుంభకోణం కేసులో తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారులు శనివారం వెల్లడించారు. వీరిలో కీలక సూత్రదారి కూడా ఉన్నారని తెలిపారు.

Viral video: ఇది ఏనుగుల దండ‘యాత్ర’.. ఉదృతంగా ప్రవహిస్తున్న నదిని ఎలా దాటుతున్నాయో చూస్తే..

Viral video: ఇది ఏనుగుల దండ‘యాత్ర’.. ఉదృతంగా ప్రవహిస్తున్న నదిని ఎలా దాటుతున్నాయో చూస్తే..

వర్షాకాలంలో కాలువులు, నదులు దాటే సమయంలో మనుషులు, జంతువులు ఇబ్బందులు పడడం చూస్తుంటాం. అయితే కొన్ని జంతువులు మాత్రం ఎంతో తెలివిగా నదులను దాటుతుంటాయి. ఉదృతంగా..

Assam : అసోం వరదల్లో 37 మంది మృతి

Assam : అసోం వరదల్లో 37 మంది మృతి

అసోం వరదల్లో మృతుల సంఖ్య 37కు చేరింది. మరొకరు గల్లంతయ్యారు. సుమారు 4 లక్షల మంది వరద ప్రభావానికి గురై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Assam Police: ఐసీయూలో గన్ సౌండ్.. ఏం జరిగిందంటే..?

Assam Police: ఐసీయూలో గన్ సౌండ్.. ఏం జరిగిందంటే..?

సిలాదిత్య చెటియా 2009 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం అసోం హోం సెక్రటరీగా పనిచేస్తున్నారు. భార్యకు క్యాన్సర్ రావడంతో గత నాలుగు నెలల నుంచి సెలవులో ఉన్నారు. గువహటిలో గల నెమ్ కేర్ ఆస్పత్రిలో భార్యకు చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి దిగజారింది.

Assam floods: మళ్లీ భారీ వర్షాలు, వరదలు.. 25కి చేరిన మృతులు

Assam floods: మళ్లీ భారీ వర్షాలు, వరదలు.. 25కి చేరిన మృతులు

రెమాల్ తుపాన్ కారణంగా భారీ వర్షాలు, వరదలతో ఈశాన్యంలోని పలు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఆ క్రమంలో అసోంలో కురిసిన భారీ వర్షాలకు, వరదలకు మరణించిన వారి సంఖ్య 25కు చేరింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి