• Home » Assam

Assam

Rahul Gandhi: నేనేం తప్పు చేశాను.. ఆలయంలోకి అనుమతి నిరాకరణపై రాహుల్ మండిపాటు

Rahul Gandhi: నేనేం తప్పు చేశాను.. ఆలయంలోకి అనుమతి నిరాకరణపై రాహుల్ మండిపాటు

భారత్ జోడో న్యాయ్ యాత్ర(Barath Jodo Nyay Yatra)లో భాగంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) అసోంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఆయన నాగావ్‌లోని బటద్రవ సత్ర ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్లగా అక్కడి అధికారులు అడ్డుకున్నారు.

Congress: జైరాం రమేష్ కారుపై బీజేపీ కార్యకర్తల దాడి..వైరల్ వీడియో?

Congress: జైరాం రమేష్ కారుపై బీజేపీ కార్యకర్తల దాడి..వైరల్ వీడియో?

భారత్ జోడో న్యాయ్ యాత్ర విజయవంతం కావడంతోనే అసోం సీఎం భయపడి దాడులకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అసోంలోని సునీత్‌పూర్ జిల్లా జుముగురిహాట్ వద్ద కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ కారుపై పలువురు వ్యక్తులు దాడి చేశారని కాంగ్రెస్ అంటోంది.

Amit Shah: షా కీలక ప్రకటన.. భారత్ - మియన్మార్ మధ్య కంచె

Amit Shah: షా కీలక ప్రకటన.. భారత్ - మియన్మార్ మధ్య కంచె

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amith Shah) శనివారం కీలక ప్రకటన చేశారు. బంగ్లాదేశ్ నుంచి వలసలను ఆపినట్లే మియన్మార్ నుంచి వచ్చే వారికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. అసోం రాజధాని గౌహతిలో పోలీసు కమాండోల పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆయన మాట్లాడుతూ.. భారత్ - మియన్మార్ మధ్య కంచె వేస్తామని చెప్పారు.

Assam: రాహుల్‌పై విరుచుకుపడ్డ హిమంతా.. అవినీతిలో కాంగ్రెస్ మించినవారు లేరంటూ విసుర్లు

Assam: రాహుల్‌పై విరుచుకుపడ్డ హిమంతా.. అవినీతిలో కాంగ్రెస్ మించినవారు లేరంటూ విసుర్లు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై(Rahul Gandhi) అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ(Himanth Biswa Sarma) మండిపడ్డారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రాహుల్ అసోంలో పర్యటిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు.

Breaking News: అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి

Breaking News: అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి

National: అస్సాం రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోలాఘాట్‌లోని డెర్గావ్ సమీపంలోని బలిజం ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొనడంతో 12 మంది మృతి చెందారు. బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Assam-Mayanmar: చిచ్చు రేపిన సిబల్ వ్యాఖ్యలు..విరుచుకుపడిన సీఎం

Assam-Mayanmar: చిచ్చు రేపిన సిబల్ వ్యాఖ్యలు..విరుచుకుపడిన సీఎం

అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ మధ్య వాగ్యుద్ధం చెలరేగింది. అసోం ఒకప్పుడు మయన్మార్‌లో భాగంగా ఉండేదంటూ కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఆయన వ్యాఖ్యలను శర్మ తోసిపుచ్చారు. అసోం ఎప్పుడూ మయన్మార్‌లో భాగంగా లేదన్నారు.

Earthquake: అసోంలో భూకంపం.. తీవ్రత ఎలా ఉందంటే..?

Earthquake: అసోంలో భూకంపం.. తీవ్రత ఎలా ఉందంటే..?

గురువారం ఉదయం అసోంలో భూకంపం సంభవించింది. ఉదయం 5 గంటల 42 నిమిషాల సమయంలో గౌహతిలో భూప్రకంపనలు సంభించాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

Shocking: మెట్లు దిగుతున్న అపార్ట్మెంట్ యజమాని.. ఓ ఫ్లాట్ వద్దకు రాగానే సడన్‌గా వచ్చిందో డౌట్.. లోపలికి వెళ్లి చూస్తే..!

Shocking: మెట్లు దిగుతున్న అపార్ట్మెంట్ యజమాని.. ఓ ఫ్లాట్ వద్దకు రాగానే సడన్‌గా వచ్చిందో డౌట్.. లోపలికి వెళ్లి చూస్తే..!

మెట్లు దిగుతూ ఒక్కసారిగా ఓ ఫ్లాట్ ముందు ఆగిపోయిన యజమాని. అనుమానంతో కిటికీ తలుపుల్లోనుండి తొంగిచూస్తే..

Landslides: అరుణాచల్ ప్రదేశ్‌లో విరిగిపడిన కొండచరియలు..  ప్రమాదంలో మెగా పవర్ ప్రాజెక్ట్

Landslides: అరుణాచల్ ప్రదేశ్‌లో విరిగిపడిన కొండచరియలు.. ప్రమాదంలో మెగా పవర్ ప్రాజెక్ట్

ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలను ప్రకృతి విపత్తులు బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా అక్కడ కొండ చరియలు విరిగిపడటంతో మెగా పవర్ ప్రాజెక్ట్(Mega Hydal Power Project) ప్రమాదంలో పడింది.

Shocking Case: అప్పుడే పుట్టిన బాబు.. చనిపోయాడని సర్టిఫికెట్ కూడా ఇచ్చిన డాక్టర్లు.. అంత్యక్రియలు చేస్తుండగా షాకింగ్ ట్విస్ట్..!

Shocking Case: అప్పుడే పుట్టిన బాబు.. చనిపోయాడని సర్టిఫికెట్ కూడా ఇచ్చిన డాక్టర్లు.. అంత్యక్రియలు చేస్తుండగా షాకింగ్ ట్విస్ట్..!

ఆస్పత్రుల్లో అప్పడప్పుడూ ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. చికిత్స కోసం వెళ్లిన వారు ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోవడం, అలాగే ప్రాణాలు పోతాయనుకున్న సమయంలో క్షేమంగా తిరిగిరావడం జరుగుతుంటుంది. మరికొన్నిసార్లు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి