• Home » Assam

Assam

PM Modi: ఏనుగుపై మోదీ సవారీ.. ఎక్కడంటే..?

PM Modi: ఏనుగుపై మోదీ సవారీ.. ఎక్కడంటే..?

అసోం పర్యటనలో ప్రధాని మోదీ బిజీగా ఉన్నారు. శనివారం ఉదయం ప్రధాని మోదీ కజిరంగ జాతీయ పార్క్‌ను సందర్శించారు. సెంట్రల్ కోహురా రేంజ్‌లో గల మిహిముఖ్ ఏరియాలో ఏనుగు మీద ప్రధాని మోదీ సవారీ చేశారు. తర్వాత అక్కడే జీపులో సవారీ చేశారు. ప్రధాని మోదీతో పార్క్ డైరెక్టర్ సోనాలి ఘోష్, ఇతర సీనియర్ ఫారెస్ట్ అధికారులు ఉన్నారు.

BJP: నేను బతికున్నంత కాలం బాల్య వివాహాలను అనుమతించను: అసోం సీఎం

BJP: నేను బతికున్నంత కాలం బాల్య వివాహాలను అనుమతించను: అసోం సీఎం

కాంగ్రెస్ పార్టీపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ విరుచుకుపడ్డారు. బాల్య వివాహాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను బతికి ఉన్నన్నీ రోజులు రాష్ట్రంలో బాల్య వివాహాలు జరగనీయనని స్పష్టం చేశారు.

Muslim Marriage Law: ముస్లిం వివాహ చట్టం రద్దు.. దీని వల్ల వచ్చే మార్పులేంటి?

Muslim Marriage Law: ముస్లిం వివాహ చట్టం రద్దు.. దీని వల్ల వచ్చే మార్పులేంటి?

అస్సాంలో హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) నేతృత్వంలోని బీజేపీ (BJP) ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. యూనిఫాం సివిల్ కోడ్‌కి (Uniform Civil Code) పెద్దపీట వేస్తూ.. ముస్లింలలో వివాహాలు & విడాకులను (Muslim Marriage Registration Law) నియంత్రించే వ్యక్తిగత చట్టాన్ని రద్దు చేయాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయించింది.

Rahul Gandhi: ఆ కేసులో రాహుల్ గాంధీకి మరో దెబ్బ.. సమన్లు జారీ చేసిన సీఐడీ

Rahul Gandhi: ఆ కేసులో రాహుల్ గాంధీకి మరో దెబ్బ.. సమన్లు జారీ చేసిన సీఐడీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి షాకుల మీదు షాకులు తగులుతున్నాయి. భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభించిన నాటి నుంచి అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో గత నెలలో అసోంలో 'భారత్ జోడో న్యాయ యాత్ర' సందర్భంగా జరిగిన ఘర్షణ కేసులో రాహాల్ సహా 11 మంది కాంగ్రెస్ నేతలకు అసోం సీఐడీ తాజాగా సమన్లు జారీ చేసింది.

Narendra Modi: ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌ షురూ..ఆ రాష్ట్రాలను అష్టలక్ష్మిగా అభివర్ణించిన మోదీ

Narendra Modi: ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌ షురూ..ఆ రాష్ట్రాలను అష్టలక్ష్మిగా అభివర్ణించిన మోదీ

గౌహతిలో ఈరోజు(ఫిబ్రవరి 19న) ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌ ప్రారంభం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ క్రీడాకారులనుద్దేశించి ప్రసంగించారు. దీంతోపాటు ఈశాన్య రాష్ట్రాలను అష్టలక్ష్మిగా అభివర్ణించారు.

Love Triangle: ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. ఇద్దరు హోటల్ రూంలోకి వెళ్లాక షాకింగ్ సీన్

Love Triangle: ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. ఇద్దరు హోటల్ రూంలోకి వెళ్లాక షాకింగ్ సీన్

‘ప్రేమ’ అనేది ఎంతో పవిత్రమైంది. అదృష్టం ఉంటే తప్ప ఇది అందరికీ దక్కదు. కానీ.. ప్రస్తుత తరంలోని కొందరు యువతీ యువకులు దీనిని భ్రష్టు పట్టించేశారు. తమ కామవాంఛ తీర్చుకోవడం కోసం ప్రేమ నాటకాలు ఆడుతున్నారు. ‘ప్రే’మించుకున్నామా.. ‘మ’రచిపోయామా అన్నట్టుగా యువత తయారైంది.

Narendra Modi: రూ.11,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన..వీటితో ఉపాధి కూడా

Narendra Modi: రూ.11,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన..వీటితో ఉపాధి కూడా

అసోం(assam)లో మొత్తం రూ.11,600 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ(narendra modi) ఆదివారం శంకుస్థాపన చేశారు. గౌహతి ఖానాపరాలోని వెటర్నరీ కళాశాల మైదానంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా ప్రసంగించారు.

Himata Biswa Sarma: అసోం యాత్రలో రాహుల్‌ను పోలిన వ్యక్తి.. సీఎం సంచలన అభియోగం

Himata Biswa Sarma: అసోం యాత్రలో రాహుల్‌ను పోలిన వ్యక్తి.. సీఎం సంచలన అభియోగం

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అసోంలో జనవరి 18 నుంచి 25 వరకూ జరిపిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'లో ఆయనను పోలిన వ్యక్తిని గుర్తించామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత్ బిస్వ శర్మ తెలిపారు. యాత్రలోని కొన్ని ప్రాంతాల్లో రాహుల్‌ను పోలిన వ్యక్తిని వాడుకున్నారని ఆయన ఆరోపించారు. త్వరలోనే ఆ వ్యక్తి పేరును బయటపెడతామని చెప్పారు.

Himanta sarma: రాహుల్‌ను అరెస్టు చేస్తాం...ఎప్పుడంటే

Himanta sarma: రాహుల్‌ను అరెస్టు చేస్తాం...ఎప్పుడంటే

రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' అసోంలో దుమారం రేపుతోంది. రాహుల్ ప్రజలను రెచ్చగొడుతున్నారంటూ ఆయనపై ఎఫ్ఐఆర్‌ నమోదుకు ఆదేశాలిచ్చిన అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ తాజాగా రాహుల్‌‌ను అరెస్టు చేసి తీరుతామన్నారు.

YS Sharmila:అస్సాం ప్రభుత్వం రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలి

YS Sharmila:అస్సాం ప్రభుత్వం రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలి

అస్సాం ప్రభుత్వం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila ) డిమాండ్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి