Home » Assam
అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ మధ్య వాగ్యుద్ధం చెలరేగింది. అసోం ఒకప్పుడు మయన్మార్లో భాగంగా ఉండేదంటూ కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఆయన వ్యాఖ్యలను శర్మ తోసిపుచ్చారు. అసోం ఎప్పుడూ మయన్మార్లో భాగంగా లేదన్నారు.
గురువారం ఉదయం అసోంలో భూకంపం సంభవించింది. ఉదయం 5 గంటల 42 నిమిషాల సమయంలో గౌహతిలో భూప్రకంపనలు సంభించాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
మెట్లు దిగుతూ ఒక్కసారిగా ఓ ఫ్లాట్ ముందు ఆగిపోయిన యజమాని. అనుమానంతో కిటికీ తలుపుల్లోనుండి తొంగిచూస్తే..
ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలను ప్రకృతి విపత్తులు బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా అక్కడ కొండ చరియలు విరిగిపడటంతో మెగా పవర్ ప్రాజెక్ట్(Mega Hydal Power Project) ప్రమాదంలో పడింది.
ఆస్పత్రుల్లో అప్పడప్పుడూ ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. చికిత్స కోసం వెళ్లిన వారు ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోవడం, అలాగే ప్రాణాలు పోతాయనుకున్న సమయంలో క్షేమంగా తిరిగిరావడం జరుగుతుంటుంది. మరికొన్నిసార్లు...
సోషల్ మీడియా కారణంగా వివిధ ప్రాంతాలలో వెలుగులోకి వచ్చే కొన్ని సంఘటనలు ఉలిక్కిపడేలా చేస్తుంటాయి. ఇప్పుడూ అలాంటి సంఘటన అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. కన్నతల్లి మరణంచి ఆ మృతదేహం కంపు కొడుతున్నా అదే ఇంట్లో వారం రోజులపాటు ఉందొక కూతురు.
సాంకేతిక పరంగా ప్రపంచ దేశాలకు గట్టి పోటీనిస్తున్న ఈరోజుల్లోనూ మన దేశంలో బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందించాల్సిన తల్లిదండ్రులే డబ్బులకు అమ్ముడుపోయి, మేజర్ కాకముందే..
దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఢిల్లీతోపాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం భూప్రకంపనలు వచ్చాయి.
బాల్య వివాహాలు అరికట్టే వరకు 'మియా'(Miya) సామాజికవర్గ ఓట్లు బీజేపీ(BJP)కి అవసరం లేదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ(Himanta Biswa Sarma) సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాల్య వివాహాలను వ్యతిరేకించి తమను తాము సంస్కరించుకునే వరకు చార్ ప్రాంతంలో ఉన్న మియా ప్రజల ఓట్లు పదేళ్ల వరకు అక్కర్లేదని స్పష్టం చేశారు.
అస్సాంలో ఆదివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీంతో ప్రజలంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో తెల్లవారుజామున 3:01 గంటల సమయంలో ధుబ్రి జిల్లాలో భూకంపం వచ్చింది.