• Home » Ashwini Vaishnaw

Ashwini Vaishnaw

Chenab Rail Bridge: ఒక ట్వీట్‌తో భారత్ గొప్పతనాన్ని చెప్పిన రైల్వే మంత్రి..

Chenab Rail Bridge: ఒక ట్వీట్‌తో భారత్ గొప్పతనాన్ని చెప్పిన రైల్వే మంత్రి..

ప్రపంచంలోనే ఎత్తైన రైలు వంతెనగా గుర్తింపు పొందింది. వంపు వంతెన నిర్మాణంలో భాగంగా 2017 నవంబర్:‌లో బేస్ సపోర్ట్ పూర్తైనట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. 2021 ఏప్రియల్‌లో చీనాబ్ రైలు వంతెన ఆర్చ్ పనులు పూర్తికాగా..

Rail Rakshak Dal: వరుస రైలు ప్రమాదాల వేళ 'రైల్ రక్షక్ దళ్' ఏర్పాటు

Rail Rakshak Dal: వరుస రైలు ప్రమాదాల వేళ 'రైల్ రక్షక్ దళ్' ఏర్పాటు

రైలు ప్రమాదాల సమయంలో ఘటనా స్థలికి వెంటనే చేరుకుని సహాయక చర్యలు చేపట్టగల సామర్థ్యం ఈ 'రైల్ రక్షా దళ్'కు ఉంటుందని ఇండియన్ రైల్వేస్ తెలిపింది.

Ashwini Vaishnaw: రైల్వే ట్రాక్‌ విధ్వంసం కుట్రలపై అప్రమత్తంగా ఉన్నాం

Ashwini Vaishnaw: రైల్వే ట్రాక్‌ విధ్వంసం కుట్రలపై అప్రమత్తంగా ఉన్నాం

రైల్వే ట్రాక్ విధ్వంసానికి పాల్పడే దుండగులపై కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ జైపూర్‌లో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

Ashwini Vaishnaw: ‘ఏఐ 2024 అత్యంత ప్రభావశీలుర’ జాబితాలో కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

Ashwini Vaishnaw: ‘ఏఐ 2024 అత్యంత ప్రభావశీలుర’ జాబితాలో కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ టైమ్‌ మేగజీన్‌ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ‘ఏఐ 2024లో అత్యంత ప్రభావశీల ప్రజలు’ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

3 నెలల్లో వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు

3 నెలల్లో వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు

వందేభారత్‌ స్లీపర్‌ ట్రైన్‌ కోసం బెంగళూరులోని భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ లిమిటెడ్‌(బీఈఎంఎల్‌) కంపెనీలో తయారు చేస్తున్న బోగీల నమూనా ఫొటోలను కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఆదివారం విడుదల చేశారు.

Visakha Railway Zone: ఏపీకి శుభవార్త.. విశాఖ కేంద్రంగా త్వరలోనే రైల్వే జోన్

Visakha Railway Zone: ఏపీకి శుభవార్త.. విశాఖ కేంద్రంగా త్వరలోనే రైల్వే జోన్

విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటుచేయాల్సిన ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్‌’పై (Visakha Railway Zone) కొన్నేళ్లుగా నెలకొన్న సస్పెన్స్‌కు ఆగస్ట్-19తో ఫుల్‌స్టాప్ పడింది. జోన్‌ ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా పనులు ప్రారంభించకుండా కాలయాపన చేస్తోందన్న మాటలు ఇకపై వినపడవ్.. కనపడవ్!.

తాజా వార్తలు

మరిన్ని చదవండి