• Home » Ashwini Vaishnaw

Ashwini Vaishnaw

Ashwini Vaishnaw: యాదగిరిగుట్ట రైల్వే ప్రాజెక్టుకు రూ.100 కోట్లు

Ashwini Vaishnaw: యాదగిరిగుట్ట రైల్వే ప్రాజెక్టుకు రూ.100 కోట్లు

ఘట్‌కేసర్‌- యాదగిరి గుట్ట ఎంఎంటీఎస్‌ రైలు ప్రాజెక్టు పనుల నిమిత్తం రూ.100 కోట్లు కేటాయించినట్టు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు.

Railway Safety: రైలు బోగీల్లో సీసీ కెమెరాలు

Railway Safety: రైలు బోగీల్లో సీసీ కెమెరాలు

ప్రయాణికుల భద్రతను పెంచే దిశగా రేల్వే శాఖ కీలక ముందడుగు వేసింది...

Ashwini Vaishnaw: ఉపాధికి లక్ష కోట్ల ఊతం

Ashwini Vaishnaw: ఉపాధికి లక్ష కోట్ల ఊతం

వచ్చే రెండేళ్లలో 3.5 కోట్ల ఉద్యోగాల కల్పనకు ఉపకరించే ఉపాధి ఆధారిత ప్రోత్సాహకాల పథకానికి(ఈఎల్‌ఐ).. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.

Ashwini Vaishnaw: కాజీపేట రైల్వే డివిజన్‌ ఏర్పాటు చేయండి

Ashwini Vaishnaw: కాజీపేట రైల్వే డివిజన్‌ ఏర్పాటు చేయండి

కాజీపేటను రైల్వే డివిజన్‌గా ఏర్పాటు చేయడంతో పాటు, రాష్ట్రానికి కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయాలని రాష్ట్ర మంత్రులు, ఎంపీలు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరారు.

Artificial Intelligence: ఇండియా ఏఐ కంప్యూట్ పోర్టల్ ప్రారంభం.. అమల్లోకి కీలక సేవలు..

Artificial Intelligence: ఇండియా ఏఐ కంప్యూట్ పోర్టల్ ప్రారంభం.. అమల్లోకి కీలక సేవలు..

కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం 'ఇండియా ఏఐ కంప్యూట్' పోర్టల్‌, డేటాసెట్ ప్లాట్‌ఫామ్ 'ఏఐకోష్'ని ప్రారంభించారు. ఇవి ఏఐ రంగంలో కీలక పాత్ర పోషించనున్నాయని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.

India AI Generative Model : చాట్ జీపీటీ, డీప్‌సీక్‌లాగే ఇండియాకూ సొంత ఏఐ మోడల్.. ఎప్పుడంటే

India AI Generative Model : చాట్ జీపీటీ, డీప్‌సీక్‌లాగే ఇండియాకూ సొంత ఏఐ మోడల్.. ఎప్పుడంటే

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ గురించే చర్చ. ఛాట్‌జీపీటీని తలదన్నేలా అతి తక్కువ ఖర్చుతో చైనా స్టార్టప్ డీప్‌సీక్‌ రూపొందించడం అంతటా సంచలనం సృష్టిస్తోంది. తాజా ఏఐ రేసులో భారత్ కూడా అడుగుపెట్టింది..

Union Cabinet: రూ.16,300 కోట్లతో నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్‌కు కేంద్రం ఓకే

Union Cabinet: రూ.16,300 కోట్లతో నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్‌కు కేంద్రం ఓకే

ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా క్రిటికల్ మినరల్స్ రంగంలో స్వావలభనం సాధించడం, ఖనిజాల దిగుమతులపై ఆధారపడటం తగ్గించడం కేంద్రం లక్ష్యమని అశ్వని వైష్ణవ్ తెలిపారు. ఈ రంగంలో ఎదురవుతున్న సవాళ్లను సమర్ధవంతంగా అధిగమించేందుకు ప్రభుత్వం గత రెండేళ్లుగా పలు చర్యలు తీసుకుందన్నారు.

Ashwini Vaishnaw: నేటి నుంచే దావోస్‌ సదస్సు

Ashwini Vaishnaw: నేటి నుంచే దావోస్‌ సదస్సు

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ లో వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ ఆధ్వర్యంలో సోమవారం ప్రపంచ పెట్టుబడుల/ఆర్థిక సదస్సు- 2025 ప్రారంభంకానుంది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు, దిగ్గజ పారిశ్రామిక వేత్తలు పాల్గొనే ఈ సదస్సుపై భారత ప్రభుత్వం భారీ ఆశలే పెట్టుకుంది.

Ashwini Vaishnaw: త్వరలో 8వ వేతన కమిషన్‌

Ashwini Vaishnaw: త్వరలో 8వ వేతన కమిషన్‌

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త వినిపించింది. ఏమాత్రం ఆలస్యం కాకుండా, సకాలంలో ‘కొత్త జీతాలు’ అందించేలా 8వ వేతన కమిషన్‌ను నియమించాలని నిర్ణయించింది.

సెమీ కండక్టర్‌ మిషన్‌లో.. తెలంగాణకు మద్దతివ్వండి

సెమీ కండక్టర్‌ మిషన్‌లో.. తెలంగాణకు మద్దతివ్వండి

సెమీ కండక్టర్ల ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, కేంద్రం కూడా సహకరించాలని కేంద్ర ఎలక్ర్టానిక్స్‌, ఐటీ శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు కోరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి