Home » Ashwini Vaishnav
విశాఖ రైల్వే జోన్పై స్పష్టత ఇవ్వడంలో కేంద్రం మరోసారి వెనుకంజ వేసింది.
రైళ్లలో సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణపై కేంద్రం పెదవి విరిచింది. ఖర్చులు తడిసిమోపెడవుతున్నందున
విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ (Railway Zone) ఏర్పాటవుతుందా?.. లేదా?...అని అనుమానాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ (Prime Minister Narendra Modi) పర్యటన సందర్భంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) దానికి స్పష్టత ఇచ్చారు.
మోదీ పాలనలో రైల్వే అభివృద్ధి పథంలో నడుస్తోందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు.