• Home » Ashwini Vaishnav

Ashwini Vaishnav

Delhi Visit : నేడు ఢిల్లీకి లోకేశ్‌.. కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ

Delhi Visit : నేడు ఢిల్లీకి లోకేశ్‌.. కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ

ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమయ్యేందుకు లోకేశ్‌ ఢిల్లీ వెళుతున్నారు.

Ashwin Vaishnav: జుకర్‌బర్గ్ వాదన తప్పు.. అశ్విని వైష్ణవ్

Ashwin Vaishnav: జుకర్‌బర్గ్ వాదన తప్పు.. అశ్విని వైష్ణవ్

ఇండియాతో సహా పలు ప్రపంచదేశాల్లో జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీలు ఓటమి చెందాయని జుకర్‌బర్గ్ తప్పుగా చెప్పారని, మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వంపై దేశ ప్రజల మూడోసారి తమ విశ్వాసాన్ని చాటుకున్నారని వైష్ణవ్ తెలిపారు.

Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ ట్రైన్ అదుర్స్.. 180 స్పీడ్‌తో వెళ్లినా చుక్కనీరు కూడా..

Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ ట్రైన్ అదుర్స్.. 180 స్పీడ్‌తో వెళ్లినా చుక్కనీరు కూడా..

వందే భారత్ స్లీపర్ రైలు గురించి క్రేజీ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఈ ట్రైన్ స్పీడ్ టెస్ట్ చేస్తున్న క్రమంలో ట్రైన్లో పెట్టిన గ్లాసులో నీరు కిందపడకపోవడం విశేమని చెప్పవచ్చు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Bandi Sanjay: అరెస్టు కాంగ్రెస్‌ డ్రామా : బండి సంజయ్‌

Bandi Sanjay: అరెస్టు కాంగ్రెస్‌ డ్రామా : బండి సంజయ్‌

ఒకప్పుడు రాష్ట్రాన్ని దోచుకున్న వారు స్వేచ్ఛగా ఉండగా, జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్‌ను మాత్రం ప్రభుత్వం అరెస్టు చేసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ విమర్శించారు.

Social Media Ban: భారత్‌లో కూడా సోషల్ మీడియాపై నియంత్రణ.. ఆస్ట్రేలియా మోడల్ అమలు చేస్తారా..

Social Media Ban: భారత్‌లో కూడా సోషల్ మీడియాపై నియంత్రణ.. ఆస్ట్రేలియా మోడల్ అమలు చేస్తారా..

ఇండియాలో త్వరలో సోషల్ మీడియాపై సెన్సార్‌షిప్ విధించనున్నారా. అంటే అవుననే చెప్పవచ్చు. ఎందుకంటే ఇటివల పార్లమెంట్‌‌లో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రస్తుత చట్టాలను కఠినతరం చేయడంపై చర్చలు, ఏకాభిప్రాయం తీసుకోవాలని సూచించారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Viral News: ట్రైన్లలో దుప్పట్లను నెలకు ఎన్నిసార్లు ఉతుకుతారు..

Viral News: ట్రైన్లలో దుప్పట్లను నెలకు ఎన్నిసార్లు ఉతుకుతారు..

రైళ్లలో అందించే దుప్పట్లు, దిండ్లను నెలకు ఎన్నిసార్లు ఉతుకుతారనే ప్రశ్న అనేక మందికి ఎదురవుతుంది. అయితే ఇదే ప్రశ్నను పార్లమెంటులో రైల్వే మంత్రిని ఓ ఎంపీ తాజాగా అడిగారు. అందుకు మంత్రి ఏం సమాధానం చెప్పారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Bandra Stampede: ప్రజల ప్రాణాలను గాలికొదిలేసి బుల్లెట్ ట్రైన్‌తో మంత్రి బిజీ.. సంజయ్‌ రౌత్ ఆక్షేపణ

Bandra Stampede: ప్రజల ప్రాణాలను గాలికొదిలేసి బుల్లెట్ ట్రైన్‌తో మంత్రి బిజీ.. సంజయ్‌ రౌత్ ఆక్షేపణ

ముంబై నగరం గరిష్టంగా కేంద్రానికి ఆదాయం సమకూర్చడమే కాకుండా సబర్బన్ ప్యాసింజర్ల పరంగా కూడా అత్యధిక స్థాయిలో ఉన్నారని, అయినప్పటికీ ప్రయాణికుల సమస్యల పరిష్కరానికి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని రౌత్ విమర్శించారు.

అమరావతికి  రైల్వే లైన్‌!

అమరావతికి రైల్వే లైన్‌!

అమరావతి రైల్వే లైన్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం గురువారం ఢిల్లీలో జరిగింది. అనంతరం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌.. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివా్‌సతో కలిసి తెలుగు మీడియాతో మాట్లాడారు.

రైల్వే ఉద్యోగులకు బోనస్‌ బొనాంజా

రైల్వే ఉద్యోగులకు బోనస్‌ బొనాంజా

రైల్వే ఉద్యోగులకు 78 రోజుల పండుగ బోన్‌సను ప్రకటించారు. 11.71 లక్షల మంది రైల్వే సిబ్బందికి రూ.2028.57 కోట్లను ఉత్పాదక అనుసంధానిత బోన్‌సగా చెల్లించనున్నారు.

Chenab Rail Bridge: ఒక ట్వీట్‌తో భారత్ గొప్పతనాన్ని చెప్పిన రైల్వే మంత్రి..

Chenab Rail Bridge: ఒక ట్వీట్‌తో భారత్ గొప్పతనాన్ని చెప్పిన రైల్వే మంత్రి..

ప్రపంచంలోనే ఎత్తైన రైలు వంతెనగా గుర్తింపు పొందింది. వంపు వంతెన నిర్మాణంలో భాగంగా 2017 నవంబర్:‌లో బేస్ సపోర్ట్ పూర్తైనట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. 2021 ఏప్రియల్‌లో చీనాబ్ రైలు వంతెన ఆర్చ్ పనులు పూర్తికాగా..

తాజా వార్తలు

మరిన్ని చదవండి