• Home » Asaduddin Owaisi

Asaduddin Owaisi

Asaduddin Owaisi:  ముస్లింలకు అనుమతి ఇచ్చేందుకు ఆయన ఎవరు?.. ఆర్ఎస్‌ఎస్ చీఫ్‌ఫై ఫైర్

Asaduddin Owaisi: ముస్లింలకు అనుమతి ఇచ్చేందుకు ఆయన ఎవరు?.. ఆర్ఎస్‌ఎస్ చీఫ్‌ఫై ఫైర్

ముస్లింలకు భారతదేశంలో ఎలాంటి ముప్పు లేదని, వారు తమ ఆధిపత్య ధోరణిని విడనాడాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై...

Asaduddin Owaisi: 2024లో అలా చేస్తే మోదీకే లాభం

Asaduddin Owaisi: 2024లో అలా చేస్తే మోదీకే లాభం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై 2024 లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష అభ్యర్థిగా ఏ ఒక్కరిని పోటీకి నిలబెట్టినా అందువల్ల మోదీకే ప్రయోజనం జరుగుతుందని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్..

Asaduddin Owaisi: మోదీ అలా.. జైశంకర్ ఇలా: జిన్‌పింగ్‌తో మోదీ కరచాలనంపై అసదుద్దీన్ ఫైర్

Asaduddin Owaisi: మోదీ అలా.. జైశంకర్ ఇలా: జిన్‌పింగ్‌తో మోదీ కరచాలనంపై అసదుద్దీన్ ఫైర్

భారత ప్రధాని నరేంద్రమోదీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ మంత్రి ఎస్. జైశంకర్ మాటలకు పొంతన లేకుండా పోయిందని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ

Asaduddin Owaisi: మోదీ ఉద్యోగాల హామీపై జోకు పేల్చిన అసదుద్దీన్ ఒవైసీ

Asaduddin Owaisi: మోదీ ఉద్యోగాల హామీపై జోకు పేల్చిన అసదుద్దీన్ ఒవైసీ

గుజరాత్ ఎన్నికల (Gujarat Elections) ప్రచారంలో ఉన్న ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ఓ

Gujarat Election 2022: అసదుద్దీన్‌కు షాకిచ్చిన ముస్లిం యువకులు, హోరెత్తించిన మోదీ నినాదాలు

Gujarat Election 2022: అసదుద్దీన్‌కు షాకిచ్చిన ముస్లిం యువకులు, హోరెత్తించిన మోదీ నినాదాలు

సూరత్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ, ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఎఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రచారం..

Asaduddin Owaisi: ఓట్ల కోసమే ఉమ్మడి పౌరస్మృతి అంశం లేవనెత్తిన బీజేపీ

Asaduddin Owaisi: ఓట్ల కోసమే ఉమ్మడి పౌరస్మృతి అంశం లేవనెత్తిన బీజేపీ

వడ్గాం: హిందుత్వ ఎజెండాను ముందుకు తీసుకువెళ్లి రాబోయే గుజరాత్ ఎన్నికల్లో ఓట్ల లబ్ది పొందేందుకే ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని బీజేపీ లేవనెత్తిందని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. గుజరాత్‌లోని బనస్‌కాంత జిల్లా వడ్గాంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, యూనిఫాం సివిల్ కోడ్ అనేది కేంద్ర పరిధిలోదని, రాష్ట్రాల పరిధిలోనిది కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పిందని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి