Home » Asaduddin Owaisi
హర్యానాలోని భివానిలో ఇద్దరు ముస్లిం యువకులు హత్యకు గురికావడంపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ..
న్యాయమూర్తుల నియామక ప్రక్రియపై జరుగుతున్న రచ్చపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కేంద్రాన్ని పార్లమెంటులో..
భాయి... భాయిగా ఉన్న కేసీఆర్- ఓవైసీ సోదరుల మధ్య గ్యాప్ వచ్చిందా? ఇన్నాళ్లు పాతబస్తీకే పరిమితం అయిన మజ్లిస్ పార్టీ తెలంగాణ జిల్లాల్లోనూ ఎందుకు ఫోకస్ పెంచింది...? 50 స్థానాల్లో..
నిన్నమొన్నటి వరకు ‘దోస్త్ మేరా దోస్త్’ అన్నట్లుగా సాగిన బీఆర్ఎస్ (BRS), మజ్లిస్ పార్టీల ఐక్యత.. ఒక్కసారిగా మారిపోవడానికి కారణమేంటి? నిజంగానే మజ్లిస్ అన్నంత పని చేయనుందా? అందుకు తగ్గట్లుగా గ్రౌండ్ లెవెల్లో హోంవర్క్ పూర్తి చేసిందా?..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ డాక్యుమెంటరీని బ్లాక్ చేసిన తరహాలోనే మహాత్మాగాంధీని కాల్చిచంపిన నాథూరామ్ గాడ్సేపై త్వరలో విడుదల కానున్న..
ముస్లింలకు భారతదేశంలో ఎలాంటి ముప్పు లేదని, వారు తమ ఆధిపత్య ధోరణిని విడనాడాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై 2024 లోక్సభ ఎన్నికల్లో విపక్ష అభ్యర్థిగా ఏ ఒక్కరిని పోటీకి నిలబెట్టినా అందువల్ల మోదీకే ప్రయోజనం జరుగుతుందని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్..
భారత ప్రధాని నరేంద్రమోదీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ మంత్రి ఎస్. జైశంకర్ మాటలకు పొంతన లేకుండా పోయిందని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ
గుజరాత్ ఎన్నికల (Gujarat Elections) ప్రచారంలో ఉన్న ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ఓ
సూరత్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ, ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఎఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రచారం..