• Home » Asaduddin Owaisi

Asaduddin Owaisi

Asaduddin Owaisi: ‘ఒకే దేశం - ఒకే ఎన్నికలు’ అంశంపై ఒవైసీ ఫైర్.. ఇది ప్రజాస్వామ్యానికి వినాశకరం

Asaduddin Owaisi: ‘ఒకే దేశం - ఒకే ఎన్నికలు’ అంశంపై ఒవైసీ ఫైర్.. ఇది ప్రజాస్వామ్యానికి వినాశకరం

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘ఒకే దేశం - ఒకే ఎన్నికలు’ (జమిలీ ఎన్నికలు) అంశంపై కసరత్తు చేస్తుండగా.. విపక్షాల నుంచి దీనిపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఇప్పుడు ఏఐఎంఐఎం అధినేత...

Asaduddin Owaisi: అక్కడ కూల్చడానికి ఇప్పుడు ఒక్క ముస్లిం ఇల్లు కూడా మిగల్లేదు.. నూహ్ వివాదంపై ఒవైసీ ధ్వజం

Asaduddin Owaisi: అక్కడ కూల్చడానికి ఇప్పుడు ఒక్క ముస్లిం ఇల్లు కూడా మిగల్లేదు.. నూహ్ వివాదంపై ఒవైసీ ధ్వజం

గత నెలలో హర్యానాలోని నూహ్ ప్రాంతంలో చేపట్టిన ఒక ర్యాలీ.. ఎలాంటి వివాదాలకు తెరలేపిందో అందరికీ తెలిసిందే. విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆ ర్యాలీని చేపట్టగా.. ఒక వర్గం వారు దాన్ని...

Asaduddin Owaisi: మోదీ, జిన్‌పింగ్ మీటింగ్‌పై అసదుద్దీన్ ఫైర్.. మోదీ అసలు ఏం దాస్తున్నారు?

Asaduddin Owaisi: మోదీ, జిన్‌పింగ్ మీటింగ్‌పై అసదుద్దీన్ ఫైర్.. మోదీ అసలు ఏం దాస్తున్నారు?

అవకాశం దొరికినప్పుడల్లా బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీపై విరుచుకుపడే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. మరోసారి మోదీని టార్గెట్ చేశారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్...

Breaking News : ఎంపీ అసదుద్దీన్ ఇంటిపై ఆగంతకుల దాడి.. ఇదే ఘటన బీజేపీ నేతకు జరిగి ఉంటే..!?

Breaking News : ఎంపీ అసదుద్దీన్ ఇంటిపై ఆగంతకుల దాడి.. ఇదే ఘటన బీజేపీ నేతకు జరిగి ఉంటే..!?

ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ (Asaduddin Owaisi) ఇంటిపై అగంతకులు రాళ్ల దాడికి (Stones Pelted ) తెగబడ్డారు. ఢిల్లీలోని (New Delhi) ఆయన నివాసంపై సోమవారం సాయంత్రం 3:30 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది..

Price hike : ధరల పెరుగుదలకు కారణం మియా ముస్లింలే : హిమంత బిశ్వ శర్మ

Price hike : ధరల పెరుగుదలకు కారణం మియా ముస్లింలే : హిమంత బిశ్వ శర్మ

కూరగాయల ధరలు పెరగడానికి కారణం మియా ముస్లింలేనని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Assam chief minister Himanta Biswa Sarma) అన్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో కూరగాయల ధరలు తక్కువగా ఉన్నాయని, గువాహటిలో మాత్రం భారీగా పెంచేశారని చెప్పారు.

Uniform Civil Code : యూసీసీ పేరుతో కేంద్రం విభజన కుట్ర.. మేం వ్యతిరేఖం.. తేల్చిచెప్పిన సీఎం కేసీఆర్

Uniform Civil Code : యూసీసీ పేరుతో కేంద్రం విభజన కుట్ర.. మేం వ్యతిరేఖం.. తేల్చిచెప్పిన సీఎం కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)ను వ్యతిరేకిస్తు్న్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించారు. యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC) పేరుతో దేశ ప్రజలను విభజించేందుకు కుయుక్తులు పన్నుతున్నదని, విభిన్న ప్రాంతాలు, జాతులు, మతాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతులు కలిగి.. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన భారత ప్రజల ఐక్యతను చీల్చేందుకు కేంద్ర ప్రభుత్వ తీసుకునే నిర్ణయాలను తాము నిర్ద్వందంగా తిరస్కరిస్తామని కేసీఆర్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు..

Uniform Civil Code : యూసీసీపై మోదీ వ్యాఖ్యలతో ముస్లిం లా బోర్డ్ అర్ధరాత్రి అత్యవసర భేటీ

Uniform Civil Code : యూసీసీపై మోదీ వ్యాఖ్యలతో ముస్లిం లా బోర్డ్ అర్ధరాత్రి అత్యవసర భేటీ

దేశంలో ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code -UCC)పై చర్చ ఊపందుకుంటోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) మంగళవారం భోపాల్ నుంచి దీనిపై మాట్లాడటంతో, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (AIMPLB) అర్ధరాత్రి అత్యవసరంగా సమావేశమైంది.

Modi Vs Cong, DMK, Owaisi : మోదీపై కాంగ్రెస్, డీఎంకే, ఒవైసీ ముప్పేట దాడి

Modi Vs Cong, DMK, Owaisi : మోదీపై కాంగ్రెస్, డీఎంకే, ఒవైసీ ముప్పేట దాడి

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)పై ప్రతిపక్షాలు మంగళవారం ముప్పేట దాడి చేశాయి. దేశంలోని ప్రజలందరికీ ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code -UCC) ఉండాలని మోదీ చెప్పిన కొద్ది గంటల్లోనే కాంగ్రెస్, డీఎంకే, ఏఐఎంఐఎం తీవ్రంగా స్పందించాయి.

Asadudding Owaisi: మీ ట్రాక్ రికార్డ్ ఏంటి? విపక్షాలపై ఒవైసీ ఫైర్..!

Asadudding Owaisi: మీ ట్రాక్ రికార్డ్ ఏంటి? విపక్షాలపై ఒవైసీ ఫైర్..!

2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య కూటమి ప్రయత్నాల్లో భాగంగా పాట్నాలో సమావేశమైన విపక్ష పార్టీలు, నాయకుల గత చరిత్ర ఏమిటని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ శుక్రవారంనాడిక్కడ నిలదీశారు. కాంగ్రెస్ సహా ఇతర పార్టీలపై విమర్శలు గుప్పించారు. కేంద్రంలో బీజేపీ రెండుసార్లు అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ కారణం కాదా? అని ప్రశ్నించారు.

BJP vs MIM: ఎంఐఎం, బీజేపీ మధ్య మాటల యుద్ధం

BJP vs MIM: ఎంఐఎం, బీజేపీ మధ్య మాటల యుద్ధం

హైదరాబాద్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి